Monday, 13 July 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Special Special Nagarjuna Inaugurates Kims Cancer Support Group 3400.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Mon, 13 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
ప్రత్యేకం
ప్రత్యేకం
కిమ్స్ కేన్సర్ సపోర్ట్ గ్రూప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నాగార్జున
కిమ్స్ కేన్సర్ సపోర్ట్ గ్రూప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నాగార్జున
-
Nagarjuna Inaugurates Kims Cancer Support Group
-
Nagarjuna Inaugurates Kims Cancer Support Group
-
Nagarjuna Inaugurates Kims Cancer Support Group
-
Nagarjuna Inaugurates Kims Cancer Support Group
-
Nagarjuna Inaugurates Kims Cancer Support Group
-
Nagarjuna Inaugurates Kims Cancer Support Group
-
Nagarjuna Inaugurates Kims Cancer Support Group
-
Nagarjuna Inaugurates Kims Cancer Support Group
-
Nagarjuna Inaugurates Kims Cancer Support Group
-
Nagarjuna Inaugurates Kims Cancer Support Group
ప్రత్యేకం
Even...
VIEW ALL
ర్యాంప్ వాక్ చేసిన దీపికా పదుకునే రణవీర్ సింగ్
VIEW ALL
ఫ్యాషన్ షోలో మోడల్స్ ర్యాంప్ వాక్
VIEW ALL
ట్రెండ్స్ ఎగ్జిబిషన్ లాంఛ్
VIEW ALL
రకుల్ ప్రీత్ సింగ్ బిగ్ సి ప్రారంభం ఫోటోలు
VIEW ALL
శిల్క్ ఇండియా ఎక్స్పో ఓపెనింగ్ ఫోటోలు
VIEW ALL
ఫెమ్మిస్ ఫ్యాషన్ షో ఫోటోలు
VIEW ALL
పూనమ్ కౌర్ ప్రారంభించిన అనూస్ ఫ్రాంఛైస్ సెలూన్
VIEW ALL
ల్యాక్మీ ఫ్యాషన్ వీక్, ఫోటోలు
VIEW ALL
ట్రెండ్జ్ వివాహ్ కలెక్షన్స్ ఫోటోలు
VIEW ALL
దిషా బొటిక్ ప్రారంభం... ఫోటోలు
VIEW ALL
పింక్ లేడీస్ క్లబ్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఫోటోగ్యాలెరీ
VIEW ALL
కాంచీపురం కామాక్షి శిల్క్స్ ప్రారంభించిన రాశీఖన్నా
తాజా వార్తలు
అత్యాచారం చేసిన నిందితుడికి రూ. 1 లక్ష జరిమానా: అడ్వాన్స్ రూ.20 వేలతో మద్యం పార్టీ
ఝార్ఖండ్ రాష్ట్రంలోని ఓ గ్రామంలో ముక్కుపచ్చలారని మూడేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ వ్యవహారాన్ని పోలీసుల దృష్టికి రాకుండా గ్రామ పెద్దలు పంచాయతీ పెట్టారు. కామాంధుడికి రూ. 1 లక్ష జరిమానా విధించారు. చిన్నారిపై అత్యాచారం చేసినవాడికి లక్ష రూపాయల జరిమానాతో సరిపెట్టారు. ఈ జరిమానాలో రూ. 80 వేలు బాధిత కుటుంబానికి మిగిలిన రూ. 20 వేలు పంచాయతీ పెద్దలకు ఇవ్వాలని ఆదేశించారు. తొలిదఫా రూ. 20 వేల తక్షణమే చెల్లించాలని చెప్పారు. దాంతో నిందితుడి కుటుంబం రూ. 20 వేలు చెల్లించింది. ఆ డబ్బుతో పెద్దలంతా ఒకచోట చేరి రాత్రికి మద్యం పార్టీ చేసుకున్నారు.
రైళ్ళలో దొంగలుపడ్డారు... ఫేస్ టవల్స్ చోరీతో రూ.104.51 కోట్ల నష్టం
భారతీయ రైళ్లలో దొంగలపడ్డారు. ఫేస్ టవల్స్, దుప్పట్లను చోరీ చేస్తున్నారు. ఈ కారణంగా భారతీయ రైల్వేకు రూ.104.51 కోట్ల మేరకు నష్టంవాటిల్లింది. భారతీయ రైల్వే ఏసీ బోగీల్లో అందించే దుప్పట్లు, ఫేస్ టవల్స్ను చోరీకి గురవుతున్నాయి.
అమ్మాయిలతో టీడీపీ మంత్రి అనుచరుల చిందులు? (వీడియో)
బందరు రాణి సెంటరులో ఒక జ్యూవెలరీ షాపునకు చెందిన గదుల్లో రికార్డు డ్యాన్స్ కార్యక్రమం జరిగింది. ఇందులో టీడీపీకి చెందిన ఓ మంత్రి అనుచరులు డ్యాన్స్ వేసిన వీడియోలు ఇపుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. డ్యాన్స్ చేసిన వారిని మంత్రి కార్యాలయంలో పని చేసే సైదారావు, హితేష్, ఆంజనేయులుగా గుర్తించారు. ఈ ముగ్గురు కలిసి ఇద్దరు అమ్మాయిలతో నృత్యం చేస్తున్న దృశ్యాలు ఇపుడు ట్విట్టర్లో హల్చల్ చేస్తున్నాయి. గుడివాడ నుంచి పలువురు అమ్మాయిలను రప్పించుకుని ఈ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినట్టు తెలుస్తోంది. పైగా, నృత్యం చేస్తుంటే అనుచరుల్లో ఒకరు వీడియో తీసి, వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసినట్టు సమాచారం.
మనవరాలిని కారు డ్రైవింగ్ చేయమన్న సబ్ ఇన్స్పెక్టర్.. తర్వాత?
నర్సింగిలో తన ఆరేళ్లన్నర వయసున్న మనవరాలిని బహిరంగ రహదారిపై కారు నడపనిచ్చినందుకు ఒక సబ్-ఇన్స్పెక్టర్పై కేసు నమోదైంది. ఆ మైనర్ బాలిక గుర్తింపును గోప్యంగా ఉంచేందుకు సదరు అధికారి పేరును వెల్లడించలేదు. పోలీసుల వివరాల ప్రకారం, ఈ ఘటన గంధం గూడ-బైరాగి గూడ రోడ్డుపై జరిగింది. దీనిపై స్పందించిన నర్సింగి పోలీసులు, సదరు సబ్-ఇన్స్పెక్టర్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇందులో ప్రాణాలకు, భద్రతకు ముప్పు కలిగించేలా అజాగ్రత్తగా వ్యవహరించడం, అలాగే అనర్హులైన వ్యక్తులను వాహనం నడపనివ్వడం, ప్రమాదకరమైన డ్రైవింగ్కు సంబంధించిన ఉల్లంఘనలు వంటి అభియోగాలు ఉన్నాయి.
వియత్నాం బోటు ప్రమాదం- సురక్షితంగా హైదరాబాద్ వచ్చిన ఏపీ బాధితులు
వియత్నాంకు చెందిన ఫు క్వోక్ ద్వీపం సమీపంలో జరిగిన విషాదకరమైన స్పీడ్బోట్ ప్రమాదంలో చిక్కుకుని ప్రాణాలతో బయటపడిన ఆంధ్రప్రదేశ్కు చెందిన పలువురు బాధితులు, ఆదివారం అర్ధరాత్రి హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ ప్రమాదం నుండి బయటపడిన వారు స్వదేశానికి చేరుకుంటుండగా, ఆ ఘటనకు సంబంధించిన హృదయ విదారక వివరాలు వెలుగులోకి వచ్చాయి.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
Acidity, అసిడిటీ తగ్గించుకోవడానికి చిట్కాలు
కొంతమంది అజీర్ణ సమస్యతో సతమతమవుతుంటారు. తిన్నది జీర్ణం కాదు. కడుపు ఉబ్బరంగా ఉంటుంది. ఛాతిలో నొప్పి కలిగినట్టుగా ఉంటుంది. నోటి నుంచి దుర్వాసన, పొడి దగ్గు, ఆయాసం తదితర లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇలాంటివన్నీ అసిడిటీ లక్షణాలు. అయితే అసిడిటీని తగ్గించుకునేందుకు మన ఇంట్లో ఉన్న సహజ సిద్ధమైన పదార్థాలు చాలు. వాటితో అసిడిటీని ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి రోజూ ఉదయాన్నే పరగడుపునే నాలుగైదు పుదీనా ఆకులను నమిలి మింగుతుంటే అందులోని ఔషధ గుణాలు అసిడిటీని తగ్గిస్తాయి. భోజనం తర్వాత పుదీనా ఆకుల రసాన్ని నీటిలో కలుపుకుని తాగినా అసిడిటీ నుంచి బయట పడవచ్చు.
బీపీ, మధుమేహం వున్నవారు చియా సీడ్స్ నీటితో సేవిస్తే...?
చియా సీడ్స్. ఆరోగ్యానికి మేలు చేసే గింజలలో ఇవి కూడా ఒకటి. చియా సీడ్స్ కాస్తంత నీటిలో ఓ గంటపాటు నానబెట్టి ఆ నీటిలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగుతుంటే బీపీ, మధుమేహం వంటివి అదుపులో వుంటాయి. చియా గింజలను తీసుకుంటుంటే అధిక బరువును వదిలించుకోవడంలో ఎంతో ప్రయోజనకరంగా వుంటాయి. చియా గింజల వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. చియా విత్తనాలలో వున్న యాంటీఆక్సిడెంట్లు మానసిక ఒత్తిడిని తగ్గించి అనేక వ్యాధులను దరిచేరనీయవు. చియా గింజల్లో ప్రొటీన్లు పుష్కలంగా ఉండటం వల్ల వీటిని తింటుంటే ఆకలిగా అనిపించదు.
పన్నీర్ తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందా? అదసలు ఆరోగ్యకరమేనా?
చాలామందికి పన్నీర్ రకరకాల వంటల్లో కలిపి తినడం అంటే బాగా ఇష్టం. ఇక చపాతీల్లోకి అయితే పన్నీర్ కూరను చేసుకుని లాగించేస్తుంటారు. ఐతే ఈ పన్నీర్ తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందా లేదా అనేది మనం ఎలాంటి పన్నీర్ తింటున్నాం, ఎంత పరిమాణంలో తింటున్నాం అనే దానిపై ఆధారపడి ఉంటుంది. పన్నీర్ శరీరానికి ఆరోగ్యకరమే, కానీ కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే అది అనారోగ్యానికి దారితీయవచ్చు.
ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీళ్లు తాగరాదు, ఎందుకు?
పండ్లు శరీరానికి శక్తిని, పోషకాలను అందిస్తాయి. కానీ కొన్ని పండ్లను తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అలాంటి పండ్లు ఏమిటో తెలుసుకుందాము. అరటిపండులో మాంగనీస్, గ్లూకోజ్ పోషకాలు ఉంటాయి కనుక దాన్ని తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు. పుచ్చకాయ తిన్న వెంటనే నీరు తాగడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. మామిడిపండ్లు తిన్న తర్వాత నీళ్లు తాగడం వల్ల జీర్ణవ్యవస్థపై ప్రభావం పడుతుంది. బొప్పాయి తిన్న తర్వాత నీళ్లు తాగడం వల్ల డయేరియా వచ్చే అవకాశం ఉంది. పైనాపిల్ తిన్న తర్వాత నీళ్లు తాగితే అందులోని బ్రోమెలైన్ అనే ఎంజైమ్ వల్ల కడుపులో సమస్యలు వస్తాయి.
ఈ ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ చర్మం కాంతివంతం
ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవాన్ని మెరుగైన జ్ఞానం, మెరుగైన చర్మ ఆరోగ్యం అనే ఇతివృత్తంతో జూలై 8న ప్రపంచం జరుపుకుంటుంది. ఆరోగ్యకరమైన చర్మానికి దోహదపడే కారకాలను అర్థం చేసుకోవడం యొక్క ప్రాముఖ్యతను ఇది నొక్కి చెబుతోంది. కాలుష్యం వంటి బాహ్య కారకాల నుండి చర్మాన్ని రక్షించడంలో చర్మ సంరక్షణ కీలకపాత్ర పోషించినప్పటికీ, ఆరోగ్యకరమైన, కాంతివంతమైన రీతిలో చర్మాన్ని కాపాడుకోవడానికి మీరు మీ శరీరానికి పోషణను ఎలా అందిస్తున్నారన్నది కూడా అంతే ముఖ్యం.
Home
Horoscope
Shorts
Photos
Videos