శనివారం, 21 ఫిబ్రవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
సోమవారం, 28 జనవరి 2019 (11:34 IST)
సంబంధిత వార్తలు
భార్యను చంపాలి.. రెండు రోజులు లీవు కావాలి...
తెలంగాణ ప్రభుత్వ డెస్క్లో రామ్ చరణ్ సతీమణికి జాబ్...
భార్యను చంపి శవాన్ని నీళ్ల సంపులో పడేసిన భర్త
అన్నం తినేప్పుడు డిస్టర్బ్ చేయొద్దని..?
ఆస్తిని ప్రియురాలికి రాస్తాడనీ... కాంట్రాక్ట్ కిల్లర్లతో భర్త హత్య
నాకు బిచ్చగాడంటే అసహ్యం...?
భార్య: నాకు బిచ్చగాడంటే అసహ్యం...
భర్త: ఎందుకు..?
భార్య: వెధవ.. నిన్న వాడికి భోజనం పెడితే.. ఈ రోజు వంట ఎలా చేయాలనే పుస్తకాన్ని.. బహుమతిగా ఇచ్చాడు..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
మీరు విధించిన టారిఫ్లు చెల్లవు: డొనాల్డ్ ట్రంప్కి అమెరికా సుప్రీంకోర్టు మొట్టికాయ, పీఎం మోడీ ఖుషీ
శుక్రవారం అమెరికా సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పును వెలువరించింది, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత దూకుడుగా వ్యవహరించే ఆర్థిక విధానాలలో ఒకదాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది. జాతీయ అత్యవసర చట్టం కింద ట్రంప్ విధించిన భారీ సుంకాలను కోర్టు కొట్టివేసింది. ఈ నిర్ణయం ప్రపంచ వాణిజ్య యుద్ధం, భారతదేశం వంటి దేశాలపై పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. ఈ నిర్ణయంతో డొనాల్డ్ ట్రంప్ IEEPAని ఉపయోగించి విధించిన సుంకాలను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసింది. కోర్టు 6-3 మెజారిటీ నిర్ణయంలో అధ్యక్షుడి అధికారాలను వివరించింది.
Summer holidays: తెలంగాణలో ఒంటి పూట బడులు.. షెడ్యూల్ ఇదే
తెలంగాణలో ఎండలు పెరిగిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్న తరుణంలో రాష్ట్రం కొత్త విద్యా ఏర్పాట్లకు సిద్ధమవుతోంది. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, తెలంగాణ ప్రభుత్వం మార్చి 16 నుండి పాఠశాలల టైమ్టేబుల్లో మార్పును ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఒకే రోజు తరగతులు నిర్వహించాలని విద్యా శాఖ ఆదేశించింది. పాఠశాలలు ఇప్పుడు ఉదయం 8:00 గంటలకు తెరిచి మధ్యాహ్నం 12:30 గంటలకు మూసివేయబడతాయి.
వైఎస్సార్ కడప జిల్లాలో 15 అదనపు శనగ సేకరణ కేంద్రాల ఏర్పాట్లు
వైఎస్ఆర్ కడప జిల్లాలో 15 అదనపు శనగ సేకరణ కేంద్రాలను ఫిబ్రవరి 21 నుండి ఏర్పాటు చేసినట్లు జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా శుక్రవారం ప్రకటించారు. పులివెందుల, తొండూరు, జమ్మలమడుగు, ముద్దనూరు, ప్రొద్దుటూరు, కమలాపురంలలో ఆరు కేంద్రాలు ఇప్పటికే పనిచేస్తున్నాయి. కడప జిల్లాలో 80,103 హెక్టార్లలో శనగ పంటను సాగు చేశారు. 1,015 హెక్టార్లలో కంది, 16,257 హెక్టార్లలో మినుములు, 1,529 హెక్టార్లలో పెసలు సాగు చేశారు. ప్రభుత్వం కనీస మద్దతు ధరను క్వింటాలుకు రూ.5,875, కందిపప్పుకు రూ.8,000, మినుములుకు రూ.7,800, పచ్చి శనగకు రూ.8,768గా నిర్ణయించింది.
వైఎస్ జగన్ను కలిసిన హాస్య నటుడు బ్రహ్మానందం.. ఎక్కడ.. ఎందుకు?
ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం వైకాపా అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలుసుకున్నారు. విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో ఈ అరుదైన కలయిక జరిగింది. తాడేపల్లి నుంచి బెంగుళూరు వెళ్లేందుకు జగన్ విమానాశ్రయానికి చేరుకోగా, అదేసమయంలో హైదరాబాద్ నుంచి తన వ్యక్తిగత పనిమీద బ్రహ్మానందం గన్నవరంకు చేరుకున్నారు.
సర్ ప్రక్రియలో సాయం కోసం జ్యూడిషియ అధికారుల నియామకం : సుప్రీంకోర్టు ఆదేశం
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఓటరు జాబితాలో ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ కొనసాగుతోంది. ఈ అంశంపై అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు భారత ఎన్నికల సంఘాల మధ్య పెద్ద మాటల యుద్ధమే సాగుతోంది. పరస్పరం ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం మధ్య నిందల పర్వం కొనసాగుతోందని సుప్రీంకోర్టు పేర్కొంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
కాలేయానికి మేలు చేసే పసుపు కలిపిన ఉసిరి రసం, ఇంకా ఏమేమి ప్రయోజనాలు?
