Author Pr 32.html

Notifications

national news
/indiaprwire/
pr

నా భర్తను ఏదొక యాక్సిడెంట్ చేయించి హత్య చేయి: ప్రియుడికి వివాహిత మెసేజ్

గుజరాత్‌లో వింత ఘటన.. బావిలో అలల్లా ఊగుతున్న నీరు.. వీడియో వైరల్ (video)

గుజరాత్‌లో వింత ఘటన.. బావిలో అలల్లా ఊగుతున్న నీరు.. వీడియో వైరల్ (video)సముద్రంలో అలలంటే నమ్ముతాం. కానీ బావిలో అలలు వస్తున్నాయంటే నమ్ముతారా.. అయితే మీరు నమ్మి తీరాల్సిందే. గుజరాత్‌లోని ఓ పెద్ద బావిలో నీరు అలల్లా ఊగుతూ కనిపిస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. గుజరాత్‌లోని మోర్బీ జిల్లా వీర్‌పర్దా గ్రామంలోని ఓ రైతు బావిలో నీరు అలల్లా కదలడం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది. భారీ వర్షాల కారణంగా మూడు నెలల క్రితమే తవ్విన ఈ బావి నీటితో నిండు కుండలా కనిపిస్తోంది. గత పది రోజుల పాటు కురుస్తున్న వర్షాల కారణంగా బావి నిండిపోతుంది. అలా ఆ బావిలోని నీరు అలలుగా కదలడం చూసి స్థానికులు షాకవుతున్నారు. ఇలా గ‌త ఆదివారం నుంచి బావి నీరు ఒక్కసారిగా మసకబారుతూ, అలల మాదిరిగా ఊగడం ప్రారంభమైంది.

కళ్లలో కారం చల్లి, కత్తితో పొడిచి.. వైకాపా నాయకుడి హత్య

07-08-2026 నాటి రాశి ఫలితాలు.. ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటారు

తుమ్ములు వచ్చేటప్పుడు కూడా భగవన్నామ స్మరణ ఎందుకు..? యముడు చెప్పిన కథేంటి?

తుమ్ములు వచ్చేటప్పుడు కూడా భగవన్నామ స్మరణ ఎందుకు..? యముడు చెప్పిన కథేంటి?ఒక రోజులో మనం భగవంతుని నామాన్ని ఎన్నిసార్లు స్మరిస్తామనిని ఆలోచిస్తే ఆ సంఖ్య చాలా తక్కువగానే ఉంటుంది. గుడికి వెళ్ళేటప్పుడు లేదా పూజ చేసే సమయంలో మాత్రమే మనం జపిస్తాం. కానీ కొంతమంది తుమ్ములు వచ్చినా కూడా భగవంతుని పేరును స్మరిస్తారు. అలాంటి వారిని చూసి మిగతా వాళ్ళు ఎగతాళి చేస్తుంటారు. కానీ తుమ్ములు వంటి చిన్న విషయానికి కూడా ఎందుకు భగవంతుని పేరును స్మరించాలి అని పెద్దలు చెబుతారు. ఇక దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక కారణాన్ని తెలుసుకుందాం. తుమ్ములు వచ్చినప్పుడు భగవంతుని పేరును స్మరించడం చాలా మంది అలవాటు. ఇంకా కొంతమంది "అమ్మా, నాన్నా" అని కూడా అంటారు. ఏమీ అనకుండా తుమ్మితే ఇంట్లో పెద్దలు కొందరు "భగవంతుని పేరును స్మరించు" అని చెబుతారు.

06-08-2026 నాటి రాశి ఫలితాలు.. శ్రమ అధికం, ఫలితం శూన్యం

Bhadrachalam: గోదావరి పుష్కరాలకు ముందే భద్రాద్రి పునరుద్ధరణ పనులు పూర్తి

Bhadrachalam: గోదావరి పుష్కరాలకు ముందే భద్రాద్రి పునరుద్ధరణ పనులు పూర్తిభద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం నాడు అధికారులకు, కాంట్రాక్టింగ్ ఏజెన్సీకి కీలక ఆదేశాలు జారీ చేశారు. భద్రాచలంలోని శ్రీ సీతా రామచంద్ర స్వామి ఆలయ పునరుద్ధరణ పనులను వేగవంతం చేసి, 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలకు ముందే వాటిని పూర్తి చేయాలని ఆయన సూచించారు. పునరుద్ధరణ పనులను పరిశీలించే క్రమంలో ప్రాజెక్ట్ పురోగతిని సమీక్షించిన కలెక్టర్, భక్తులకు 'ఉత్తర ద్వార దర్శనం' కల్పించేందుకు వీలుగా ముక్కోటి ఏకాదశి నాటికి ఉత్తర ద్వారం నిర్మాణాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనుల వేగాన్ని పెంచేందుకు అవసరమైతే అదనపు సిబ్బందిని, యంత్రాలను వినియోగించాలని ఆయన సూచించారు.

05-08-2026 నాటి రాశి ఫలితాలు... ఈ రోజు అనుకూలదాయకమే