సంబంధిత వార్తలు
- సమతామూర్తిని జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
- హైదరాబాదుకి ప్రధాని మోదీ: స్వాగతించేందుకు వెళ్లని సీఎం కేసీఆర్
- శ్రీరామానుజాచార్యుల విగ్రహావిష్కరణ: ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత
- కేంద్ర ఆర్థిక బడ్జెట్పై కేటీఆర్ ఫైర్: తెలంగాణపై సవతి తల్లి ప్రేమ
- మోడీ సర్కారు కాల వ్యవధి రెండేళ్లు.. వచ్చే ఐదేళ్లలో 60 లక్షల ఉద్యాగాలు?!
సమతామూర్తి ప్రాంగణంలో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(photos)
భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన శంషాబాద్ ముచ్చింతల్ శ్రీరామనగరంలో భగవద్రామానుజుల సహస్రాబ్ది ఉత్సవాల్లో కీలక ఘట్టం 216 అడుగుల భారీ విగ్రహ ఆవిష్కరణ జరిగింది.
భారత ప్రధాని శ్రీనరేంద్రమోదీ శనివారం సాయంత్రం సమతామూర్తిని జాతికి అంకితం చేశారు.
ఈ సందర్భంగా ఆయన ప్రాంగణంలో కొలువై వున్న వివిధ దేవతామూర్తులను సందర్శించారు.
సమతామూర్తి విగ్రహాన్ని ఎలా నిర్మించారన్న విషయాలను అడిగి తెలుసుకున్నారు.
రామానుజాచార్యులవారి వైభవాన్ని జ్ఞప్తికి చేసుకున్నారు.
భారత ప్రధాని శ్రీనరేంద్రమోదీ శనివారం సాయంత్రం సమతామూర్తిని జాతికి అంకితం చేశారు.
ఈ సందర్భంగా ఆయన ప్రాంగణంలో కొలువై వున్న వివిధ దేవతామూర్తులను సందర్శించారు.
సమతామూర్తి విగ్రహాన్ని ఎలా నిర్మించారన్న విషయాలను అడిగి తెలుసుకున్నారు.
రామానుజాచార్యులవారి వైభవాన్ని జ్ఞప్తికి చేసుకున్నారు.