Photo Gallery Special Special Nagarjuna Inaugurates Kims Cancer Support Group 3400.htm

Notifications

కిమ్స్ కేన్సర్ సపోర్ట్ గ్రూప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నాగార్జున

ప్రత్యేకం Even...

VIEW ALL
ర్యాంప్ వాక్ చేసిన దీపికా పదుకునే రణవీర్ సింగ్

ర్యాంప్ వాక్ చేసిన దీపికా పదుకునే రణవీర్ సింగ్

VIEW ALL
ఫ్యాషన్ షోలో మోడల్స్ ర్యాంప్ వాక్

ఫ్యాషన్ షోలో మోడల్స్ ర్యాంప్ వాక్

VIEW ALL
ట్రెండ్స్ ఎగ్జిబిషన్ లాంఛ్

ట్రెండ్స్ ఎగ్జిబిషన్ లాంఛ్

VIEW ALL
రకుల్ ప్రీత్ సింగ్ బిగ్ సి ప్రారంభం ఫోటోలు

రకుల్ ప్రీత్ సింగ్ బిగ్ సి ప్రారంభం ఫోటోలు

VIEW ALL
శిల్క్ ఇండియా ఎక్స్పో ఓపెనింగ్ ఫోటోలు

శిల్క్ ఇండియా ఎక్స్పో ఓపెనింగ్ ఫోటోలు

VIEW ALL
ఫెమ్మిస్ ఫ్యాషన్ షో ఫోటోలు

ఫెమ్మిస్ ఫ్యాషన్ షో ఫోటోలు

VIEW ALL
పూనమ్ కౌర్ ప్రారంభించిన అనూస్ ఫ్రాంఛైస్ సెలూన్

పూనమ్ కౌర్ ప్రారంభించిన అనూస్ ఫ్రాంఛైస్ సెలూన్

VIEW ALL
ల్యాక్మీ ఫ్యాషన్ వీక్, ఫోటోలు

ల్యాక్మీ ఫ్యాషన్ వీక్, ఫోటోలు

VIEW ALL
ట్రెండ్జ్ వివాహ్ కలెక్షన్స్ ఫోటోలు

ట్రెండ్జ్ వివాహ్ కలెక్షన్స్ ఫోటోలు

VIEW ALL
దిషా బొటిక్ ప్రారంభం... ఫోటోలు

దిషా బొటిక్ ప్రారంభం... ఫోటోలు

VIEW ALL
పింక్ లేడీస్ క్లబ్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఫోటోగ్యాలెరీ

పింక్ లేడీస్ క్లబ్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఫోటోగ్యాలెరీ

VIEW ALL
కాంచీపురం కామాక్షి శిల్క్స్ ప్రారంభించిన రాశీఖన్నా

కాంచీపురం కామాక్షి శిల్క్స్ ప్రారంభించిన రాశీఖన్నా

వివాహితతో ఎఫైర్‌ను కప్పిపెట్టేందుకు ఆమె తవ్విన గోతిలో ఆమెనే పాతిపెట్టిన పోలీసు

వివాహితతో ఎఫైర్‌ను కప్పిపెట్టేందుకు ఆమె తవ్విన గోతిలో ఆమెనే పాతిపెట్టిన పోలీసువివాహేతర సంబంధాల కారణంగా ఎంతోమంది జీవితాలు నాశనం అవుతున్నాయి. క్షణిక సంతోషం కోసం నేరాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటన తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో జరిగింది. సూర్యాపేట జిల్లాలో నడివయసున్న ఇద్దరు దంపతులు మిస్సింగ్ కేసు నమోదైంది. వీరి ఆచూకి కోసం లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులకు ఇద్దరు యువ కానిస్టేబుళ్లే నిందితులని ప్రాధమిక ఆధారాలు లభించడంతో ఖంగుతిన్నారు. ఐనా... పోలీసులు ఏమిటి.. ఇలాంటి పని చేయడం ఏంటి? అని పోలీసు డిపార్టుమెంటులోని వారే తొలుత నమ్మలేకపోయారు. ఐతే కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయడంతో సదరు నిందితులైన యువ పోలీసులు దంపతులిద్దర్నీ హత్య చేసి భూమిలో పాతిపెట్టినట్లు తేలింది.

