సంబంధిత వార్తలు
- స్నేహితుడి భార్యను కోర్కె తీర్చమంటూ వేధింపులు, భర్తకి చెప్పుకోలేక భార్య ఆత్మహత్య
- పెళ్లికి ముందే యువకుడితో పరిచయం, భర్తను సాధించిన భార్య, చివరికి...
- చికెన్ తీసుకెళుతూ ఆ షాపు యువకుడితో ప్రేమ, పెళ్లి మాటెత్తితే...
- మీ భర్త వద్దు అంటున్నావు కదా నాతో ఉండు: మహిళ ఆరోపణ
- బాలింత పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వలంటీరు
టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నైనా జైస్వాల్కు సోషల్ మీడియాలో వేధింపులు-కేసు నమోదు
హైదరాబాద్కు చెందిన టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణిక నైనా జైస్వాల్ కు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వేధింపులు ఎదురవుతున్నాయంటూ ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.
సదరు వ్యక్తి ఇన్స్టాగ్రామ్లో ఆమెపై వేధింపులకు పాల్పడుతున్నాడని నైనా తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి మానసిక సమస్యలున్న వ్యక్తిగా పోలీసులు తెలిపారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు వెల్లడించారు.
తర్వాతి కథనం
