సంబంధిత వార్తలు
- ముంబై డ్రగ్స్ కేసు : చిక్కుల్లో విజయ్ దేవరకొండ హీరోయిన్
- India Corona: అదుపులోనే మహమ్మారి.. కానీ పెరిగిన మృతుల సంఖ్య
- సురేఖా వాణి రెండో పెళ్లి చేసుకున్నారా? మెడలో తాళితో కనిపించడంతో..?! (video)
- ఉత్తరాఖండ్ను కుదిపేస్తున్న వర్షాలు - 11 రోజుల్లో 23 మంది మృతి
- తిరుపతి నుంచి ప్రధాన నగరాలకు విమాన సర్వీసులు పెంచాలి
ఇన్స్టాగ్రామ్ యూజర్లకు శుభవార్త: పీసీలోనూ ఇక..?
ఇన్స్టాగ్రామ్ యూజర్లకు శుభవార్త. ఇకపై పర్సనల్ కంప్యూటర్ (పీసీ)లోనూ ఇన్స్టాగ్రామ్ యాప్ను ఉపయోగించుకునే వెసులుబాటును తీసుకొచ్చారు.
దాంతో ఇక ఇన్స్టాగ్రామ్లో వెబ్ వెర్షన్ ద్వారా ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేసే అవకాశం వచ్చింది. తొలుత ఎన్ గాడ్జెట్లో కనిపించిన ఈ ఫీచర్.. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రతీ ఒక్కరికీ అందుబాటులోకి వచ్చింది.
ఇంతకు ముందు కంప్యూటర్ల నుంచి స్మార్ట్ఫోన్కు పంపించుకున్నాకే ఇన్స్టాలో ఫొటోలను అప్లోడ్ చేసుకునే వెసులుబాటు ఉండేది. ఇకపై పర్సనల్ కంప్యూటర్లలో ఎడిట్ చేసుకున్న ఫొటోలను డైరెక్ట్ గా అప్లోడ్ చేయొచ్చు.
