Nalgonda: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు.. 29మంది ప్రయాణీకులు ఏమయ్యారు? (video)
Bus Catches Fire
అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ప్రయాణికులను హెచ్చరించి, మంటలు వ్యాపించేలోపు వారందరినీ సురక్షితంగా కిందకు దించారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పగలిగారు.
అయితే, బస్సు మంటల్లో పూర్తిగా కాలిపోయింది. సంఘటన జరిగిన సమయంలో, బస్సులో 29 మంది ప్రయాణికులు ఉన్నారు, వారందరూ క్షేమంగా బయటపడ్డారు.
తెలంగాణలో మరో బస్సు ప్రమాదం.
— greatandhra (@greatandhranews) November 11, 2025
హైదరాబాద్ - విజయవాడ హైవే పై చిట్యాల మండలం వెలిమినేడు వద్ద 'విహారి' ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ప్రయాణికులు అంత బయటకు అద్దాలు పగలుగొట్టుకొని కిందకు దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది.#BusAccident pic.twitter.com/ussQyWGqEv
