శనివారం, 25 ఏప్రియల్ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వార్తలు
»
బిజినెస్
»
సెన్సెక్స్
Written By
Ganesh
Last Updated :
శుక్రవారం, 6 జూన్ 2014 (10:08 IST)
బులియన్ మార్కెట్లో నేటి బంగారం, వెండి ధరలు
నేటి బులియన్ మార్కెట్లో శుక్రవారం బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
విశాఖపట్నం మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,500 ఆర్నమెంట్ బంగారం ధర .25,300 వెండి కిలో ధర రూ.40,900గా ఉంది.
రాజమండ్రి మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,410, ఆర్నమెంట్ బంగారం ధర రూ.25,350, వెండి కిలో ధర రూ.40,600గా ఉంది.
ప్రొద్దుటూరు మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,040, ఆర్నమెంట్ బంగారం ధర రూ.25,270, వెండి కిలో ధర రూ.40,300గా ఉంది.
విజయవాడ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,500, ఆర్నమెంట్ బంగారం ధర రూ.26,450, వెండి కిలో ధర రూ.40,000గా ఉంది.
హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,550, ఆర్నమెంట్ బంగారం ధర రూ.27,430, వెండి కిలో ధర రూ.42,200గా ఉంది.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
టాలీవుడ్ లేటెస్ట్
Rajanikanth: రజినీకాంత్ భాషా చిత్రం చిరంజీవి ఎలా మిస్ అయ్యారో తెలుసా !
కొన్ని సినిమాలకు కొంతమంది మిస్ అవడం అనేది సహజమే. ఒకే కథను ఇద్దరు హీరోలు చేయడం, ఇద్దరు నిర్మాతలు, దర్శకులు తెలీయకుండా చేయడం చిత్రమే. అలనాటి జమీందారీ కుటుంబానికి చెందిన క్రిష్ణవేణి నిర్మాణంలో లక్మీ నిలయం సినిమా షూటింగ్ జరుగుతుండగానే అనుకోకుండా ఘంటసాల రఘురామయ్య చెన్నైలోని షూటింగ్ కు సెట్ కు వచ్చిఅక్కడ దర్శకుడు చెప్పిన పాయింట్ ను గ్రహించి ఆయన వెంటనే మరో హీరోతో రఘురామయ్య సినిమా తీసి విడుదలచేయడం జరిగింది. ఇలాంటివి పలు జరుగుతుంటాయి.
Pawan Kalyan: జానీ కి ముందే పవన్ కళ్యాణ్ ఆరోగ్యం దెబ్బతింది
జానీ సినిమాకుముందు కొంత గ్యాప్ తీసుకున్న పవన్ కళ్యాణ్ ఆ సినిమా రిలీజ్ కు ఆయన్ను చూసిన అభిమానులు, ప్రేక్షకులు కూడా ఖంగుతిన్నారు. ఒక్కసారిగా పవన్ లో ఇంత వేరియేషన్ ఏమిటి? అప్పట్లో చర్చకు వచ్చింది. ఆ తర్వాత మరలా ఆరోగ్యాన్ని పుంచుకుని గ్లామర్ గా తయారై సినిమాలు చేశాడు. ఇప్పడు తాజాగా పవన్ మంత్రి అయ్యాక కొంత అనారోగ్యం పాలు కావడంతో ఆయన అభిమానులు జానీ సినిమాను 23 వసంతాల సందర్బంగా గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టారు.
ప్రేమకి పులిహోర కలిపుకుంటున్న తరుణ్ భాస్కర్, మానస చౌదరి
తరుణ్ భాస్కర్, రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్తో కలిసి 'గాయపడ్డ సింహం' తో అలరించ బోతున్నారు. ఈ చిత్రాన్ని పవన్ సదినేని సమర్పణలో, కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్ల పై నిర్మించారు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలుగా నటించారు. ఇప్పటికే ఎంటర్టైనింగ్ ట్రైజర్, పాటలతో స్ట్రాంగ్ బజ్ సృష్టించింది. ఇప్పుడు మేకర్స్ ఫోర్త్ సింగిల్ ప్రేమకి పులిహోర రిలీజ్ చేశారు.
