సంబంధిత వార్తలు
- ఢిల్లీలో లిక్కర్ స్కామ్ : నెల్లూరులో ఈడీ సోదాలు
- అంతర్జాతీయంగా వ్యాపార కార్యకలాపాల నిర్వహణలో తమ 110వ వార్షికోత్సవాన్ని వేడుక చేస్తోన్న షార్ప్
- తెలంగాణ విమోచన దినోత్సవం... కాషాయ తలపాగాలతో మహిళా కార్యకర్తలు
- ఫిఫా మహిళల అండర్-17 వరల్డ్ కప్: కేబినేట్ చర్చలు
- వేదా కృష్ణమూర్తి-అర్జున్ హొయసాల వేదా ఎంగేజ్మెంట్.. ఫోటోలు వైరల్
ఇంట్లో నుంచే బిజినెస్ చేయాలనుందా? మసాలా యూనిట్ పెట్టేయండి..
Masala
భారతదేశంలోని సుగంధ ద్రవ్యాలకు ముఖ్యమైన స్థానం ఉందని కాబట్టి మసాలా బిజినెస్లో బాగా రాణించే అవకాశం వుంది. అయితే నాణ్యత మాత్రం తగ్గకూడదు. దేశంలో మిలియన్ల టన్నుల వివిధ రకాల సుగంధ ద్రవ్యాలు ఉత్పత్తి అవుతున్నాయి. వీటి నుంచి మసాలాలు తయారు చేసి విక్రయిస్తే మంచి లాభాలు పొందొచ్చు.
స్థానికంగా ఉండే ప్రజల ఆహారపు అలవాట్లు, వారి అభిరుచులకు అనుగుణంగా మసాలాలు తయారు చేస్తే ఈ వ్యాపారంలో సక్సెస్ కావొచ్చు. రుచి, మార్కెట్ పై అవగాహన ఉంటే, మసాలా తయారీ యూనిట్ను ఏర్పాటు చేయడం ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు.
ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (కెవిఐసి) నివేదికలో, సుగంధ ద్రవ్యాల తయారీ యూనిట్ ఏర్పాటుకు పూర్తి బ్లూప్రింట్ తయారు చేయబడింది. ఈ నివేదిక ప్రకారం.. సుగంధ ద్రవ్యాల తయారీ యూనిట్ ఏర్పాటుకు రూ.3.50 లక్షలు ఖర్చవుతుంది.