ఆయుర్వేదంలో పసుపు, ఉసిరికి ప్రత్యేక స్థానం వుంటుంది. ఈ రెండింటిలోని ఔషధీయ గుణాలు పుష్కలం కనుక వీటిని కలిపి తయారు చేసిన రసం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పలు అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. అవేమిటో తెలుసుకుందాము. పసుపు కలిపిన ఉసిరి రసం కాలేయం, లిపిడ్ జీవక్రియ పనితీరుకు మేలు చేస్తుంది. రక్త ప్రసరణ, మంచి చర్మ సౌందర్యాన్ని, హృదయ సంబంధ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. ఎర్ర రక్త కణాల ఏర్పాటుకి, శరీరంలో ఆక్సిజన్ బదిలీని ప్రోత్సహిస్తుంది ఇందులోని మాంగనీస్, ఎముకలు, కీళ్ళు, బంధన కణజాలాల మంచి స్థితిని నిర్వహిస్తుంది.
మంచి కోడిగుడ్లు, మంచి పాలు వెతుక్కోవాల్సి వస్తోంది, ఎందుకంటే?
ఇదివరకటి రోజుల్లో కోళ్లు గంపలు లేదా గూళ్లలో గుడ్లు పెట్టేవి. అవి తినే ఆహారం కూడా సహజసిద్ధమైనది కావడంతో కోడిగుడ్లు తింటే ఎంతో ఆరోగ్యకరంగా వుండేది. ఇప్పుడంతా కల్తీమయం అయిపోయింది. కల్తీ కోడిగుడ్లు వచ్చేసాయి. వాటిని తింటే లేనిపోని వ్యాధులు తగులుకుంటాయి. అలాగే పాలు కూడా. పశువులకు ఇంజెక్షన్లు ఇచ్చి తీస్తున్నారట. కొన్నిచోట్లయితే పావు లీటరు పాలలో ముప్పావు లీటరు కల్తీ పాలు కలిపి అమ్మేస్తున్నారట. కనుక ఇలాంటి పాలు తాగితే పరిస్థితి వేరే చెప్పక్కర్లేదు.
బైపాస్ సర్జరీ శాశ్వత పరిష్కారం కాదు, కొత్త బ్లాకేజీలపై అప్రమత్తత అవసరం
బైపాస్ సర్జరీ (CABG) చేయించుకున్న తర్వాత గుండె సమస్యలు పూర్తిగా తొలగిపోతాయని భావించడం ప్రమాదకరమని, కాలక్రమేణా కొత్త బ్లాకేజీలు ఏర్పడే అవకాశం ఉన్నందున నిరంతర వైద్య పర్యవేక్షణ తప్పనిసరి అని మెడికవర్ హాస్పిటల్స్ గుండె నిపుణులు వెల్లడించారు. తాజాగా అనంతపురం జిల్లాకు చెందిన 70 ఏళ్ల వృద్ధుడికి 17 ఏళ్ల తర్వాత మళ్లీ గుండె రక్తనాళాల్లో తీవ్రమైన బ్లాకేజీలు ఏర్పడిన కేసును విజయవంతంగా చికిత్స చేసిన సందర్భంగా ఈ వివరాలు తెలియజేశారు. 2008లో ట్రిపుల్ వెసెల్ బైపాస్ సర్జరీ చేయించుకున్న రోగి ఇటీవల తీవ్రమైన ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో మెడికవర్ హాస్పిటల్స్లో చేరారు.
మెరుగైన శ్వాసకోశ ఆరోగ్యం కోసం పిపెయిర్ను విడుదల చేసిన జైడస్
హైదరాబాద్: అంతర్జాతీయంగా కార్యకలాపాలను నిర్వహిస్తోన్న, ఆవిష్కరణ-ఆధారిత లైఫ్-సైన్సెస్ కంపెనీ అయిన జైడస్ లైఫ్సైన్సెస్ లిమిటెడ్, భారతదేశంలో మొట్టమొదటిసారిగా సరసమైన ఆసిలేటింగ్ పాజిటివ్ ఎక్స్పిరేటరీ ప్రెజర్(ఓపిఈపి) పరికరం, పిపెయిర్ను విడుదల చేసినట్లు వెల్లడించింది. సిఓపిడి, ఆస్తమా మరియు బ్రోన్కియెక్టాసిస్ ఉన్న రోగులలో ప్రభావవంతమైన రీతిలో శ్లేష్మ తొలగింపుకు మద్దతు ఇవ్వడానికి, ముక్కు దిబ్బడను తొలగించడానికి, శ్వాసను మెరుగుపరచడానికి రూపొందించబడిన 3-నిరోధక వ్యవస్థను ఇది కలిగి ఉంటుంది. పిపెయిర్ అనేది పేటెంట్ పొందిన డిజైన్తో కూడిన వినూత్నమైన, ఔషధ రహిత, హ్యాండ్హెల్డ్ పరికరం.
గోరువెచ్చని నీటిలో నిమ్మరసం వేసుకుని తాగితే?
గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ రసం ఆరోగ్యానికి అమృతం లాంటిది. ఈ నీటిని తాగితే 8 ఆరోగ్య ప్రయోజనాలు ఒనగూరుతాయి. అవేమిటో తెలుసుకుందాము. గోరువెచ్చని నిమ్మరసం శరీరాన్ని డీటాక్సిఫై చేయడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నిమ్మనీరు తాగడం వల్ల జీవక్రియ వేగవంతం అవుతుంది, ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. నిమ్మకాయ నీరు శరీరం నుండి వ్యర్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది, తద్వారా కొత్త హుషారు వస్తుంది. గోరువెచ్చని నిమ్మకాయ నీరు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. కడుపులో గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.