Dhanush: కరసామిగా ధనుష్ పోరాటం ఎవరిపైనే తెలియాలంటే టీజర్ చూడాల్సిందే
ఇంతకీ కరసామి మీద పడ్డ మచ్చ ఏంటి? అతను తనకు ఎదురైన సమస్యను ఎలా దాటి తనపై పడ్డ మచ్చను తుడుచుకున్నాడు.. అనేది తెలుసుకోవాలంటే వెర్సటైల్ స్టార్ ధనుష్ హీరోగా నటించిన ‘కర’ సినిమా చూడాల్సిందేనంటున్నారు మేకర్స్. ఏప్రిల్ 30న ఈ సినిమా రిలీజ్ అవుతోంది.
నాకు ఏమైనా జరిగితే ఆ నలుగురు రే బాధ్యులు :దర్శకుడు షెరాజ్ మెహదీ
హైదరాబాద్ : తెలుగు లో దాదాపు నాలుగు సినిమాలు నిర్మించి తనే హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన దర్శకుడు షెరాజ్ మెహదీ కు రిలీజ్ విషయంలో చేదు సంఘటనలు ఎదురవుతున్నాయి. సరైన థియేటర్లు లేక తాను ఇబ్బంది పడుతున్నట్లు మీడియా ముందుకు వచ్చారు. తాను రూపొందించిన ‘ఓ అందాల రాక్షసి’ సినిమా రీ-రిలీజ్కు కూడా థియేటర్లు ఇవ్వలేదని వాపోయారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ప్రపంచ మలేరియా దినోత్సవం- గర్భధారణ సమయంలో మలేరియా.. గుర్తించకపోతే...?
ప్రపంచ మలేరియా దినోత్సవం (ఏప్రిల్ 25) సందర్భంగా, సీజనల్ కేసులు ప్రజారోగ్యానికి ముప్పుగా కొనసాగుతున్న నేపథ్యంలో, గర్భధారణ సమయంలో వచ్చే మలేరియాను ముందుగా గుర్తించకపోతే తల్లి, బిడ్డ ఇద్దరికీ తీవ్రమైన సమస్యలు తలెత్తవచ్చని హైదరాబాద్ వైద్యులు హెచ్చరించారు. గర్భధారణ సమయంలో రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల మలేరియా బారిన పడే అవకాశం పెరుగుతుందని, కొన్ని రకాల ఇన్ఫెక్షన్ల వల్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్యులు తెలిపారు.
వేసవిలో కొబ్బరి నీరు ఆరోగ్య ప్రయోజనాలు
కొబ్బరి నీళ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. దీన్ని తాగడం వల్ల శరీరంలో తిమ్మిర్లు రావు. కిడ్నీ వ్యాధి ఉన్నవారికి కొబ్బరి నీరు చాలా మేలు చేస్తుంది. కొబ్బరి నీరు చర్మానికి కూడా మేలు చేస్తుంది. కొబ్బరి నీరుతో కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. వేసవిలో కొబ్బరి నీరు శరీరానికి ఎనర్జీ బూస్టర్లా పనిచేస్తాయి. చక్కెరతో చేసిన పానీయ రసాల కంటే ఇది ఉత్తమ ప్రత్యామ్నాయంగా చెప్పుకోచ్చు. బరువు తగ్గడానికి కొబ్బరి నీరు సహాయపడుతుంది. మధుమేహం నిర్వహణకు కొబ్బరి నీరు ప్రయోజనకారి అని చెబుతారు. గుండె ఆరోగ్యానికి ఇవి మేలు చేస్తాయి. అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుందని చెపుతారు.
పార్కిన్సన్స్ రోగుల కోసం మెడ్ట్రానిక్ అడాప్టివ్ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సిస్టమ్
పార్కిన్సన్ వ్యాధిగ్రస్తుల జీవన ప్రమాణాలను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో, సంప్రదాయ డీబీఎస్ విధానంపై ఒక నూతన ఆవిష్కరణగా రూపొందించిన తన అడాప్టివ్ డీప్ బ్రెయిన్ స్టిము లేషన్(aDBS) వ్యవస్థను భారతదేశంలో ప్రారంభించినట్లు ఆరోగ్య సంరక్షణ సాంకేతికతలో ప్రపంచ అగ్రగామి అయిన మెడ్ట్రానిక్ నేడిక్కడ ప్రకటించింది. పార్కిన్సన్స్ అనేది క్రమంగా తీవ్రమయ్యే ఒక నాడీ సంబంధిత వ్యాధి. ఇది ఒక వ్యక్తి తన దైనందిన జీవితంలో కదిలే, పనిచేసే విధానాన్ని ప్రభావితం చేస్తుంది. కాలక్రమేణా, ఇది నడవడం, రాయడం లేదా రోజువారీ వస్తువులను పట్టుకోవడం వంటి సాధారణ కార్యకలాపాలను మరింత కష్టతరం చేయవచ్చు.
heat stroke వడదెబ్బ తగ్గేందుకు చిట్కాలు
వేసవి ఎండలు మండుతున్నాయి. ఈ ఎండల్లో తిరిగేటప్పుడు వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. వేసవిలో బయటకు వెళ్లేటప్పుడు గొడుగు, మంచినీళ్లు వంటివి వెంట తెచ్చుకోవాలి. సమయానికి తగిన ఆహారం తీసుకోవాలి. ఎండల్లో ఎక్కువగా తిరిగేవారికి ఒక్కోసారి వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంటుంది. వడదెబ్బ తగిలినప్పుడు ఏం చేయాలో తెలుసుకుందాము. ఉల్లిపాయను మెత్తగా నూరి వడదెబ్బ తగిలిన వ్యక్తి శరీరానికి పైపూతగా రాయాలి. జీలకర్ర దోరగా వేయించి పొడిచేసి అరస్పూన్ పొడి ఒకగ్లాసు నిమ్మరసంలో కలిపి ఉప్పు, పంచదార వేసుకొని తాగాలి. ఎండల్లో తిరిగి రాగానే లేదా నిద్రపోవడానికి ముందు చర్మాన్ని శుభ్రపరుచుకొని పౌడర్ను రాసుకోవాలి.
ఎముక పుష్టి కోసం క్యాల్షియం వున్న ఆహార పదార్థాలు ఇవే
చాలామంది నడుము నొప్పి, కీళ్ల నొప్పి, వెన్ను నొప్పి తదితర ఎముకలకు సంబంధించిన సమస్యలతో సతమతమవుతుంటారు. ఇలాంటివారిలో సరిపడినంత క్యాల్షియం లేకపోవడమే దీనికి కారణం. కనుక క్యాల్షియం లభించే డ్రైఫ్రూట్స్ తింటుంటే శరీరానికి మేలు కలుగుతుంది. అవేమిటో తెలుసుకుందాము. అంజీర తింటే ఎన్నో ప్రయోజనాలున్నాయి. ప్రతి వంద గ్రాముల అంజీరలో 160 మి.గ్రా క్యాల్షియం లభిస్తుంది. ఎండు ఆప్రికాట్ పండ్లలో ప్రతి 100 గ్రాములకు 15 మి.గ్రా క్యాల్షియం దొరుకుతుంది. ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు కలిగిన ప్రతి 28 గ్రాముల బాదములలో 76 మి.గ్రాముల క్యాల్షియం వుంటుంది. తీయగా వుండే ఖర్జూరాల్లో ప్రతి వంద గ్రాములకు 64 మి.గ్రా క్యాల్షియం వుంటుంది.