బుధవారం, 5 ఫిబ్రవరి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
ఆరోగ్యం
కథనాలు
Written By
సిహెచ్
Last Modified:
గురువారం, 28 ఏప్రియల్ 2022 (23:11 IST)
సంబంధిత వార్తలు
కోవిడ్ వదిలినా ఆ రోగాలు వదలడంలేదు, కోవిడ్ వచ్చిపోయిన వారి పరిస్థితి...
డయాబెటిస్ రిస్క్ను తగ్గించే చింత గింజలు.. అవునా?
మంచినీళ్లను ఇలా తాగితే ఎన్ని రోగాలు పోతాయో తెలుసా? (video)
కరోనా బాధితులకు వరుసబెడుతున్న రోగాలు... కొత్తగా పేగుల్లో గ్యాంగ్రీన్
ద్రాక్ష వల్ల పొట్ట పెరుగుతుందా?
వ్యాధులను పుట్టించే చెడ్డ అలవాట్లు ఏమిటి?
మితిమీరి భోజనం చేయడం
మనోదుఃఖం
అధికంగా సంచారం చేయడం
భోజనం చేసి స్నానం చేయడం
జలమల నిరోధం
మంచిగాలి సోకకుండుటం
మగువలతో విలాసం
మద్యం,ధూమపానాలు
పాచిపోయిన కూరలు తినడం రోగాలను పుట్టిస్తాయి.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
మెడపట్టి బయటకు గెంటేస్తున్న డోనాల్డ్ ట్రంప్.. 205 మందితో భారత్కు వచ్చిన ఫ్లైట్
తమ దేశంలోని అక్రమ వలసదారులపై కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కన్నెర్రజేశారు. ఎలాంటి పత్రాలు లేకుండా తమ దేశంలోకి ప్రవేశించిన వలసదారులపై ఆయన ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులోభాగంగా, తమ దేశం నుంచి మెడపట్టి బయటకు గెంటేస్తున్నారు. సరైన ధృవపత్రాలు లేకుండా, చట్టవిరుద్దంగా తమ దేశంలోకి అడుగుపెట్టిన భారత పౌరులను ప్రత్యేక విమానంలో స్వదేశానికి పంపించారు. దాంతో 205 మంది భారతీయులతో టెక్సాస్ నుంచి బయలుదేరిన అమెరికా సైనిక విమానం సీ17 బుధవారం మధ్యాహ్నం అమృతసర్లోని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు చేరుకుంది.
నేను ఉదయం ఉండను.. నా వస్తువులే ఉంటాయి.. మహిళ ఆత్మహత్య
హైదరాబాద్ గచ్చిబౌలిలోని సిద్ధిక్ నగర్లో ఆరు అంతస్థుల హాస్టల్ భవనంపై నుంచి 22 ఏళ్ల మహిళ దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన సోమవారం అర్ధరాత్రి జరిగింది.. కానీ ఆమె తల్లిదండ్రులు బుధవారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది.
మస్తాన్ సాయి వద్ద లావణ్య న్యూడ్ వీడియోలు.. డిలీట్ చేయించిన రాజ్ తరుణ్..
సినీ హీరో రాజ్ తరుణ్ - లావణ్య కేసులో అరెస్టయిన మస్తాన్ సాయి రిమాండ్ రిపోర్టులో అనేక విషయాలను పోలీసులకు వెల్లడించారు. లావణ్యను హత్య చేసేందుకు అతడు పథకం పన్నినట్టు పేర్కొన్నాడు. యువతుల ప్రైవేట్ వీడియోలను సేకరించి బెదిరింపులకు పాల్పడుతున్నట్టు అతనిపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో అతనిపై పోలీసులు ఎన్డీపీఎస్ సెక్షన్ను కూడా ప్రయోగించారు.
పిఠాపురంలో అపోలో ఫౌండేషన్.. మోడల్ అంగన్వాడీ కేంద్రాలు ప్రారంభం
అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకులు సి. ప్రతాప్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని అపోలో ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురంలో మోడల్ అంగన్వాడీ కేంద్రాలను ప్రారంభించింది. ఈ ఫౌండేషన్ సామాజిక సంక్షేమం వైపు ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తోంది. కొత్తగా ప్రారంభించబడిన మోడల్ అంగన్వాడీ కేంద్రాలు బాలింతలు, నవజాత శిశువులకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ, పోషకాహారం, బాల్య సంరక్షణను అందించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.
ఇప్పటినుంచి జగన్ 2.0ని చూస్తారు : వైఎస్ జగన్ (Video)
వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలో లండన్ పర్యటన తర్వాత మరింత కసి పెరిగినట్టు తెలుస్తుంది. ఇటీవల లండన్ నుంచి బెంగుళూరుకు, అక్కడ నుంచి అమరావతిలోని తాడేపల్లి ప్యాలెస్కు చేరుకున్నారు. ఆ తర్వాత పార్టీకి చెందిన కీలక నేతలతో ఆయన మంతనాలు జరిపారు. ఈ సందర్భంగా వారితో మాట్లడుతూ, ఇప్పటి నుంచి జగన్ 2.0 ను చూస్తారంటూ వెల్లడించారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Grammys 2025: వెస్ట్ అండ్ బియాంకా సెన్సోరిని అరెస్ట్ చేయాలి.. దుస్తులు లేక అలా నిలబడితే ఎలా?
