శనివారం, 15 ఫిబ్రవరి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఆధ్యాత్మికం
భవిష్యవాణి
పంచాంగం
Written By
రామన్
సంబంధిత వార్తలు
తెలుగు పంచాంగం - అక్టోబర్ 11, 2019
రత్నాలు ధరించటం వలన కలిగే ప్రయోజనాలివే..?
బాధలు కలిగినప్పుడు దేవుని గుడిని వాడుకోవడం కాదు...?
ఎలాంటి స్థలాల్లో గృహ నిర్మాణాలు చేయరాదు..?
ఆ వారాల్లో బల్లులు కింద పడితే.. ఏమవుతుంది..?
అక్టోబరు 16, గాయత్రి మాతను ఆరాధించిన శుభం చేకూరుతుంది
శ్రీ వికారినామ సంవత్సరం ఆశ్వీయుజ బ|| తదియ తె.4.59 భరణి ప. 1.59 రా. వ. 2.31 ల 4.11, ప. దు.11.26ల 12.14.
గాయత్రి మాతను ఆరాధించిన శుభం చేకూరుతుంది.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు.. క్షమాపణ చెప్పినా నో యూజ్.. చర్యలు తప్పవ్
తెలుగు దేశం పార్టీ (టీడీపీ) నాయకుడు, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. నటి, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకురాలు మాధవి లతపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. తాడిపత్రిలో జెసీ ప్రభాకర్ రెడ్డి నిర్వహించిన నూతన సంవత్సర కార్యక్రమంలో ఈ వివాదం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో మహిళలు హాజరయ్యారు. అయితే, వేదిక సురక్షితం కాదని పేర్కొంటూ మహిళలు ఈ కార్యక్రమానికి హాజరు కావద్దని సలహా ఇస్తూ మాధవి లత ఒక వీడియోను విడుదల చేశారు.
ఇద్దరమ్మాయిలతో ఒక్కడు kissik... రోడ్డు మీద ఏంట్రా సిగ్గులేదా (video)
ప్రేమికులు రోజు అనే ఒక సందర్భం చూసుకుని కొందరు యువతీయువకులు రెచ్చిపోవడం అక్కడక్కడ కనబడుతుంటుంది. ఇలాంటి ఘటనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. కాలేజీలో చదువుకునే టీనేజర్లు వళ్లు మరిచి నడిరోడ్డుపై చేసిన చేష్టలు ఒకరు వీడియోలో బంధించారు. ఇంతకీ అదేంటయా అంటే... ఓ యువకుడు ఇద్దరమ్మాయిలతో చేసిన ముద్దులగోల. రోడ్డుపైన యాక్టివా ఆపి ఇద్దరమ్మాయిలతో సరసాలు మొదలుపెట్టాడు ఓ టీనేజ్ యువకుడు. ఒకరి తర్వాత ఒకరికి ముద్దులు పెట్టాడు. ఆపై ఒక అమ్మాయిని తన చేతుల్లోకి తీసుకుని అమాంతంపై పైకి లేపి గిరగిరా తిరిగాడు. ఇదంతా మేడపై నుంచి చూసిన ఓ వ్యక్తి చిర్రెత్తిపోయాడు.
చిల్కూరు పూజారి రంగరాజన్ను కలిసిన వైకాపా నేత శ్యామల (video)
చిల్కూరు బాలాజీ ఆలయ ప్రధాన పూజారి రంగరాజన్పై జరిగిన దాడి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల ఖండించారు. ఇంకా రంగరాజన్ను శనివారం కలిసి తన మద్దతును తెలిపారు. రంగరాజన్ వంటి గౌరవనీయ వ్యక్తిపై జరిగే దాడిని వైఎస్ఆర్సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఆమె పేర్కొన్నారు. మత సామరస్యాన్ని కాపాడుకోవడం సమిష్టి బాధ్యత అని శ్యామల అన్నారు. పూజారుల భద్రత విషయంలో ప్రభుత్వ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. వైఎస్ఆర్సీపీ ఎల్లప్పుడూ న్యాయం, ధర్మం వైపు నిలుస్తుందని ఆమె పునరుద్ఘాటించారు.
Pawan Kalyan: షష్ట షణ్ముఖ యాత్రలో పవన్ కల్యాణ్.. తిరుత్తణితో యాత్ర సమాప్తం (video)
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దక్షిణ భారతదేశం అంతటా తన ఆధ్యాత్మిక పర్యటనను ముగించారు. షష్ట షణ్ముఖ యాత్ర అని పిలువబడే ఈ యాత్ర తమిళనాడులోని తిరుత్తణి ఆలయ సందర్శనతో ముగిసింది. ముందు రోజు, పవన్ కళ్యాణ్ మధురై జిల్లాలోని అలగర్ కోయిల్లో ఉన్న సోలై మలై మురుగన్ ఆలయాన్ని సందర్శించారు. ఆలయ అధికారులు, పూజారులు ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు.
