సంబంధిత వార్తలు
- Floods : నిర్మల్ జిల్లాలో భారీ వరదలు.. హైవేలోకి వరదలు.. ట్రాఫిక్ మళ్లింపు
- పెళ్లైన 30 ఏళ్లకు ప్రియుడు, అతడి కోసం భర్తను చంపేసింది
- నిర్మలా సీతారామన్తో చంద్రబాబు భేటీ- రూ.5,000 కోట్ల ఆర్థిక సాయంపై విజ్ఞప్తి
- మద్యం మత్తులో 68 యేళ్ల అత్తపై అల్లుడి లైంగికదాడి..
- SASCI పథకం: కేంద్రం నుండి రూ.10,000 కోట్లు కోరిన సీఎం చంద్రబాబు
Basara: గోదావరి నదిలో వరద ఉద్ధృతి.. 40 ఏళ్ల తర్వాత గోదావరి మళ్లీ ఉప్పొంగింది..(video)
Basara
బాసర వద్ద గోదావరి 40 ఏళ్ల తర్వాత మళ్లీ ఉప్పొంగింది. 1984లో భారీ స్థాయిలో వచ్చిన వరద కారణంగా పుష్కర ఘాట్లు మునిగి నీరంతా రోడ్డుపైకి చేరింది. మరోసారి ప్రస్తుతం గోదావరి పోటెత్తడంతో వరద గంగమ్మ విగ్రహం, శివాలయం దాటి శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయంలోకి చేరింది. దీంతో అప్రమత్తమైన ఆఫీసర్లు ఆలయం నుంచి గోదావరి నది వైపు వెళ్లే మార్గాన్ని మూసేశారు. గోదారమ్మ శాంతించాలంటూ ఆలయ వేద పండితులు ప్రత్యేక పూజలు చేసి, సౌభాగ్య ద్రవ్య సమర్పణ చేశారు.
ఉగ్ర రూపం దాల్చిన గోదావరి నది.. జలదిగ్బంధంలో బాసర..
— BIG TV Breaking News (@bigtvtelugu) August 30, 2025
జలమయమైన ఆలయ పరిసరాలు, సమీప దుకాణం సముదాయాలు, గెస్ట్ హౌస్ లు
వ్యాస మహర్షి దేవాలయాన్ని తాకిన గోదావరి జలాలు
ఆలయ సందర్శనకు రావొద్దని భక్తులకు అధికారుల సూచన pic.twitter.com/MeXV5U0KGs