రూ. 1లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు.. విజయ్ సర్కారుపై ట్రోల్స్, ప్రశ్నల వర్షం

రూ. 1లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు.. విజయ్ సర్కారుపై ట్రోల్స్, ప్రశ్నల వర్షంతమిళనాడు ముఖ్యమంత్రిగా జోసెఫ్ విజయ్ బాధ్యతలు చేపట్టి మూడు నెలలకు పైగా గడిచింది. ఈ కాలంలో ఆయన పనితీరు చాలా వరకు సంతృప్తికరంగానే ఉంది. తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటికీ, ఆయన సమర్థవంతమైన పాలనను అందిస్తూ పనులను చక్కగా పూర్తి చేస్తున్నారు. అయితే, గత మూడు నెలల్లో తమిళనాడుకు రూ. 1లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని విజయ్ ప్రభుత్వం ఇటీవల చేసిన ప్రకటన మాత్రం ఎదురుదెబ్బ తగిలేలా చేసింది. గత వంద రోజుల్లో రాష్ట్రానికి 67,000 ఉద్యోగాలు, రూ. 1 లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చాయని సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వం చేసిన ప్రచారం ప్రజల్లో సానుకూల స్పందనను పొందలేకపోయింది.

ఎండు ఖర్జూరాలు ఆరోగ్య ప్రయోజనాలు

ఎండు ఖర్జూరాలు ఆరోగ్య ప్రయోజనాలుఇటీవల చాలామంది రక్తహీనత సమస్యను ఎదుర్కొంటున్నారు. సరైన పోషకాహారం లభించడంలేదు. అలాంటివారికి వైద్య నిపుణులు ఖర్జూరాలను తినమని చెప్తారు. ఈ ఎండు ఖర్జూరాలలో ఇంకా ఏమేమి ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాము. ఎండు ఖర్జూరాల్లో ఐరన్ ఎక్కువ వుండటం వల్ల వీటిని తింటే రక్తహీనత సమస్యను అధిగమించవచ్చు. రుతుక్రమం వచ్చే ముందు మహిళలు ఖర్జూరం తీసుకుంటే మేలు జరుగుతుందని నిపుణులు చెప్తారు. ఖర్జూరం పాలు తాగుతుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎండు ఖర్జూరాలను తింటుంటే రక్తంలో హిమోగ్లోబిన్‌ను పెంచి ఆరోగ్యవంతం చేస్తుంది. ఎండు ఖర్జూరాలు తినేవారిలో రక్తపోటును నియంత్రించి అద్భుత శక్తినిస్తుంది.

ప్రజలకు మరింత మెరుగైన ఆరోగ్య సేవలే లక్ష్యం: స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్

ప్రజలకు మరింత మెరుగైన ఆరోగ్య సేవలే లక్ష్యం: స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ 4వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. డయాగ్నస్టిక్ హెల్త్‌కేర్ రంగంలో నాలుగేళ్ల విజయవంతమైన ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ నవీన్ యాదవ్ ముఖ్య అతిథిగా, నటుడు డా. మాదాల రవి గౌరవ అతిథిగా, ప్రముఖ నటుడు శ్రీ సాయికుమార్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ వెల్‌నెస్ ఫ్యామిలీ కార్డ్ను ప్రారంభించారు. కుటుంబ ఆరోగ్య సంరక్షణను మరింత సులభతరం చేయడంతో పాటు, నాణ్యమైన డయాగ్నస్టిక్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే దీని లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.

రక్తహీనత తగ్గించుకునేందుకు అంజీర పాలు

రక్తహీనత తగ్గించుకునేందుకు అంజీర పాలుఅంజీర. దీనినే తెలుగులో అత్తి పండు అంటారు. ఇది ఒక డ్రైఫ్రూట్. అంజీర మిల్క్ షేక్ చేసి తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వాటిని తెలుసుకుందాము. అంజీర ఫ్రూట్ షేక్ తాగడం వల్ల కళ్లకు ఆరోగ్యం కలిగేట్లు దోహదపడుతుంది. అత్తిపండుతో చేసిన మిల్క్ షేక్ రక్తహీనతను అరికడుతుంది. మలబద్ధకం, పైల్స్ మొదలైన వ్యాధులను ఇది నిరోధిస్తుంది. ఎముకలు దృఢంగా ఉండేందుకు అంజీర మిల్క్ షేక్ ఉపయోగిస్తారు. అత్తిపండును తీసుకోవడం ద్వారా క్యాన్సర్ వంటి వ్యాధులను దూరం చేసుకోవచ్చు. సాధారణ రక్తపోటును అదుపులో వుంచటానికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. అల్జీమర్స్, మధుమేహం అదుపునకు ఇది ఉపయోగపడుతుంది. గుండెపోటు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. వీటిని తీసుకునేముందు వైద్యుడిని కూడా సంప్రదించండి.