సోమవారం, 31 మార్చి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఆధ్యాత్మికం
భవిష్యవాణి
పంచాంగం
Written By
రామన్
సంబంధిత వార్తలు
తెలుగు పంచాంగం - అక్టోబర్ 11, 2019
రత్నాలు ధరించటం వలన కలిగే ప్రయోజనాలివే..?
బాధలు కలిగినప్పుడు దేవుని గుడిని వాడుకోవడం కాదు...?
ఎలాంటి స్థలాల్లో గృహ నిర్మాణాలు చేయరాదు..?
ఆ వారాల్లో బల్లులు కింద పడితే.. ఏమవుతుంది..?
అక్టోబరు 16, గాయత్రి మాతను ఆరాధించిన శుభం చేకూరుతుంది
శ్రీ వికారినామ సంవత్సరం ఆశ్వీయుజ బ|| తదియ తె.4.59 భరణి ప. 1.59 రా. వ. 2.31 ల 4.11, ప. దు.11.26ల 12.14.
గాయత్రి మాతను ఆరాధించిన శుభం చేకూరుతుంది.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
అణు ఒప్పందంపై సంతకం చేయకుంటే టెహ్రాన్ను పేల్చేస్తాం - ట్రంప్ : కుదరదంటున్న ఇరాన్
అణు ఒప్పంద పత్రాలపై ఇరాన్ సంతకం చేయాల్సిందేనని, లేనిపక్షంలో పేల్చేస్తామని ఇరాన్ను అగ్రరాజ్యం అమెరికా హెచ్చరించింది. తమ మాటను ధిక్కరిస్తే ఇరాన్ను పేల్చివేస్తామని ఆయన హెచ్చరించారు. అయితే, అమెరికా చేసిన హెచ్చరికలను ఇరాన్ తోసిపుచ్చింది. అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గి అణు ఒప్పంద పత్రాలపై సంతకం చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.
సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు
ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం విఠలాపురంలో ఓ వ్యక్తి సజీవ సమాధికి యత్నించాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అతని చర్యను అడ్డుకున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్య!
గుజరాత్ రాష్ట్రంలోని అలహాబాద్లో ఉన్న ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ జిల్లాకు చెందిన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్ భవనం ఐదో అంతస్తు నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. తన పుట్టిన రోజుకు ముందు రోజు ఈ దారుణానికి పాల్పడ్డాడు. అంతకుముందు తన తల్లికి విద్యార్థి వీడియో కాల్ చేసి మాట్లాడాడు. ఆ తర్వాత బలవన్మరణానికి పాల్పడటం గమనార్హం. ఈ విషాదకర వార్త తెలుకున్న ఆ తల్లి బోరున విలపిస్తుంది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. విద్యార్థి మృతదేహాన్ని సొంతఊరికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఎస్వీఎస్ఎన్ వర్మ వైకాపాలో చేరుతారా? క్రాంతి ఈ కామెంట్లు ఏంటి? పవన్ సైలెంట్?
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పోటీ చేయడానికి సిద్ధమైన కారణంగా, అక్కడి టిడిపి ఇంచార్జ్ అయిన ఎస్వీఎస్ఎన్ వర్మ తన సీటును త్యాగం చేయాల్సి వచ్చింది. వర్మను విస్మరించారనే చెప్పాలి. వర్మను పక్కనబెట్టి.. తన పనేంతో తాము చూసుకుపోతున్నారు.. చంద్రబాబు, పవన్. వర్మ చేసిన త్యాగానికి ధన్యవాదాలు, వర్మను మొదటి ఎమ్మెల్సీ జాబితాలో ఉంచుతానని ఏపీ సీఎంచంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు, కానీ ఇప్పటివరకు వెలువడిన రెండు జాబితాలలో ఆయనకు చోటు కల్పించలేకపోయారు. పిఠాపురంలో మరో పవర్ సెంటర్ రాకూడదనే కారణంతోనే పవన్ కళ్యాణ్ ఆయనను అడ్డుకుంటున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
రణరంగంగామారిన సెంట్రల్ యూనివర్శిటీ - విద్యార్థుల ఆందోళనలు... అరెస్టులు
హైదరాబాద్ నగరంలోని సెంట్రల్ యూనివర్శిటీ రణరంగంగా మారింది. యూనివర్శిటీకి చెందిన విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నాయి. ఇవి సోమవారం కూడా కొనసాగాయి. ఆదివారం రాత్రి 400 ఎకరాల భూముల వేలంలో భాగంగా చదను చేసేందుకు 20 జేసీబీలతో చెట్లను తొలగిస్తూ స్థలాన్ని సమాంతరంగా చేస్తుండటంపై విద్యార్థులు క్యాంపస్ ముందు నిరసనలతో హోరెత్తించారు. ప్రభుత్వ తీరుపట్ల విద్యార్థులు మండిపడ్డారు.
లేటెస్ట్
Friday: శుక్రవారం అప్పు తీసుకోవద్దు.. అప్పు ఇవ్వకూడదు.. ఇవి తప్పక చేయకండి..
