చంద్రుడిపై అన్వేషణకు భారత్ పంపిన చంద్రయాన్-3 అంతరిక్ష నౌక కీలక మైలురాయిని చేరుకుంది. విక్రమ్ ల్యాండర్ అంతరిక్ష నౌక నుంచి విడిపోయి చంద్రుని కక్ష్యలో తిరగడం ప్రారంభించింది. అది అలా తిరుగుతూ, క్రమంగా దగ్గరకు వెళ్లి చంద్రుడిపై ల్యాండ్ అవుతుంది. ఇస్రో ప్రణాళిక ప్రకారం విక్రమ్ ల్యాండర్ ఆగస్ట్ 23న చంద్రుడి ఉపరితలాన్ని తాకనుంది.. చంద్రుడిని అధ్యయనం చేయడంలో చంద్రయాన్-3 ఒక కీలకమైన ప్రాజెక్ట్. అయితే, ఇప్పటి చంద్రుడి గురించి...