సంబంధిత వార్తలు
- పాతాళానికి జారిపోయావు బాబూ..!
- జర్నలిజం ఎథిక్స్ మరిచిపోయారు.. విజయసాయిరెడ్డి ఫైర్
- చీవాట్లు తిన్నాక మీకొచ్చిన ఆక్రోశాన్ని అర్థం చేసుకోగలం విజయసాయి : బుద్ధా వెంకన్న
- విజయసాయి రెడ్డిపై బీజేపీ నేతల వ్యాఖ్యల హీట్... సీఎం జగన్కు దెబ్బై పోతుందా? ఏంటి కథ?
- త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులు: బీజేపీ నేత విద్యాసాగర్ రావు
ఆస్తుల ప్రకటన రోటీన్ డ్రామా : విజయసాయిరెడ్డి
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, నారా లోకేశ్పై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ట్విటర్ వేదికగా మండిపడ్డారు.
వారు ఆస్తులు ప్రకటించడం కొత్తేమికాదని..ఇది రోటీన్ డ్రామా అని విమర్శించారు. ప్రకటనలో బినామీ ఆస్తులు, సీక్రెట్ ఆకౌంట్ల గురించి బాబు, లోకేష్ ప్రస్తావించలేదని మండిపడ్డారు.
వీటిపై విచారణ జరిగితే అన్నీ వెలుగు చూస్తాయని చెప్పారు. వాస్తవానికి ఈ తండ్రీకొడుకులే ఏపీతో పాటు దేశ పరిస్థితికి అతిపెద్ద జవాబుదారీలని పేర్కొన్నారు.
