Photo Gallery Special Special Nagarjuna Inaugurates Kims Cancer Support Group 3400.htm

Notifications

కిమ్స్ కేన్సర్ సపోర్ట్ గ్రూప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నాగార్జున

ప్రత్యేకం Even...

VIEW ALL
ర్యాంప్ వాక్ చేసిన దీపికా పదుకునే రణవీర్ సింగ్

ర్యాంప్ వాక్ చేసిన దీపికా పదుకునే రణవీర్ సింగ్

VIEW ALL
ఫ్యాషన్ షోలో మోడల్స్ ర్యాంప్ వాక్

ఫ్యాషన్ షోలో మోడల్స్ ర్యాంప్ వాక్

VIEW ALL
ట్రెండ్స్ ఎగ్జిబిషన్ లాంఛ్

ట్రెండ్స్ ఎగ్జిబిషన్ లాంఛ్

VIEW ALL
రకుల్ ప్రీత్ సింగ్ బిగ్ సి ప్రారంభం ఫోటోలు

రకుల్ ప్రీత్ సింగ్ బిగ్ సి ప్రారంభం ఫోటోలు

VIEW ALL
శిల్క్ ఇండియా ఎక్స్పో ఓపెనింగ్ ఫోటోలు

శిల్క్ ఇండియా ఎక్స్పో ఓపెనింగ్ ఫోటోలు

VIEW ALL
ఫెమ్మిస్ ఫ్యాషన్ షో ఫోటోలు

ఫెమ్మిస్ ఫ్యాషన్ షో ఫోటోలు

VIEW ALL
పూనమ్ కౌర్ ప్రారంభించిన అనూస్ ఫ్రాంఛైస్ సెలూన్

పూనమ్ కౌర్ ప్రారంభించిన అనూస్ ఫ్రాంఛైస్ సెలూన్

VIEW ALL
ల్యాక్మీ ఫ్యాషన్ వీక్, ఫోటోలు

ల్యాక్మీ ఫ్యాషన్ వీక్, ఫోటోలు

VIEW ALL
ట్రెండ్జ్ వివాహ్ కలెక్షన్స్ ఫోటోలు

ట్రెండ్జ్ వివాహ్ కలెక్షన్స్ ఫోటోలు

VIEW ALL
దిషా బొటిక్ ప్రారంభం... ఫోటోలు

దిషా బొటిక్ ప్రారంభం... ఫోటోలు

VIEW ALL
పింక్ లేడీస్ క్లబ్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఫోటోగ్యాలెరీ

పింక్ లేడీస్ క్లబ్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఫోటోగ్యాలెరీ

VIEW ALL
కాంచీపురం కామాక్షి శిల్క్స్ ప్రారంభించిన రాశీఖన్నా

కాంచీపురం కామాక్షి శిల్క్స్ ప్రారంభించిన రాశీఖన్నా

అత్యాచారం చేసిన నిందితుడికి రూ. 1 లక్ష జరిమానా: అడ్వాన్స్ రూ.20 వేలతో మద్యం పార్టీ

అమ్మాయిలతో టీడీపీ మంత్రి అనుచరుల చిందులు? (వీడియో)

అమ్మాయిలతో టీడీపీ మంత్రి అనుచరుల చిందులు?  (వీడియో)బందరు రాణి సెంటరులో ఒక జ్యూవెలరీ షాపునకు చెందిన గదుల్లో రికార్డు డ్యాన్స్ కార్యక్రమం జరిగింది. ఇందులో టీడీపీకి చెందిన ఓ మంత్రి అనుచరులు డ్యాన్స్ వేసిన వీడియోలు ఇపుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. డ్యాన్స్ చేసిన వారిని మంత్రి కార్యాలయంలో పని చేసే సైదారావు, హితేష్, ఆంజనేయులుగా గుర్తించారు. ఈ ముగ్గురు కలిసి ఇద్దరు అమ్మాయిలతో నృత్యం చేస్తున్న దృశ్యాలు ఇపుడు ట్విట్టర్‌లో హల్చల్ చేస్తున్నాయి. గుడివాడ నుంచి పలువురు అమ్మాయిలను రప్పించుకుని ఈ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినట్టు తెలుస్తోంది. పైగా, నృత్యం చేస్తుంటే అనుచరుల్లో ఒకరు వీడియో తీసి, వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసినట్టు సమాచారం.

మనవరాలిని కారు డ్రైవింగ్ చేయమన్న సబ్ ఇన్‌స్పెక్టర్.. తర్వాత?

మనవరాలిని కారు డ్రైవింగ్ చేయమన్న సబ్ ఇన్‌స్పెక్టర్.. తర్వాత?నర్సింగిలో తన ఆరేళ్లన్నర వయసున్న మనవరాలిని బహిరంగ రహదారిపై కారు నడపనిచ్చినందుకు ఒక సబ్-ఇన్‌స్పెక్టర్‌పై కేసు నమోదైంది. ఆ మైనర్ బాలిక గుర్తింపును గోప్యంగా ఉంచేందుకు సదరు అధికారి పేరును వెల్లడించలేదు. పోలీసుల వివరాల ప్రకారం, ఈ ఘటన గంధం గూడ-బైరాగి గూడ రోడ్డుపై జరిగింది. దీనిపై స్పందించిన నర్సింగి పోలీసులు, సదరు సబ్-ఇన్‌స్పెక్టర్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇందులో ప్రాణాలకు, భద్రతకు ముప్పు కలిగించేలా అజాగ్రత్తగా వ్యవహరించడం, అలాగే అనర్హులైన వ్యక్తులను వాహనం నడపనివ్వడం, ప్రమాదకరమైన డ్రైవింగ్‌కు సంబంధించిన ఉల్లంఘనలు వంటి అభియోగాలు ఉన్నాయి.

Acidity, అసిడిటీ తగ్గించుకోవడానికి చిట్కాలు

Acidity, అసిడిటీ తగ్గించుకోవడానికి చిట్కాలుకొంతమంది అజీర్ణ సమస్యతో సతమతమవుతుంటారు. తిన్నది జీర్ణం కాదు. కడుపు ఉబ్బరంగా ఉంటుంది. ఛాతిలో నొప్పి కలిగినట్టుగా ఉంటుంది. నోటి నుంచి దుర్వాసన, పొడి దగ్గు, ఆయాసం తదితర లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇలాంటివన్నీ అసిడిటీ లక్షణాలు. అయితే అసిడిటీని తగ్గించుకునేందుకు మన ఇంట్లో ఉన్న సహజ సిద్ధమైన పదార్థాలు చాలు. వాటితో అసిడిటీని ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి రోజూ ఉదయాన్నే పరగడుపునే నాలుగైదు పుదీనా ఆకులను నమిలి మింగుతుంటే అందులోని ఔషధ గుణాలు అసిడిటీని తగ్గిస్తాయి. భోజనం తర్వాత పుదీనా ఆకుల రసాన్ని నీటిలో కలుపుకుని తాగినా అసిడిటీ నుంచి బయట పడవచ్చు.

బీపీ, మధుమేహం వున్నవారు చియా సీడ్స్ నీటితో సేవిస్తే...?

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీళ్లు తాగరాదు, ఎందుకు?

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీళ్లు తాగరాదు, ఎందుకు?పండ్లు శరీరానికి శక్తిని, పోషకాలను అందిస్తాయి. కానీ కొన్ని పండ్లను తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అలాంటి పండ్లు ఏమిటో తెలుసుకుందాము. అరటిపండులో మాంగనీస్, గ్లూకోజ్ పోషకాలు ఉంటాయి కనుక దాన్ని తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు. పుచ్చకాయ తిన్న వెంటనే నీరు తాగడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. మామిడిపండ్లు తిన్న తర్వాత నీళ్లు తాగడం వల్ల జీర్ణవ్యవస్థపై ప్రభావం పడుతుంది. బొప్పాయి తిన్న తర్వాత నీళ్లు తాగడం వల్ల డయేరియా వచ్చే అవకాశం ఉంది. పైనాపిల్ తిన్న తర్వాత నీళ్లు తాగితే అందులోని బ్రోమెలైన్ అనే ఎంజైమ్ వల్ల కడుపులో సమస్యలు వస్తాయి.