దొంగకు హార్ట్ ఎటాక్, కుక్కను ఈడ్చుకెళ్లినట్లు కారులో వేసుకెళ్లాడు (video)
ప్రయాణికుల వద్ద నగదును, విలువైన వస్తువులను దోచుకెళ్లేందుకు దొంగలముఠా కారులో దిగింది. కారు దిగడంతోనే ప్రయాణికులపై విరుచుకుపడ్డారు. తుపాకీ చూపించి బెదిరిస్తూ వారి బ్యాగులను లాక్కున్నారు. ఐతే అకస్మాత్తుగా దొంగలముఠాలోని ఓ దొంగకి గుండెపోటు వచ్చింది. దాంతో అతడు కారు డోర్ తీసుకుని ఎక్కేద్దామనుకున్నాడు కానీ అక్కడే కుప్పకూలిపోయాడు. అతడిని గమనించిన మరో దొంగ కిందపడ్డ దొంగను పట్టుకుని కారులో వేసుకుని కుక్కను ఈడ్చుకెళ్లినట్లు ఈడ్చుకెళ్లాడు. ఈ వీడియో వైరల్ అవుతోంది.
లేటెస్ట్
Camphor And Clove: కర్పూరం, లవంగాలను కలిపి వెలిగిస్తే?
జీవితంలో సంపదలు చేకూరాలంటే.. డబ్బుకు లోటు వుండకూడదంటే.. కర్పూరం, లవంగాలు చాలు అంటున్నారు వాస్తు నిపుణులు. డబ్బు అవసరాలను తీరుస్తుంది. సంతృప్తిని, మనశ్శాంతిని ఇస్తుంది. సానుకూల శక్తితో ఇళ్లు నిండివుండాలంటే.. కొన్ని చిట్కాలు పాటించాలి. వాస్తు ప్రకారం లక్ష్మీదేవి అనుగ్రహం కోసం కర్పూరాన్ని, లవంగాలను కలిపి వెలిగించాలి. లవంగాలు, కర్పూరం సానుకూల శక్తిని పెంచుతుంది. వీటిని వెలిగించడం ద్వారా వచ్చే వాసన శ్రీ మహాలక్ష్మికి చాలా ఇష్టమని వాస్తు నిపుణులు అంటున్నారు. తద్వారా సానుకూల ఫలితాలు లభిస్తాయి.
Magha Purnima 2025 : మాఘ పూర్ణిమ రోజున సాయంత్రం ఇలా చేస్తే?
మాఘ పౌర్ణమి రోజు గౌరీ దేవి జననం జరిగినట్లు పురాణాలు చెప్తున్నాయి. ఈ రోజున ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. చక్రపొంగలి, పరమాన్నం, కొబ్బరికాయ, పండ్లు వంటి నైవేద్యాలు భగవంతుడికి సమర్పించాలి. మాఘ పౌర్ణిమ రోజు చేసే దానాలకు కోటిరెట్ల అధిక ఫలం ఉంటుంది. మాఘ పౌర్ణమి రోజు చేసే దానాల వల్ల శత్రు బాధలు తొలగిపోతాయి. ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. ఆయురారోగ్యాలు సమకూరుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఇందులో తిల పాత్ర దానం చేయడం ఉత్తమం. పాలతో చేసిన పదార్ధం దానం చేయండి.
12-02-2025 బుధవారం రాశిఫలాలు - లక్ష్యాన్ని సాధిస్తారు.. మీ నమ్మకం ఫలిస్తుంది...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం మీదైన రంగంలో రాణిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఖర్చులు సామాన్యం. పెట్టుబడులపై దృష్టిపెడతారు. ఆహ్వానం అందుకుంటారు. పనులు చురుకుగా సాగుతాయి. పత్రాలు జాగ్రత్త. శుభకార్యంలో పాల్గొంటారు. ఏకాగ్రతతో వాహనం నడపండి.
కొండగట్టు ఆంజనేయ స్వామికి బంగారు కిరీటం, వెండి ఆభరణాలు
ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ మహేశ్వర రెడ్డి కొండగట్టు ఆంజనేయ స్వామికి భారీ విరాళం అందజేశారు. తన కుటుంబంతో కలిసి కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ఆయన ఆలయంలోని ఆంజనేయ స్వామికి బంగారు కిరీటాన్ని విరాళంగా ఇచ్చారు. బంగారు కిరీటంతో పాటు, వారు వెండి ఆభరణాలను కూడా విరాళంగా ఇచ్చారు.వాటిలో 55 కిలోగ్రాముల వెండితో గర్భగుడి కోసం తయారు చేసిన వెండి తోరణం, అలాగే ఆలయ ప్రవేశ ద్వారాలకు అలంకార పూతలు కూడా ఉన్నాయి.
మంగళవారం హనుమంతునికి జాస్మిన్ ఆయిల్తో దీపం వెలిగిస్తే?
మంగళవారం కుమారస్వామిని, హనుమంతుడిని పూజిస్తే సర్వ దోషాలు తొలగిపోతాయి. మంగళవారం హనుమంతుడిని పూజించాలి. స్నానం చేసిన తర్వాత పూజకు ఎర్రటి పువ్వులు, సింధూరం సిద్ధం చేసుకోవాలి. ఆపై నైవేద్యం సమర్పించి.. ధూపదీపం చేశాక హనుమాన్ చాలీసా పారాయణం చేయడం మంచిది.