సంబంధిత వార్తలు
- నడకదారి పైకప్పు పనులు త్వరగా పూర్తి చేయండి: టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి
- రాష్ట్ర వ్యాప్తంగా గోపూజ : టీటీడీ చైర్మన్
- యువత ఉజ్వల భవిష్యత్తుకు కృషి : తుడా చైర్మెన్ చెవిరెడ్డి
- ఆప్కో విక్రయాలను రూ.వెయ్యి కోట్లకు చేర్చడమే లక్ష్యం: నూతన ఛైర్మన్ చిల్లపల్లి వెంకట నాగమోహనరావు
- ఉపరాష్ట్రపతిని కలిసిన భారత్ బయోటెక్ ఛైర్మన్
తిరుమల దర్శించుకున్న ఇస్రో చైర్మన్ శివన్
ఇస్రో చైర్మన్ శివన్ శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పీఎస్ఎల్వీసీ 51 నమూన రాకెటును శ్రీవారి పాదాల వద్ద ఉంచి ఆశీస్సులు పొందారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రేపు ఉదయం 10:24 గంటలకు పీఎస్ఎల్వీసీ 51ను నింగిలోకి ప్రవేశపెడుతున్నామని తెలిపారు. ఈ సంవత్సరంలో ఇదే మొదటి శాటిలైట్ ప్రయోగమన్నారు.
ఇస్రో ద్వారా మొదటి కమర్షియల్ ప్రయోగం కూడా ఇదే అని చెప్పారు. రాబోవు రోజుల్లో మరెన్ని రాకెట్లను నింగిలోకి ప్రవేశపెడుతామని శివన్ పేర్కొన్నారు.
