బుధవారం, 21 మే 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
ఆరోగ్యం
కథనాలు
Written By
సిహెచ్
Last Modified:
గురువారం, 28 ఏప్రియల్ 2022 (23:11 IST)
సంబంధిత వార్తలు
కోవిడ్ వదిలినా ఆ రోగాలు వదలడంలేదు, కోవిడ్ వచ్చిపోయిన వారి పరిస్థితి...
డయాబెటిస్ రిస్క్ను తగ్గించే చింత గింజలు.. అవునా?
మంచినీళ్లను ఇలా తాగితే ఎన్ని రోగాలు పోతాయో తెలుసా? (video)
కరోనా బాధితులకు వరుసబెడుతున్న రోగాలు... కొత్తగా పేగుల్లో గ్యాంగ్రీన్
ద్రాక్ష వల్ల పొట్ట పెరుగుతుందా?
వ్యాధులను పుట్టించే చెడ్డ అలవాట్లు ఏమిటి?
మితిమీరి భోజనం చేయడం
మనోదుఃఖం
అధికంగా సంచారం చేయడం
భోజనం చేసి స్నానం చేయడం
జలమల నిరోధం
మంచిగాలి సోకకుండుటం
మగువలతో విలాసం
మద్యం,ధూమపానాలు
పాచిపోయిన కూరలు తినడం రోగాలను పుట్టిస్తాయి.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
భారత్ ఎఫెక్ట్ : టర్కీ, అజర్బైజాన్ దేశాల వీసాల్లో 50 శాతం క్షీణత
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్కు బహిరంగ మద్దతు పలికిన టర్కీ, అజర్బైజాన్లకు గట్టి దెబ్బ తగిలింది. ఆ దేశాలు పాకిస్థాన్కు మద్దతు ప్రకటించడంపై మన దేశంలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఆయా దేశాలకు వెళ్లేందుకు భారత పర్యాటకులు అనాసక్తి చూపుతున్నారు. దీనికి కారణం ఆ రెండు దేశాల వీసా దరఖాస్తుల్లో గత కొన్ని రోజులుగా 42 శాతం క్షీణత కనిపించడమే. ఈ విషయాన్ని వీసా ప్రాసెసింగ్ సంస్థ అట్లీస్ వెల్లడించింది. వీసా ప్రక్రియ మధ్యలో ఉన్నప్పటికీ అనేక మంది ఉపసంహరించుకుంటున్నట్టు వెల్లడించింది.
పంజా విసురుతున్న కరోనా వైరస్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
కోవిడ్ 19 కేసులు క్రమంగా దేశంలో పెరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ పలు సూచనలు, జాగ్రత్తలు వెల్లడించింది. దగ్గుతున్నా, తుమ్ముతున్నా చేతి రుమాలు లేదా టిష్యూ పేపరును ముక్కు, నోటికి అడ్డు పెట్టుకోవాలి. తరచూ చేతులు కడుక్కుంటూ వుండాలి, సబ్బు లేదా ఆల్కహాల్ ఆధారిత లిక్విడ్ ఉపయోగిస్తూ చేతులు శుభ్రం చేసుకోవాలి. జ్వరం, దగ్గుతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. తుమ్ములు, దగ్గు వచ్చినప్పుడు అరచేతిని అడ్డుపెట్టుకోకుండా మోచేయి లోపలభాగాన్ని అడ్డుగా పెట్టుకోవాలి.
పహల్గాం ఉగ్రదాడి కుట్రకు ప్లాన్ : పాక్ ఆర్మీ చీఫ్ జనరల్కు బహుమతి!!
భారత్పై ప్రతీకార జ్వాలతో నిత్యం రగిలిపోతూ పహల్గాం ఉగ్రదాడికి కుట్రపన్నిన పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్కు ఆ దేశ ప్రభుత్వం బహుమతి ఇచ్చింది. ఆయనకు అత్యున్నత స్థాయితో కూడిన పదోన్నతి కల్పించింది. ఫీల్డ్ మార్షల్గా ప్రమోషన్ కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దేశంలోనే అత్యున్నత సైనిక హోదా గుర్తింపు పొందారు. ఈ మేరకు పాక్ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్ నేతృత్వంలో జరిగిన మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుని ఆమోదం తెలిపింది.
మహిళ కాదు.. కిలేడీ. ఏడు నెలల్లోనే 25 పెళ్లిళ్లు.. అదీ 23 ఏళ్లకే భారీ మోసం!
