తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని ఆ పార్టీ సీనియర్ నేతలే విశ్వాసంగా చెబుతున్నారు. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. పార్టీ పని అయిపోయిందని చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో బీభత్సంగా వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆయన ఒక్కరే కాదు మిగతా టీడీపీ నేతలందరూ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేస్తున్నారు. మున్సిపల్, కార్పొరేషన్, తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పొందగా.. టీడీపీ పని అయిపోయిందని.. టీడీపీని బలపరిచేందుకు...