కరోనా లాక్డౌన్ సమయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ రాజధాన న్యూఢిల్లీ నుంచి దేశంలోని 15 ముఖ్య నగరాలకు ప్రత్యేక రైళ్లను నడుపనుంది. ఈ రైళ్లలో ప్రయాణం చేసేందుకు కేవలం ఆన్లైన్లోనే రిజర్వేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించి, సోమవారం మధ్యాహ్నం నుంచి ఆన్లైన్ రిజర్వేషన్ను ప్రారంభించింది. అలా ఆన్లైన్ రిజర్వేషన్ కౌంటర్ ప్రారంభమైందో లేదో.. టిక్కెట్లు మాత్రం క్షణాల్లో అమ్ముడుపోయాయి. అంటే.. కేవలం 20 నిమిషాల్లో ఈ టిక్కెట్లన్నీ...