Thursday, 25 June 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery News News Strike 3728.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Thu, 25 Jun 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
వార్తలు
వార్తలు
సార్వత్రిక సమ్మె చిత్రాలు
సార్వత్రిక సమ్మె చిత్రాలు
-
Strike
-
Strike
-
Strike
-
Strike
-
Strike
-
Strike
వార్తలు
Even...
VIEW ALL
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సునేత్ర అజిత్ పవార్
VIEW ALL
ముంబై సముద్ర తీరం సాగర తీరంలో సంతోషంగా
VIEW ALL
మోహన్ బాబు యూనివర్శిటీ 31వ వార్షికోత్సవ వేడుకలు ఫోటోలు
VIEW ALL
నటుడు నిర్మాత రమేష్ బాబుకు ప్రముఖులు సంతాపం
VIEW ALL
Celebrites cated Vote in Telangana Elections
VIEW ALL
Chennai TDP Forum Meeting
VIEW ALL
Pawan Train Journey
VIEW ALL
Mumbai Flood
VIEW ALL
గవర్నర్ నరసింహన్ ఎస్ఆర్ పురం పెందుర్తి మండలం ఫోటోలు
VIEW ALL
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి ఆంధ్రప్రదేశ్ పౌరసన్మానం(ఫోటోలు)
VIEW ALL
రాష్ట్రపతి ఎన్నికలు.. ఓటు వేసిన ఎంపీలు
VIEW ALL
బ్రెస్ట్ కేన్సర్ అవగాహనపై నడక ఫోటోలు
తాజా వార్తలు
పాస్పోర్టు కేవలం ప్రయాణ పత్రం మాత్రమే.. పౌరసత్వ రుజువు కాదు : కేంద్రం
సాధారణంగా పాస్పోర్టు ఉంటే ఆ దేశ పౌరులుగా ప్రతి ఒక్కరూ భావిస్తారు. కానీ, కేంద్ర ప్రభుత్వం తాజాగా దీనిపై ఓ క్లారిటీ ఇచ్చింది. పాస్పోర్టు కేవలం ఒక ప్రయాణ పత్రం మాత్రమేనని స్పష్టం చేసింది. ఇది పౌరసత్వానికి ఎలాంటి రుజువు కాదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 14వ పాస్పోర్టు దివస్ను పురుస్కరించుకుని విదేశాంగ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు ఈ వివరణ ఇచ్చారు.
Nara Lokesh: దేశం మొత్తానికి ఆదర్శంగా నిలిచేలా ఏపీ విద్యా విధానం.. నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్ విద్యా విధానం దేశం మొత్తానికే ఆదర్శంగా నిలిచేలా రాష్ట్ర విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని విద్యా, ఐటీ- ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. బుధవారం కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కొక్కిలిగడ్డ గ్రామంలో పీ4 పథకం కింద దాతల సహకారంతో రూ.1.4 కోట్ల వ్యయంతో నిర్మించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు.
పూర్తిగా తెరుచుకున్న హర్మూజ్ జలసంధి - భారత్ వైపు 26 నౌకలు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య యుద్ధానికి తెరపడటంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. దీంతో హర్మూజ్ జలసంధి పూర్తిగా తెరుచుకుంది. దీంతో వాణిజ్య నౌకలు యధావిధిగా రాకపోకలు సాగించేందుకు మార్గం సుగమమైంది.
Leopard: పెంపుడు కుక్కను తరుముతూ ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. గర్జిస్తున్న వీడియో వైరల్
నీలగిరి జిల్లాలో, ఒక పెంపుడు కుక్కను తరుముతూ నివాస గృహంలోకి ప్రవేశించిన చిరుతను అటవీ శాఖ అధికారులు సురక్షితంగా రక్షించారు. చిరుత సమీపంలోని రిజర్వ్ ఫారెస్ట్ నుండి దారితప్పి ఆ నివాసాల్లోకి ప్రవేశించింది. ఆ వన్యప్రాణి లోపల చిక్కుకుపోయిందని గ్రహించిన భయపడిన నివాసితులు వెంటనే స్థానిక అధికారులను అప్రమత్తం చేశారు. అటవీ శాఖకు చెందిన ఒక ప్రత్యేక బృందం, గుంపుగా వస్తున్న వారిని నియంత్రించడానికి, ప్రజల భద్రతను నిర్ధారించడానికి వెంటనే ఆ ప్రాంతాన్ని దిగ్భంధించింది. చాలా గంటల పాటు సాగిన రెస్క్యూ ఆపరేషన్ తర్వాత అధికారులు విజయవంతంగా చిరుతకు మత్తుమందు ఇచ్చి పట్టుకున్నారు.
ఘనంగా బోనాల ఉత్సవాలు.. రూ.20 కోట్లు కేటాయించిన ప్రభుత్వం
ఈ ఏడాది బోనాల ఉత్సవాలను మరింత ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖల మధ్య సమన్వయంతో పనిచేయాలని వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ఈ ఉత్సవాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లు కేటాయించిందని ఆయన తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, విశ్వాసాలు, ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీకగా నిలిచే బోనాల పండుగకు, రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ఆయన పేర్కొన్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
గ్యాస్ట్రిక్ సమస్య వున్నవారు సోంపు తినవచ్చా?
గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారికి సోంపు అమృతం లాంటిది. సోంపును ఈ సమస్య వున్నవారు తినవచ్చు. గ్యాస్ట్రిక్, ఎసిడిటీ, కడుపు మంట వంటి సమస్యలతో బాధపడేవారికి సోంపు గింజలు ఒక అద్భుతమైన సహజ ఔషధంగా పనిచేస్తాయి. గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారికి సోంపు ఎలా సహాయపడుతుందో తెలుసుకుందాము. కడుపు మంట నుండి తక్షణ ఉపశమనం సోంపు గింజలలో యాంటీ-అల్సర్ గుణాలు ఉంటాయి. ఇవి కడుపులో యాసిడ్ స్థాయిలను సమతుల్యం చేసి, తిన్న తర్వాత వచ్చే గుండెల్లో మంట, కడుపు మంటను తక్షణమే తగ్గిస్తాయి. గ్యాస్ చేరకుండా చూస్తుంది ఇందులో ఉండే 'అనెథోల్' అనే సమ్మేళనం కడుపు మరియు ప్రేగులలోని కండరాలను రిలాక్స్ చేస్తుంది.
గుండె ఆరోగ్యానికి ఆరోగ్య సూత్రాలు
గుండెపోటు. ఈరోజుల్లో చాలా ఎక్కువగా వినిపిస్తున్న సమస్యల్లో ఇది ఒకటి. గుండెపోటుతో మరణిస్తున్నవారి సంఖ్య కూడా పెరుగుతోంది. చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకుంటుంటే గుండెపోటు రాకుండా చూసుకోవచ్చు. అందుకోసం పాటించాల్సిన 7 ఆరోగ్య సూత్రాలు ఏమిటో తెలుసుకుందాము. రోజు రాత్రివేళ 7 నుంచి 8 గంటలు పాటు నిద్రపోవాలి. పోషకాహార నిపుణుల సలహా మేరకు గుండె ఆరోగ్యాన్ని పెంచే పోషకాహారాలని తీసుకోవాలి. నీటి శాతం అధికంగా ఉన్న పండ్లు తింటుండాలి. ధూమపానానికి దూరంగా ఉండాలి. శరీరానికి సరిపడా మంచినీళ్ళు త్రాగాలి. క్రమం తప్పకుండా శారీరక వ్యాయామాలు చెయ్యాలి.
శరీర కొవ్వును కరిగించే రాగి దోసెలు
రాగులు. వీటిలో ఎన్నో పోషకాలున్నాయి. రాగులు ఇతర ధాన్యాల కంటే బలవర్ధమైనవి. వీటిని దోసెలలా చేసుకుని తినవచ్చు. వీటిలో వున్న పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాము. రాగులతో చేసిన దోసెలను తింటుంటే కొవ్వు కరిగిపోతుంటుంది. రాగుల్లో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనత సమస్యను అధిగమించవచ్చు. రాగులను రోజువారి ఆహారంలో చేర్చుకొనడం వల్ల వృద్ధాప్య ఛాయలను దూరం చేసుకోవచ్చు. రాగులలో ఉన్న ఫైబర్ కడుపు నిండినట్లు చేస్తాయి కనుక శరీర బరువును నియంత్రిస్తాయి. మహిళల్లో ఎముకలు పటుత్వం కోసం రాగి దోసెలను తీసుకోవడం ఎంతో మంచిది. రాగులు నిద్రలేమి, ఆందోళన, మానసిక వత్తిడి లాంటి సమస్యలను దూరం చేస్తాయి.
గర్భిణీ స్త్రీలు బీట్రూట్ తినవచ్చా లేదా?
గర్భిణీ స్త్రీలు ఆహారం తీసుకునే విషయంలో జాగ్రత్తలు పాటిస్తుంటారు. రక్తం తక్కువగా వున్నప్పుడు బీట్రూట్ తింటే మంచిదని కొందరు సలహా ఇస్తుంటారు. మరికొందరు బీట్రూట్ తినకూడదు అంటుంటారు. గర్భిణీ స్త్రీలు వీటిని నిరభ్యంతరంగా తినవచ్చు అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఐతే మోతాదుకి మించి మాత్రం తినకూడదు. బీట్రూట్ దుంపల్లో ఫోలేట్, ఐరన్, ఫైబర్ పుష్కలంగా వుంటాయి. దీన్ని తినడం వల్ల కడుపులోని పిండం అభివృద్ధికి సహాయపడుతుంది. అలాగే రక్తహీనతను నివారిస్తుంది. ఐతే వీటిని మోతాదుకి మించి తినకూడదు. అలాగే తక్కువ రక్తపోటు వున్నవారు, కిడ్నీ సమస్యలు వున్నవారు కూడా బీట్రూట్ తినడాన్ని దూరం పెట్టాలి.
ఈ అనారోగ్య సమస్యలు వున్నవారు మజ్జిగ తాగరాదు
మజ్జిగ. వేసవిలో మజ్జిగ అత్యంత ప్రజాదరణ పొందిన పానీయాలలో ఒకటి. కానీ, ఇది కొన్ని పరిస్థితుల్లో దుష్ప్రభావాలను కూడా కలిగిస్తుంది. అవేమిటో తెలుసుకుందాము. మజ్జిగలో సోడియం కంటెంట్ ఉంటుంది కనుక ఇవి కిడ్నీ రోగులకు మంచిది కాదు. జలుబుతో బాధపడేవారు మజ్జిగ తాగితే సమస్య మరింత తీవ్రతరం అవుతుంది. పసిబిడ్డలకు మజ్జిగ తాగిస్తే అది జలుబు, గొంతు ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చు. ముఖ్యంగా జలుబుతో బాధపడేవారు రాత్రిపూట మజ్జిగ తాగకూడదు. మజ్జిగలో సహజంగా ఉప్పు వేస్తారు కనుక ఇది రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. లాక్టోస్ పడనివారికి మజ్జిగ తాగితే కడుపు ఉబ్బరం, డయేరియా, కడుపు నొప్పిని కలిగిస్తుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos