సంబంధిత వార్తలు
- Gold: పెరిగిన బంగారం ధరలు.. వెండి ధరలో మార్పు లేదు..
- సంగారెడ్డిలో నూతన షోరూమ్, తెలంగాణలో మలబార్ గోల్డ్- డైమండ్స్ కార్యకలాపాల విస్తరణ
- స్వర్ణ దేవాలయంలో అంట్లు తోముతున్న ప్రియాంకా చోప్రా
- పెరిగిపోతున్న బంగారం ధరలు-రూ.1,51,500కి చేరి సరికొత్త రికార్డు
- మలబార్ గోల్డ్- డైమండ్స్ యొక్క రూ. 200 కోట్ల సీఎస్ఆర్ కార్యక్రమాన్ని విడుదల చేసిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
రికార్డు స్థాయికి పడిపోయిన పసిడి ధరలు... కారణం అదే..
భారత్లో పసిడి ధర తన రికార్డు గరిష్ఠ స్థాయి నుంచి దాదాపు 17 శాతం కిందకు దిగివచ్చింది. పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు తీవ్రంగా కొనసాగుతున్నప్పటికీ.. బంగారం ధరలు పడిపోతున్నాయి.
ప్రస్తుతం ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,650 వద్ద ముగిసింది. ఇది ఆల్-టైమ్ హై అయిన రూ.1,80,779తో పోలిస్తే సుమారు రూ.31,000 తక్కువగా వుండటం గమనార్హం.
యుద్ధ వాతావరణంతో ముడిచమురు ధరలు పెరగడం అమెరికా డాలర్ను బలపరిచింది. సాధారణంగా డాలర్ బలపడితే ఇతర కరెన్సీలు ఉన్నవారికి బంగారం కొనుగోలు ఖరీదుగా మారుతుంది. ఇది పసిడి పెరుగుదలకు అడ్డుకట్ట వేసింది.