కాన్యే వెస్ట్ భార్య బియాంకా సెన్సోరి 2025 గ్రామీ అవార్డులలో ఊహకు అందని పారదర్శకమైన దుస్తులు ధరించి షాకింగ్గా కనిపించింది. వెస్ట్తో కలిసి రెడ్ కార్పెట్పై నడుస్తున్నప్పుడు ఆమె ఆత్మవిశ్వాసం, ఆమె దుస్తులపై ఇంటర్నెట్ వివాదంతో తలెత్తింది. ఈ ఆస్ట్రేలియన్ మోడల్ పూర్తిగా నల్లటి దుస్తులు ధరించి రెడ్ కార్పెట్ మీదకు వచ్చింది. తరువాత తన నల్లటి ఈకలతో కూడిన కోటును ఫోటోగ్రాఫర్ల ముందు పడవేసి.. న్యూడ్ లుక్ ఇచ్చింది. ఆమె ఊహకు అందని పారదర్శకమైన మినీ-డ్రెస్ ధరించింది.
సౌత్ లో యాక్ట్రెస్ కు భద్రతా లేదంటున్న నటీమణులు
నటీమణులకు సినిమాలో అవకాశం అంటే మామూలు విషయం కాదు. చాల మంది వాటిపై కాస్టింగ్ కౌచ్ పేరుతో తాము ఎదుర్కున్న అనుభవాలు చెప్పారు. తాజాగా మలయాళంలో ఈ విషయంలో కొన్ని ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. కాగా, బాలీవుడ్ కు చెందిన ఓ సోషల్ మీడియా ఛానల్లో పలువురిని ఇంటర్వ్యూ చేస్తూ, సౌత్ లో యాక్ట్రెస్ కు భద్రతా లేదంటూ పేర్కొంటున్నారు.
సింగిల్ విండో సిస్టమ్ అమలు చేయాలి : మారిశెట్టి అఖిల్ చిత్రం షూటింగ్లో నట్టికుమార్
అనకాపల్లి జిల్లాకు చెందిన ప్రముఖ రాజకీయావేత్త మారిశెట్టి శ్రీకాంత్ తనయుడు మారిశెట్టి అఖిల్ హీరోగా పరిచయం అవుతున్నారు. మారిశెట్టి అఖిల్ హీరోగా, భానుశ్రీ హీరోయిన్ గా శ్రీధన్ దర్శకత్వంలో ఎ.కె. టెక్ మార్కెటింగ్ మూవీ క్రియేషన్స్ పతాకంపై మారిశెట్టి శ్రీకాంత్. నిర్మించే నూతన చిత్రం చిత్రీకరణ మంగళవారం సాయంత్రం అనకాపల్లి జిల్లా చోడవరం మండలం లోని నిర్మాత సొంత గ్రామమైన లక్ష్మీపురంలోని రామాలయంలో ప్రారంభమైంది.
Lavanya Case: రాజ్ తరుణ్-లావణ్య కేసు.. లావణ్యను హత్య చేయాలని ప్లాన్ చేశాడా?
Lavanya Case: రాజ్ తరుణ్-లావణ్య కేసుకు సంబంధించి అరెస్టయిన మస్తాన్ సాయి రిమాండ్ నివేదికలో కీలకమైన వివరాలు వెల్లడయ్యాయి. వివరాల్లోకి వెళితే.. మస్తాన్ సాయి లావణ్యను హత్య చేయాలని ప్లాన్ చేశాడని ఆరోపణలు వున్నాయి. యువతుల ప్రైవేట్ వీడియోలను సేకరించి బ్లాక్మెయిల్కు ఉపయోగించుకున్నాడని కూడా అతనిపై ఆరోపణలు ఉన్నాయి.
సినిమా మేకింగ్ గ్యాంబ్లింగ్ అందుకే రెండు సినిమాల్లో వందకోట్లు పోయింది : శింగనమల రమేష్ బాబు
సినిమాలకు ఫైనాన్స్ ఇచ్చే వారిలో శింగనమల రమేష్ బాబు ఒకరు. చాల సినెమాలకు ఫైనాన్స్ ఇచ్చారు. అప్పట్లో ఇరవై, ముపై, యాభై కోట్లు ఇచ్చి సినిమాకు సపోర్టుగా నిలిచేవారు. ఖలేజా, కొమరం పులి సినిమాలతో వందకోట్లు పోయింది అని నిర్మాత శింగనమల రమేష్ బాబు అన్నారు. ఆయన 14 ఏళ్ల పాటు కోర్టు వివాదంలో ఉన్నారు. ఇటీవలే రిలీవ్ అయ్యారు. దానిగురించి నేడు పలు విషయాలు చెప్పారు.