సంబంధిత వార్తలు
- న్యాయమూర్తులపై అసభ్య వ్యాఖ్యలు తగవు: ఆంధ్ర ప్రదేశ్ బార్ కౌన్సిల్ చైర్మన్
- ప్రతి పౌరుడు అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం: ఆంధ్రప్రదేశ్ గవర్నర్
- ఆంధ్రప్రదేశ్ లో త్వరలో ఆక్వా ఆథారిటీ:మంత్రి మోపిదేవి
- మద్య నియంత్రణ చర్యల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
- ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నూతనంగా ప్రమాణస్వీకారం చేసిన ముగ్గురు న్యాయమూర్తులు
ఆంధ్రప్రదేశ్లో రేపటి నుంచి ఓటర్ నమోదు కార్యక్రమం
కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష, ఆర్థిక భేదభావం లేకుండా దేశంలో నివసించే మేజర్ అయన ప్రతి యువతి, యువకుడు ఓటు హక్కు పొందే అవకాశం కల్పిస్తుంది.
భారత ఎన్నికల వ్యవస్థలోని ఆర్టికల్ 326.నిర్దేశిత వయసు దాటిన ప్రతి ఒక్కరు తమకు ఇష్టమైన ప్రజాప్రతినిధిని ఎన్నుకోవడం కోసం ఈ అవకాశం కల్పిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఓటర్లుగా నమోదు చేయించుకునేవారికి ఎన్నికల సంఘం రేపటి నుంచి మరో అవకాశం కల్పిస్తోంది.
