సంబంధిత వార్తలు
- రిటైర్మెంట్ సొమ్మును పేద విద్యార్థుల చదువుకు దానం చేసిన ఉపాధ్యాయుడు
- తారక్ కొత్త సినిమాకు ముహూర్తం ఫిక్స్: స్టూడెంట్ లీడర్ రోల్లో..?
- పేద విద్యార్థినిని చదివిస్తానని చెప్పి చెట్ల పొదలమాటుకి తీసుకెళ్లి అఘాయిత్యం...
- ఆర్ఆర్బీ గోల్మాల్ : విద్యార్థులపై విరిగిన లాఠీ - ఆరుగురు ఖాకీల సస్పెన్షన్
- ఏపీలో పాఠశాలల్లో విద్యార్థుల ప్రార్థనలు రద్దు
రైలు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థిని..
వనపర్తి జిల్లాలోని ఆరేపల్లి వద్ద బీటెక్ విద్యార్థిని రైలు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. కాలేజీకి వెళ్తున్నానని చెప్పి ఇంట్లోనుంచి వెళ్లిన యువతి విగత జీవిగా ఇంటికి చేరడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.
వివరాల్లోకి వెళితే.. గద్వాల జిల్లా నల్లగుంటకు చెందిన శ్రీవర్ష.. హైదరాబాద్లోని ఓ కాలేజీలో బీటెక్ సెకండియర్ చదువుతుంది.
కాలేజీకి వెళ్లేందుకు బుధవారం గద్వాల నుంచి బయలుదేరింది. ఈ క్రమంలో వనపర్తి జిల్లాలోని ఆరేపల్లి వద్ద రైలు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తర్వాతి కథనం