మహిళ కాదు.. కిలేడీ. ఏడు నెలల్లోనే 25 పెళ్లిళ్లు చేసుకుంది. అదీ 23 ఏళ్లకే రాష్ట్రానికి ఒకడితో సంసారం చేసింది. పెళ్లికాని పురుషులను టార్గెట్ చేసి వారిని వివాహం పేరిట దోచుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక మహిళను రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. నవ వధువు నగలు, నగదుతో పారిపోయిందని ఫిర్యాదులు వెల్లడైన నేపథ్యంలో, పోలీసులు రహస్య ఆపరేషన్ ప్రారంభించి ఆమెను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సోమవారం భోపాల్లో సవాయి మాధోపూర్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
Jagan: దెయ్యాల ప్రభుత్వం నడుస్తోంది.. టైమ్ వస్తే చుక్కలు చూపిస్తాం.. జగన్ వార్నింగ్
వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి సంకీర్ణ ప్రభుత్వంపై, కొంతమంది అధికారులపై తీవ్ర దాడికి దిగారు, అన్యాయాలకు పాల్పడిన వారిని వదిలిపెట్టబోమని తీవ్రంగా హెచ్చరించారు. వైకాపా స్థానిక సంస్థల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, "మీరు కోరుకునే ఏ పుస్తకంలోనైనా పేర్లను రాయండి. మీరు అన్యాయాలు చేయాలనుకుంటే ముందుకు సాగండి. మీరు సమ్మె చేయాలనుకుంటే సమ్మె చేయండి. కానీ మా సమయం వస్తుంది, అన్యాయాలు చేసిన మీలో ప్రతి ఒక్కరికీ మేము ఒక సినిమా చూపిస్తాము. పదవీ విరమణ చేసిన వారిని కూడా వెనక్కి లాగుతారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?
కాస్టింగ్ కౌచ్ అనేది చాలా కాలంగా చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల, ప్రఖ్యాత నటి సయామి ఖేర్ తన కెరీర్ తొలినాళ్లలో ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ఒక మహిళా ఏజెంట్ సినిమా అవకాశాలను పొందేందుకు తనను "సర్దుబాటు" చేసుకోవాలని కోరినట్లు ఆమె వెల్లడించారు. తాను అలాంటి కార్యకలాపాల్లో పాల్గొననని, తాను ఎప్పటికీ దాటని వ్యక్తిగత సరిహద్దులు తనకు ఉన్నాయని ఏజెంట్తో స్పష్టంగా చెప్పానని సయామి ఖేర్ పేర్కొంది.
బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...
బంగారం అక్రమ రవాణా కేసులో అరెస్టయిన కన్నడ నటి రన్యారావుకు కోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఈ కేసులో ఆమెకు బెయిల్ లభించినప్పటికీ ఆమె మాత్రం మరికొన్ని రోజులు జైలులోనే గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం విదేశీ మారకద్రవ్య పరిరక్షణ, స్మగ్లింగ్ కార్యకలాపాల నిరోధక చట్టం (కాఫిఫోసా చట్టం) కింద నమోదైన కేసులో ఆమెకు ఊరట లభించలేదు. దీంతో ఆమె మరికొంతకాలం జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి
తాను తన భర్త విడిపోవడానికి డబ్బు, హోదా వంటివి కారణం కాదని తాము విడిపోవడానికి మూడో వ్యక్తే కారణమని హీరో రవి మోహన్ భార్య ఆర్తి రవి తాజాగా ఆరోపించారు. ఇదే అంశంపై ఆమె మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. తమ జీవితంలో తలెత్తిన విభేదాలకు, విడిపోవడానికి మూడో వ్యక్తే కారణమని ఆమె ఆరోపించారు. ఈ ఆరోపణలకు తమ వద్ద బలమైన ఆధారాలు కూడా ఉన్నాయని ఆమె చెప్పారు.
మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ రక్షక్ అనౌన్స్ మెంట్
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన హీరోగా చేస్తున్న కొత్త సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ చిత్రానికి ‘రక్షక్’ అనే పవర్ఫుల్ టైటిల్ను ఖరారు చేశారు. శ్రీనిధి క్రియేషన్స్ బ్యానర్పై నూతన దర్శకుడు నవీన్ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్
సూపర్ హీరో తేజ సజ్జా తన పాన్ ఇండియా బ్లాక్బస్టర్ ‘హనుమాన్’ తరవాత ఇప్పుడు మరొక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘మిరాయ్’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. యాక్షన్ అడ్వెంచర్ జానర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించగా, టీజీ విశ్వప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై భారీగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో తేజ సజ్జా సూపర్ యోధగా పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు.