మంగళవారం, 7 మే 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఆధ్యాత్మికం
భవిష్యవాణి
పంచాంగం
Written By
రామన్
సంబంధిత వార్తలు
తెలుగు పంచాంగం - అక్టోబర్ 11, 2019
రత్నాలు ధరించటం వలన కలిగే ప్రయోజనాలివే..?
బాధలు కలిగినప్పుడు దేవుని గుడిని వాడుకోవడం కాదు...?
ఎలాంటి స్థలాల్లో గృహ నిర్మాణాలు చేయరాదు..?
ఆ వారాల్లో బల్లులు కింద పడితే.. ఏమవుతుంది..?
అక్టోబరు 16, గాయత్రి మాతను ఆరాధించిన శుభం చేకూరుతుంది
శ్రీ వికారినామ సంవత్సరం ఆశ్వీయుజ బ|| తదియ తె.4.59 భరణి ప. 1.59 రా. వ. 2.31 ల 4.11, ప. దు.11.26ల 12.14.
గాయత్రి మాతను ఆరాధించిన శుభం చేకూరుతుంది.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
ఏపీ సీఎం జగన్కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల నవ సందేహాలతో ఓ బహిరంగ లేఖ రాశారు. మొత్తం తొమ్మిది ప్రశ్నలను సంధించిన ఆమె.. తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. దళిత డ్రైవర్ను చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని ఎందుకు సమర్థిస్తున్నారంటూ ఆమె సూటిగా ప్రశ్నించారు. అంతేకాకుకుండా, సాగుభూమిని ఇచ్చే కార్యక్రమాన్ని ఎందుకు ఆపేశారు? ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించడం నిజం కాదా? 28 పథకాలను అర్థాంతరంగా ఎందుకు నిలిపివేశారు? విదేశీ విద్యా పథకానికి అంబేద్కర్ పేరు ఎందుకు తీసేశారు? సాగు భూమి ఇచ్చే కార్యక్రమాన్ని ఎందుకు నిలిపివేశారు? అని చెప్పారు.
ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి మొత్తం 2,387 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, రాష్ట్రంలోని 25 లోక్సభ నియోజకవర్గాల్లో 454 మంది తమ ఎన్నికల అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఎన్నికల సంఘం ప్రకారం, 318 మంది అభ్యర్థులు అసెంబ్లీ ఎన్నికల కోసం తమ నామినేషన్లను ఉపసంహరించుకోగా, 49 మంది లోక్సభ నియోజకవర్గాల్లో పోటీ నుండి వైదొలిగారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారంతో ముగియగా, ఎన్నికల అధికారులు మంగళవారం ఆలస్యంగా వివరాలను విడుదల చేశారు.
పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?
కాపు ఉద్యమ నాయకుడు అని పేరున్న ముద్రగడ పద్మనాభం అకస్మాత్తుగా వైసిపిలో చేరిన విషయం తెలిసిందే. వైసిపిలో చేరిన తర్వాత ఆయన జనసేన అధినేత పవన్ కల్యాణ్ పైన గురిపెట్టారు. పిఠాపురంలో ఆయనను ఓడించి తీరుతామని ప్రకటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన కిర్లంపూడిలో విలేకరులతో మాట్లాడుతూ... ముఖానికి రంగులు వేసుకుని వచ్చేస్తే పిఠాపురం జనం ఓట్లు వేస్తారా? తన్ని తరిమేయడానికి సిద్ధంగా వున్నారంటూ చెప్పుకొచ్చారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్ విజయం సాధిస్తే నా పేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని ప్రతిజ్ఞ చేసారు.
కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని బోరబండలోని రెండు పండ్ల గోదాముల్లో హైదరాబాద్ పోలీసుల వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ సోదాలు నిర్వహించి ఇథిలిన్తో కృత్రిమంగా పండించిన సుమారు 4,800 కిలోల మామిడి పండ్లను స్వాధీనం చేసుకున్నారు. బోరబండలోని హెచ్ఎఫ్ నగర్లోని ఓ పండ్ల గోదాములో మేనేజర్గా పనిచేస్తున్న 40 ఏళ్ల మోయిజ్ను అధికారులు అరెస్టు చేశారు. అరెస్టు సందర్భంగా హైదరాబాద్ పోలీసులు కృత్రిమంగా పండించిన మామిడి పళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో ట్రేలో 20 కిలోల పండ్లను, పలు ఇథిలిన్ ప్యాకెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.
ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోమారు పెన్షన్ల పంపిణీలో జాప్యం చోటుచేసుకుంది. పెన్షన్లను సకాలంలోనే పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథఅయంలో లబ్దిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పెన్షన్లు అందించాలని ఆదేశించింది. పెన్షన్ల పంపిణీకి సచివాలయ ఉద్యోగులను వినియోగించుకోవాలని సూచించింది. దీంతో మే ఒకటో తేదీన పెన్షన్లు పంపిణీ చేస్తామని ప్రబుత్వం ప్రటించింది. ఒకటో తేదీన పింఛన్లను బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని తెలిపింది. ఖాతాలు లేనివారికి ఇళ్లవద్దకే పంపిణీ చేస్తామని పేర్కొంది.
లేటెస్ట్
28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...
మేషం :- బ్రోకర్లకు, ఏజెంట్లకు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగస్తుల క్రమశిక్షణ, పనితీరు అధికారులను ఆకట్టుకుంటాయి. భవిష్యత్ ప్రణాళికలను గురించి జీవిత భాగస్వామితో చర్చిస్తారు. చేపట్టిన పనులు సక్రమంగా నిర్వర్తించలేకపోతారు. దూర ప్రయాణాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. వృషభం :- ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకు వేస్తారు. కొత్త రుణాల కోసం యత్నిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ప్రమాదాలు, వివాదాస్పదాల్లో ఇరుక్కునే ఆస్కారం ఉంది. రాజకీయాలలో వారికి మంచిగుర్తింపు లభిస్తుంది. ఎప్పటి నుండో వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభమవుతుంది.
సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?
విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిధులలో ప్రధానమైనది చతుర్థి. పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతం అంటారు. సంకష్టహరచవితి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలలపాటు ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి. మనస్సులోని కోరికను తలచుకొని మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తరువాత తమలపాకులో రెండు ఎండు ఖర్జూరాలు, రెండు వక్కలు, దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలచుకుని మూటకట్టాలి.
27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...
శ్రీ శోభకృత్ నామ సం|| చైత్ర ఐ|| తదియ ఉ.6.41 జ్యేష్ట రా.2.47 ఉ.వ.7.59 ల 9.37. ఉదు. 5.55 ల 7.33. మేషం :- పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడితప్పదు. ఇతరులు మీ పట్ల ఆకర్షితులౌతారు. కష్టపడి పనిచేస్తే డబ్బు దానంతటదే వస్తుంది. అనుకున్నవి సాధించి, ఎనలేని తృప్తిని పొందుతారు. బంగారు, వెండి, వ్యాపారులకు లాభదాయకం ఉంటుంది. మీరు ఓ స్నేహితునితో కలిసి మీ లక్ష్యాన్ని చేరుకోవటానికి కృషిచేస్తారు. వృషభం :- నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. పాత మిత్రులను కలుసుకొని వారితో ఉల్లాసంగా గడుపుతారు. అక్కౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, అధికం. వాహనం కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యత, ప్రయాస లెదుర్కుంటారు. స్త్రీలకు బంధువుల వైఖరి నిరుత్సాహం కలిగిస్తుంది.
26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...
శ్రీ శోభకృత్ నామ సం|॥ చైత్ర ఐ॥ విదియ ఉ.6.25 అనూరాధ రా.2.17 ఉ.శే.వ.7.07కు ఉ. దు. 8.22 ల 9.11 ప. దు. 12.27 ల 1.16. మేషం :- ఆత్మీయుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. దైవ, సేవా, సాంఘిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మానసికంగా మిమ్మల్ని మీరు బలపరచుకుంటారు. కుటుంబంలోను, బయటా ఊహించిన సమస్యలు తలెత్తుతాయి. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానీయ, చిరు వ్యాపారులకు కలిసివస్తుంది. వృషభం :- ఉపాధ్యాయులు మార్పులకై చేయుప్రయత్నాలు ఫలిస్తాయి. అభివృద్ధికై చేయు ప్రయత్నాలు నెమ్మదిగా అనుకూలిస్తాయి. వాహనం అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. ఓర్పు, శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు. ఆడిటర్లకు, అకౌంట్స్ రంగాల వారికి పనిభారం అధికంగా ఉంటుంది.
25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...
శ్రీ శోభకృత్ నామ సం|| చైత్ర బ॥ విదియ పూర్తి విశాఖ రా.1.17 ఉ.వ.5.44 ల 7.26 తె.వ.5.27ల ఉ.దు.10.01 ల 10.50 ప.దు. 2.54 ల3.43. మేషం :- పారిశ్రామిలకులకు విద్యుత్ లోపం వల్ల ఆందోళనకు గురిఅవుతారు. పౌరోహితులకు, వృత్తులలో వారికి ఒత్తిడి తప్పదు. చిన్నతరహా పరిశ్రమలలో వారికి కలిసివచ్చేకాలం. కొంత మంది ఆర్థిక సహాయం అర్థిస్తారు. దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు. కార్మికులకు నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. వృషభం :- ఆడిటర్లు, అక్కౌంట్స్ రంగాల వారికి పనిభారం, విశ్రాంతి లోపం వంటి చికాకులు తప్పవు. బాధ్యతలు నెరవేర్చి ప్రశంసలు పొందుతారు. ప్రియతములలో మార్పు మీకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు అధికారులతో అవగాహన లోపం. ధన వ్యయం విషయంలో ఏకాగ్రత అవసరం.