టిటిడి పరిధిలో ఇతర ప్రాంతాల్లో గల ఆలయాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని తిరుపతి జెఈవో పి.బసంత్కుమార్ అధికారులను ఆదేశించారు.