దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో వికృత ఘటన చోటుచేసుకుందని.. ఒక 22 ఏళ్ల యువకుడిపై నలుగురు వ్యక్తులు కదులుతున్న కారులో మూడు గంటల పాటు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారని సాక్షి ఒక కథనంలో చెప్పింది. ఆ కథనం ప్రకారం... సెంట్రల్ ముంబై శివార్లలో నివసించే 22 ఏళ్ల యువకుడు ఆదివారం నగరంలోని ఓ రెస్టారెంట్ వద్ద సెల్ఫీ తీసుకుని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడని పోలీసులు తెలిపారు....