సంబంధిత వార్తలు
- మెహర్బాని కోసం సర్కారుకు తొత్తులుగా మారిన ఖాకీలు : బండి సంజయ్
- పోలీస్ వాహనాలా? మీ ప్రచార రథాలా? ఆ రంగులేంటి? అచ్చెన్నాయుడు
- పిచ్చి పీక్ స్టేజ్కి చేరింది.. పోలీసు వాహనాలకు వైకాపా రంగులు!
- ఆ సమస్యతోనే దివ్యాంగురాలు ఆత్మహత్య చేసుకుంది : ప్రకాశం ఎస్పీ
- కువైట్ నుంచి వచ్చిన భార్య.. ఎయిర్పోర్టులో మిస్సింగ్.. ఎక్కడ?
ఆటో ఎక్కితే బలాత్కారం చేయబోయాడు.. తప్పించుకుని..?
మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. శంషాబాద్లో బాలికపై అత్యాచారం ఘటన మరువక ముందే మరో మహిళపై ఆటో డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అప్రమత్తమైన మహిళ తప్పించుకుని శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం గండిగూడ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ కొత్తూర్ వెళ్లేందుకు గండిగూడ వద్ద ఆటో ఎక్కింది.
అయితే ఆటో ఎక్కిన మహిళ కొద్దిగా దూరం వెళ్ళాక ఆటో డ్రైవర్ ఆమెపై బలాత్కారం చేయబోయాడు. దీంతో భయాందోళనకు గురైన తప్పించుకుని శంషాబాద్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
తర్వాతి కథనం