శుక్రవారం మాత్రం అప్పు తీసుకోకూడదు.. అప్పు ఇవ్వకూడదు అంటున్నారు జ్యోతిష్య నిపుణులు. ఒకవేళ ఎవరైనా అత్యవసరంగా డబ్బు అప్పుగా అడిగితే ఆర్థిక సాయం చేయండి కానీ అప్పుగా ఇవ్వకూడదు. అలాగే ఎవరి నుంచి చేబదులు కానీ, అప్పు గాని తీసుకోకూడదు. అలా చేస్తే జీవితాంతం అప్పుల ఊబిలో కూరుకుపోవడం ఖాయం అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు. ప్రతిరోజూ సాయంత్రం దీపాలు వెలిగించే సమయంలో ఇంటి ప్రధాన ద్వారం తెరిచి ఉంచి లక్ష్మీదేవికి ఆహ్వానం పలకాలి. ఏ ఇంటి ప్రధాన ద్వారం, సంధ్యా సమయంలో మూసి ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించదు. కాబట్టి సిరిసంపదలు కోరుకునేవారు సంధ్యా సమయంలో ఇంటి ద్వారం తెరిచి ఉంచాలి.
ఇవి అమంగళకరమైన అలవాట్లు, వెంటనే వదిలేయాలి
కొన్ని అలవాట్లు ఆధ్యాత్మికపరంగా అమంగళకరమైనవని విశ్వాసం. అవేమిటో తెలుసుకుందాము. భోజనం వడ్డించిన తర్వాత ఆలస్యంగా భోజనానికి రావడం. మంచం మీద కూర్చుని భోజనం చేయడం. మిట్టమధ్యాహ్నం స్నానం చేయడం. స్నానం చేసి విడిచిన బట్టలనే మళ్లీ కట్టుకోవడం. ఇవే కాకుండా బొట్టు లేకుండా వుండటం, బొట్టు పెట్టుకోకపోవడం. అదే పనిగా కాళ్లను ఊపుతూ వుండటం. ఎవరైనా కాళ్లు చాపుకుని కూర్చుని వుంటే వారి కాళ్లు దాటుకుంటూ నడిచి వెళ్లడం. నాలుకతో తడిచేసి బొట్టు పెట్టుకోవడం వంటివి అమంగళకరమైన అలవాట్లుగా చెప్పబడింది.
Pradosh Vrat: ప్రదోషకాలంలో నెయ్యితో శివునికి అభిషేకం చేయిస్తే?
ప్రదోషకాలంలో పరమేశ్వరుడు అర్ధనారీశ్వర రూపంలో ఆనందతాండవం చేస్తాడని ప్రతీతి. ఈ సమయంలో ఇష్టదైవానికి సంబంధించిన స్తోత్రాలు పఠించడం గానీ, పూజలు చేస్తే మంచిదని పెద్దల మాట. ప్రదోషకాలంలో శివలింగాన్ని ఆవుపాలతో అభిషేకిస్తే దీర్ఘాయుష్షు కలుగుతుందనీ, నెయ్యితో అభిషేకిస్తే మోక్షం లభిస్తుందనీ, గంధంతో అభిషేకం చేస్తే లక్ష్మీకటాక్షం ప్రాప్తిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. వ్యాస మహర్షి రచించిన శివ మహా పురాణం ప్రకారం సౌమ్య ప్రదోషం రోజు శివ పార్వతులను పూజించడం వల్ల మన మనోభీష్టాలు నెరవేరుతాయని విశ్వాసం. పరమేశ్వరుని పూజకు విశిష్టమైన ప్రదోష వ్రతం రోజున ఆది దంపతులైన శివపార్వతులను పూజిస్తే సుఖసంతోషాలతో జీవిస్తారని విశ్వాసం.
27-03-2025 గురువారం మీ రాశిఫలాలు : ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం లక్ష్యం నెరవేరుతుంది. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు సామాన్యం. ప్రముఖుల ఇంటర్వ్యూ సాధ్యపడదు. వూహాత్మకంగా అడుగులేస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు. అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు.
Ugadi 2025: ఉగాది రోజు బ్రహ్మ ముహూర్తంలో ఈ పూజ చేస్తే సర్వశుభం..
ఉగాది పండుగ తెలుగు ప్రజల పండుగ. విశ్వావసు నామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. మార్చి 30వ తేదీన ఉగాది నుండి విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ పండుగను ను దక్షిణ భారతదేశంలోని కన్నడ ప్రజలు కూడా జరుపుకుంటారు. తెలుగు కొత్త సంవత్సరాదిని ఉగాది పండుగగా జరుపుకుంటారు. ఈ పండుగను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఉగాది పండుగ ప్రాముఖ్యత: ఇది ఆనందం, శ్రేయస్సును సూచించే పండుగ. కొత్త ప్రారంభాలను స్వీకరించడానికి ఒకరి సానుకూలమైన రోజు. అందుకే చాలా మంది ఈ రోజున కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, కొత్త ఆస్తులు కొనుగోలు చేయడం చేస్తుంటారు.