సంబంధిత వార్తలు
- స్పీడ్టెస్టులో పాల్గొన్న గడ్కరీ - 170 కిమీ వేగంతో దూసుకెళ్లిన కియా కారు
- ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
- ఏపీ సర్కారు తీపికబురు : ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ప్రమోషన్
- ఆంధ్రప్రదేశ్-తెలంగాణాలలో 350 మంది ఉద్యోగులను నియమించుకోనున్న శ్రీరామ్ హౌసింగ్ ఫైనాన్స్
- కియాను సందర్శించిన ఏపీఐఐసీ ఛైర్మెన్ మెట్టు గోవిందరెడ్డి
"KIA"లో ఇంత దారుణమా.. సీనియర్లు, జూనియర్లు ఇనుప రాడ్లతో..?
KIA
పరిశ్రమలో సీనియర్లు మరియు జూనియర్లు ఒకరిపై ఒకరు ఇనప రాడ్లతో దాడి చేసుకున్నారు. ప్రధాన ప్లాంట్లో హ్యుందాయ్.. ట్రాన్సిస్ కంపెనీ ఉద్యోగుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఉద్యోగులు దాడులు చేసుకుంటున్నారు.
అయితే ఉద్యోగులు ఆ స్థాయిలో దాడులు చేసుకుంటున్నా కూడా పరిశ్రమ ప్రతినిధులు మాత్రం పట్టించుకోవడం లేదు. దాంతో కియాలో పని చేస్తున్న ఉద్యోగులు భయాందోళన కు గురవుతున్నారు. ఈ గొడవలు ఉద్యోగుల మధ్య ఎలాంటి ఘర్షణలకు దారి తిస్తాయో అని ఆందోళన చెందుతున్నారు.
