Photo Gallery News News Mumbai Flood 4387.htm

Notifications

Mumbai Flood

వార్తలు Even...

VIEW ALL
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సునేత్ర అజిత్ పవార్

మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సునేత్ర అజిత్ పవార్

VIEW ALL
ముంబై సముద్ర తీరం సాగర తీరంలో సంతోషంగా

ముంబై సముద్ర తీరం సాగర తీరంలో సంతోషంగా

VIEW ALL
మోహన్ బాబు యూనివర్శిటీ 31వ వార్షికోత్సవ వేడుకలు ఫోటోలు

మోహన్ బాబు యూనివర్శిటీ 31వ వార్షికోత్సవ వేడుకలు ఫోటోలు

VIEW ALL
నటుడు నిర్మాత రమేష్ బాబుకు ప్రముఖులు సంతాపం

నటుడు నిర్మాత రమేష్ బాబుకు ప్రముఖులు సంతాపం

VIEW ALL
Celebrites cated Vote in Telangana Elections

Celebrites cated Vote in Telangana Elections

VIEW ALL
Chennai TDP Forum Meeting

Chennai TDP Forum Meeting

VIEW ALL
Pawan Train Journey

Pawan Train Journey

VIEW ALL
Mumbai Flood

Mumbai Flood

VIEW ALL
గవర్నర్ నరసింహన్ ఎస్ఆర్ పురం పెందుర్తి మండలం ఫోటోలు

గవర్నర్ నరసింహన్ ఎస్ఆర్ పురం పెందుర్తి మండలం ఫోటోలు

VIEW ALL
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి ఆంధ్రప్రదేశ్ పౌరసన్మానం(ఫోటోలు)

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి ఆంధ్రప్రదేశ్ పౌరసన్మానం(ఫోటోలు)

VIEW ALL
రాష్ట్రపతి ఎన్నికలు.. ఓటు వేసిన ఎంపీలు

రాష్ట్రపతి ఎన్నికలు.. ఓటు వేసిన ఎంపీలు

VIEW ALL
బ్రెస్ట్ కేన్సర్ అవగాహనపై నడక ఫోటోలు

బ్రెస్ట్ కేన్సర్ అవగాహనపై నడక ఫోటోలు

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అధికార పీఠం ఎవరిది? ప్రధాని ఎవరు? సర్వే షాకింగ్ రిజల్ట్స్

ఎప్పట్లాగే మానవత్వం మరణించింది, మహిళా మృత కళేబరం నుంచి ఆభరణాలు వలుస్తున్న జనం, వీడియో

ఎప్పట్లాగే మానవత్వం మరణించింది, మహిళా మృత కళేబరం నుంచి ఆభరణాలు వలుస్తున్న జనం, వీడియోధనం మూలం ఇదం జగత్... ఈ ప్రపంచానికి ధనమే ప్రధానం, మరేమీ కాదని మరోసారి నిరూపుణ అయ్యింది. ఎటు చూసినా బురదతో శ్మశాన వాతావరణంతో కనబడుతోంది నేపాల్ వరద ప్రాంతం. కొంతమందివి మృత కళేబరాలు బురదలో ఇరుక్కుపోయి, ఇంకొందరివి నదీ తీరానికి కొట్టుకు వచ్చి కనబడతున్నాయి. ఆ మృత దేహాల నుంచి ఆభరణాలను లాక్కుంటూ పలువురు పోటీపడుతున్నారు. మరికొందరు వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్నవారిని రక్షించడం మాని... ప్రవాహంలో పడి వేగంగా వెళ్తున్న గ్యాస్ సిలిండర్ల కోసం పోట్లాడుకుంటూ కనిపించారు. ఈ స్థితిని గమనించినప్పుడు ఎప్పట్లాగే ప్రకృతి మిగిల్చిన విషాదంలో మానవత్వం మరణించింది అనిపిస్తుంది.

Delimitation Effect: అత్యాధునిక హంగులతో అమరావతికి అసెంబ్లీ భవనం

Delimitation Effect: అత్యాధునిక హంగులతో అమరావతికి అసెంబ్లీ భవనంభారత ప్రభుత్వం చాలా కాలంగా నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లు విషయంలో పట్టుదలతో వ్యవహరిస్తోంది. జనాభా లెక్కల ప్రక్రియ పూర్తయ్యాక, అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల సంఖ్యను పెంచిన తర్వాత ఈ బిల్లు ఆమోదం పొందడం కేవలం సమయానుకూల విషయం మాత్రమే. అయితే, అమరావతిలో నిర్మాణంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం ఇప్పటికే దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. రాబోయే కాలంలో పెరగనున్న 265 మంది ఎమ్మెల్యేలు, 116 మంది కౌన్సిల్ సభ్యులకు సరిపడా వసతి కల్పించేలా, అత్యాధునిక హంగులతో ఈ అసెంబ్లీ భవనాన్ని నిర్మిస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ ధృవీకరించారు.

నేపాల్ మెరుపు వరదలు: ఆచూకి లేని ఐదుగురు ఆంధ్ర పర్యాటకులు

నేపాల్ మెరుపు వరదలు: ఆచూకి లేని ఐదుగురు ఆంధ్ర పర్యాటకులునేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన మెరుపు వరదల్లో వందలమంది గల్లంతయ్యారు. చాలామంది ఆచూకి ఇప్పటివరకూ లభించలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఐదుగురు వ్యక్తుల ఆచూకి ఇంకా లభ్యం కాలేదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. కాకినాడకు చెందిన ముగ్గురు, ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరి ఆచూకి తెలియాల్సి వుందన్నారు. ఐతే కర్నూలు నుంచి మానససరోవర్ యాత్రకు వెళ్లిన వారంతా సురక్షితంగా వున్నారనీ, వారిని క్షేమంగా తీసుకువచ్చేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేసారు. మరోవైపు తెలంగాణ నుంచి కూడా పలువురు పర్యాటకులు వెళ్లినట్లు సమాచారం. ఐతే వీరి సంఖ్య ఎంత అన్నది తెలియాల్సి వుంది.

ప్రతిరోజూ 10 బాదం పప్పులు తిని చూడండి

ప్రతిరోజూ 10 బాదం పప్పులు తిని చూడండిబాదములు. రోజూ 10 బాదం పప్పులు తింటుంటే ఆరోగ్యానికి కావలసిన పోషకాలు అందుతాయని నిపుణులు చెపుతున్నారు. బాదములు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. బాదం ప్రతి రోజూ ఒక గుప్పెడు బాదంపప్పులను తినడం వల్ల ఫిట్‌గా, అందంగా కనిపిస్తారు. చర్మం మెరుపును పెంచుతుంది. బాదంపప్పులు శరీరం ముడతలను తగ్గించడంలో సహాయపడతాయి. 10 బాదంపప్పులు తినడం వల్ల రోజువారీ విటమిన్ ఇ అవసరాలలో 50% లభిస్తుంది. నియాసిన్, కాల్షియం, విటమిన్ ఇ, ఫైబర్, రిబోఫ్లావిన్, ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు, పొటాషియం, మెగ్నీషియం, ఒమేగా-3, జింక్‌ బాదంలో వున్నాయి. నానబెట్టిన బాదంపప్పు తినడం వల్ల జీర్ణవ్యవస్థ కూడా సమతుల్యంగా ఉంటుంది.

ఎంజీఎం కేన్సర్ ఇనిస్టిట్యూట్‌లో బ్రెస్ట్ కేన్సర్‌‍కు అధునాతన చికిత్స

ఎంజీఎం కేన్సర్ ఇనిస్టిట్యూట్‌లో బ్రెస్ట్ కేన్సర్‌‍కు అధునాతన చికిత్సచెన్నైనగరంలోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన ఎంజీఎం కేన్సర్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన క్లినిక్ బి, చెన్నైకి చెందిన 33 ఏళ్ల ఐటీ నిపుణురాలికి ఒకే రొమ్ములోని రెండు నిరపాయకరమైన గడ్డలకు రెండు వేర్వేరు అధునాత వైద్య శస్త్రచికిత్సా విధానాలను ఉపయోగించి విజయవంతంగా చికిత్స అందించింది. ఒకదానికి ఓపెన్ సర్జరీ, మరొకదానికి మినిమల్లీ ఇన్వాసివ్ వాక్యూమ్ అసిస్టెడ్ ఎక్సిషన్ (వీఏఈ) విధానం ద్వారా చికిత్స చేసి, రొమ్ము యొక్క సహజ రూపాన్ని కాపాడింది. మొదటి సర్జరీ వల్ల ఏర్పడిన మచ్చ అంతగా కనిపించదు మరియు కాలక్రమేణా అది మరింత అస్పష్టంగా మారుతుందని అంచనా వేయగా, వీఏఈ విధానం సాంప్రదాయ శస్త్రచికిత్స కోతను నివారించి, ఎటువంటి మచ్చను కనిపించకుండా చేసింది.

హైబీపీ వున్నవారు కివీ పండ్లు తింటే?

హైబీపీ వున్నవారు కివీ పండ్లు తింటే?సీజన్‌కు తగినట్లుగా వచ్చే పండ్లను వదిలిపెట్టకుండా తినేయాలి. వీటిలో కివీ పండ్లు కూడా వున్నాయి. వీటిని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. కివీ పండ్లను తింటుంటే రక్తసరఫరా మెరుగుపడుతుంది. వీటిని తింటే ప్రాణాంతక వ్యాధులైన కాలేయ, చర్మ కేన్సర్లు దగ్గరకు రావు. రోగనిరోధక శక్తిని పెంచే శక్తి కివీ పండ్లకు వుంది. అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు కివీ పండ్లను తింటుండాలి. కివీలో వుండే విటమిన్ సి కంటిచూపును మెరుగుపరచడంలో మేలు చేస్తుంది. ఒత్తిడి, మానసికి వ్యాకులతతో బాధపడేవారు కివీ పండ్లను తింటుంటే ఫలితం వుంటుంది. జీర్ణక్రియను సాఫీగా చేయడంలో కివీ పండ్లు దోహదపడతాయి.

ఈ వర్షాకాలంలో విజయవాడ ఆఫీసులు కంటి ఆరోగ్యంపై ఎక్కువగా ఎందుకు దృష్టి పెట్టాలి?

ఈ వర్షాకాలంలో విజయవాడ ఆఫీసులు కంటి ఆరోగ్యంపై ఎక్కువగా ఎందుకు దృష్టి పెట్టాలి?విజయవాడలోని కంపెనీలు ఉద్యోగుల శ్రేయస్సును ఎంతో ప్రాధాన్యతతో చూస్తున్నాయి. క్రమం తప్పకుండా నిర్వహించే వైద్య పరీక్షలు, వ్యాయామాల నుంచి సౌకర్యవంతమైన ఆఫీస్ ఫర్నిచర్, మానసిక ఆరోగ్య మద్దతు వరకు అనేక ఆఫీసులు తమ ఉద్యోగులు మరింత ఆరోగ్యంగా, ఉల్లాసంగా, ఉత్పాదకతతో పనిచేసేలా వివిధ చర్యలు చేపడుతున్నాయి. అయితే, కంటి ఆరోగ్యం మాత్రం కార్పొరేట్ ఆరోగ్య సంరక్షణ ప్రణాళికల్లో ఎక్కడా భాగం కావడంలేదు. వర్షాకాలంలో గాల్లో ఉండే తేమ, మారుతున్న ఉష్ణోగ్రతలు, నిరంతరం ఏసీల వినియోగం, స్క్రీన్ల ముందు ఎక్కువ సమయం గడపడం, పెరుగుతున్న ఇన్ఫెక్షన్ల ప్రమాదం ఉద్యోగుల సౌకర్యాన్ని, వారి పని సామర్థ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి.

సిమ్స్‌లో సౌందర్య సంరక్షణ కోసం ఎస్తెటిక్ ఇన్‌స్టిట్యూట్‌