ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాణిజ్య రాజధానిగా గుర్తింపు పొందిన విజయవాడలో తిరిగి పాస్పోర్టు సేవలు ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ కారణంగా ఈ సేవలను తాత్కాలికంగా మూసివేశారు. అలాగే, ఈ కేంద్రం నుంచి అందిస్తూ వచ్చిన పలు సేవలకు అంతరాయం ఏర్పడింది. లాక్డౌన్ సమయంలో కేవలం అత్యవసర సేవలకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడలో పాస్పోర్టు సేవలకు బ్రేక్ వేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో...