మంగళవారం కుమారస్వామిని, హనుమంతుడిని పూజిస్తే సర్వ దోషాలు తొలగిపోతాయి. మంగళవారం హనుమంతుడిని పూజించాలి. స్నానం చేసిన తర్వాత పూజకు ఎర్రటి పువ్వులు, సింధూరం సిద్ధం చేసుకోవాలి. ఆపై నైవేద్యం సమర్పించి.. ధూపదీపం చేశాక హనుమాన్ చాలీసా పారాయణం చేయడం మంచిది. అలాగే అరటిపండ్లు, బెల్లం, పానకం సమర్పించడం మంచిది. అలాగే ఆవనూనె దీపం వెలిగించి హనుమంతుడిని పూజించాలి. ఈ సందర్భంగా, శ్రీ హనుమంతే నమః పఠించాలి. హనుమాన్...