తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారక నివాసంగా ఉన్న ప్రగతి భవన్ పేరును మార్చనున్నట్టు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆదివారం హైదరాబాద్ గాంధీ భవన్లో విలేకరులతో మాట్లాడుతూ, డిసెంబరు 9వ తేదీన తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటవుతుందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి...