గురువారం, 15 జనవరి 2026
Choose your language
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వార్తలు
ఐటీ
ఐటీ వార్తలు
Written By
సెల్వి
Last Updated :
శనివారం, 31 మే 2025 (17:08 IST)
WhatsApp: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్ - స్టేటస్ విభాంలో కొత్త ఫీచర్లు.. అవేంటి?
:
టాలీవుడ్ లేటెస్ట్
జూమ్ కాల్లో బోరున విలపించిన యాంకర్ అనసూయ
బుల్లితెర యాంకర్, సినీ నటి అనసూయ జూమ్ కాల్లో బోరున విలపించారు. మనమంతా మనుషులమేనని, ఒక మనిషిగా భావోద్వేగానికి లోనవ్వడంలో తనకెలాంటి సిగ్గూ లేదని పేర్కొన్నారు. తాజాగా జరిగిన జూమ్ ప్రెస్మీట్లో ఆమె భావోద్వేగానికి గురయ్యారు. దీనిపై ఇన్స్టా వేదికగా ఆమె వివరణ ఇచ్చారు. 'నిన్న జూమ్ కాల్ ద్వారా ప్రెస్మీట్లో మాట్లాడాను. ఆ సమయంలో నాకు లభించిన మద్దతు నన్నెంతో భావోద్వేగానికి గురి చేసింది.
బాక్సాఫీస్ వద్ద 'మన శంకరవరప్రసాద్ గారు' దూకుడు
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం 'మన శంకరవరప్రసాద్ గారు'. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 12వ తేదీన విడుదలై సందడి చేస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం విడుదలైన తొలి రోజున రూ.84 కోట్లు వసూలు చేయగా, రెండో రోజున కూడా బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగించింది. తాజాగా ఈ చిత్రం రెండు రోజుల కలెక్షన్లను నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 48 గంటల్లో రూ.140 కోట్లు (గ్రాస్)ను వసూలు చేసినట్టు తెలుపుతూ పోస్టర్ను విడుదల చేసింది.
ఒక వర్గానికి చెందిన అభిమానులు పరాశక్తిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : దర్శకురాలు సుధా కొంగరా
ఒక వర్గానికి చెందిన అభిమానులు 'పరాశక్తి' చిత్రంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆ చిత్ర దర్శకురాలు సుధా కొంగరా ఆరోపించారు. శివకార్తికేయన్, జయం రవి, అధర్వ మురళి, శ్రీలీలలు జంటగా నటించిన ఈ చిత్రం ఈ నెల 10వ తేదీన విడుదలై హిట్ టాక్ను సొంతం చేసుకుంది. తొలి మూడు రోజుల్లోనే దాదాపు రూ.100 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టింది.
Anasuya: పోలీసులను ఆశ్రయించిన అనసూయ.. 42 మందిపై ఫిర్యాదు.. ఎందుకో తెలుసా?
టాలీవుడ్ నటి, టీవీ యాంకర్ అనసూయ భరద్వాజ్ పోలీసులను ఆశ్రయించారు. ఆన్లైన్ వేధింపులు, క్రిమినల్ బెదిరింపులు, పరువు నష్టం మార్ఫింగ్ చేసిన, ఏఐ సృష్టించిన లైంగికంగా అసభ్యకరమైన కంటెంట్ను ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలపై సినీ నిర్మాతలు, జర్నలిస్టులు, టెలివిజన్ ఛానెళ్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో సహా 42 మందిపై ఫిర్యాదు చేశారు. మంగళవారం నమోదైన ఎఫ్ఐఆర్ ప్రకారం, నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై అనసూయ తన అభిప్రాయాలను వెల్లడించారు.
మన శంకర వర ప్రసాద్ గారులో రాసిన ప్రతి సీన్కి ఇన్స్పిరేషన్ చిరంజీవి గారే : అనిల్ రావిపూడి
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి మెగా బ్లాక్ బస్టర్ 'మన శంకర వర ప్రసాద్ గారు' విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో అలరించారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రంలో నయనతార కథానాయిక నటించారు. శ్రీమతి అర్చన ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేశారు. ప్రిమియర్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం మెగా బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకొని రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ మెగా బ్లాక్ బస్టర్ థాంక్ యూ మీట్ నిర్వహించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
సరే, మీరు పిల్లల్ని పంపడంలేదుగా, మే జారుతాం: జర్రున జారుతున్న కోతులు (video)
హైదరాబాదులోని ఓ ఆటస్థలంలో వున్న జారుడు బల్ల పైనుంచి కోతులు హాయిగా జర్రున జారుతూ ఎంజాయ్ చేస్తున్నాయి. వాస్తవానికి పిల్లలు చక్కగా ఆడుకుంటూ ఎంజాయ్ చేయాల్సిన ప్రదేశం ఇలా కోతులు ఆడుకోవడం ఆశ్చర్యం కలుగుతోంది. నిజమే. ఇప్పుడంతా పిల్లలకి సెల్ ఫోన్లు ఇచ్చి అందులో గేమ్స్ ఆడిస్తూ ఇంట్లో కట్టేసినట్లు కూర్చోబెట్టేస్తున్నారు చాలామంది తల్లిదండ్రులు. చిన్నపిల్లలు తమ బాల్యాన్ని హాయిగా ఆటపాటలతో గడపాల్సిన సమయాన్ని వారి తల్లిదండ్రులే హరించేస్తున్నారు. చిట్టచివరికి వారికి ఎంతమాత్రం మానవ సంబంధాలపై అవగాహన లేకపోగా... ఇంట్లో కూర్చుని తింటూ మొబైల్ ఫోన్లు చూస్తూ వళ్లు పెంచేసుకుని ఊబకాయులుగా మారుతున్నారు.
అద్భుతమైన కళాత్మక వస్త్రశ్రేణితో ఈ సంక్రాంతి సంబరాలను జరుపుకోండి
మకర సంక్రాంతి అంటేనే సూర్యకిరణాల వెలుగులు, కొత్త బియ్యం ఘుమఘుమలు, ఇంటి ముంగిట అందమైన ముగ్గులతో అలరారే వేడుక. పవిత్ర స్నానాలు, గోపూజల వంటి సాంప్రదాయక విధులతో పాటు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడిపే ఈ పండుగ రోజున, సంప్రదాయంతో పాటు సౌకర్యం కూడా ఎంతో ముఖ్యం. ఫ్యాబ్ ఇండియా వారి మకర సంక్రాంతి ఫెస్టివ్ కలెక్షన్ అచ్చం అటువంటి క్షణాల కోసమే రూపొందించబడింది. ఇది సరళత, కళాత్మకత మరియు కాలాతీత డిజైన్ల అద్భుత సమ్మేళనం. ఈ కలెక్షన్లో మృదువైన, శ్వాసక్రియకు అనువైన కాటన్-సిల్క్ మిశ్రమ వస్త్రాలు ఉన్నాయి, ఇవి రోజంతా తేలిక పాటి, సౌకర్యవంతమైన అనుభూతులను అందిస్తాయి.
దక్షిణ భారతదేశంలో విస్తరిస్తున్న గో కలర్స్, హైదరాబాద్ ఏఎస్ రావు నగర్లో కొత్త స్టోర్ ప్రారంభం
హైదరాబాద్: మహిళల బాటమ్వేర్ విభాగంలో దేశంలోనే అగ్రగామిగా ఉన్న గో కలర్స్(Go Colors), దక్షిణ భారతదేశంలో తన కార్యకలాపాలను మరింత విస్తృతం చేసింది. దీనిలో భాగంగా హైదరాబాద్లోని ప్రముఖ వాణిజ్య కేంద్రమైన ఏ.ఎస్. రావు నగర్లో 4,430 చదరపు అడుగుల విస్తీర్ణంతో కూడిన తమ సరికొత్త ఫ్లాగ్షిప్ స్టోర్ను ప్రారంభించింది. ప్రముఖ సినీ నటి నిహారిక కొణిదెల ముఖ్య అతిథిగా హాజరై ఈ స్టోర్ను ప్రారంభించారు. హైదరాబాద్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న నివాస, వాణిజ్య ప్రాంతాల్లో ఒకటైన డాక్టర్ ఏ.ఎస్. రావు నగర్లో ఈ స్టోర్ ఏర్పాటైంది.
ఏ ఆహారం తింటే ఎముకలు పటిష్టంగా మారుతాయి?
దృఢమైన ఎముకలు. కొంతమందిలో ఎముకలు బలహీనంగా వుంటాయి. కాస్తంత బలమైన పనులు చేస్తే కాళ్ల నొప్పులు, చేతులు, వెన్ను నొప్పి అంటుంటారు. దీనికి కారణం ఎముక పుష్టి పెరిగే ఆహారాన్ని తీసుకోకపోవడమే. ఎలాంటి ఆహారం తీసుకుంటే ఎముకలు దృఢంగా మారుతాయో తెలుసుకుందాము. వాల్ నట్స్లో కాల్షియం ఉంటుంది. వీటిని పాలతో కలిపి తింటే మంచిది. సాల్మన్ చేపలను తినడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. కోడిగుడ్లలో ప్రొటీన్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వాటిని తీసుకోవాలి. బచ్చలికూరలో ఐరన్, కాల్షియం, విటమిన్ కె ఉంటాయి కనుక తరచు ఈ ఆకు కూరను తింటుండాలి.
హైదరాబాద్లోని కూకట్పల్లిలో తమ కార్యకలాపాలను ప్రారంభించిన వీక్యురా రీస్కల్ప్ట్
హైదరాబాద్: తదుపరి తరం సౌందర్య, శరీర శిల్ప సంరక్షణలో మార్గదర్శక సంస్థ అయిన వీక్యురా రీస్కల్ప్ట్, హైదరాబాద్లోని కూకట్పల్లిలో తమ అత్యాధునిక క్లినిక్ను అధికారికంగా ప్రారంభించింది. చెన్నైలో విజయవంతంగా కార్యకలాపాలను ప్రారంభించిన తర్వాత, హైదరాబాద్ మార్కెట్లోకి బ్రాండ్ యొక్క వ్యూహాత్మక ప్రవేశాన్ని ఈ ప్రారంభం సూచిస్తుంది , త్వరలోనే బెంగళూరుకు ఈ సంస్థ తమ కార్యకలాపాలను విస్తరించనుంది.