గాంధీజీ ఆదర్శాలను జేడీయూ ఎన్నటికీ విడవబోదని నితీశ్జీ అన్నారు. కానీ, గాంధీని చంపిన గాడ్సేకి సానుకూలంగా ఉన్న వారికి మద్దతుగా ఉన్నారు. నేను రాష్ట్రంలో ఓ రాజకీయ శక్తిని సృష్టిస్తాను. జేడీయూ నుంచి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ను బహిష్కరించిన విషయం తెలిసిందే. ఈ రోజు ప్రశాంత్ కిశోర్ పాట్నాలో మీడియా సమావేశంలో మాట్లాడి కీలక వ్యాఖ్యలు చేశారు. నన్ను నితీశ్ కుమార్ కన్న కొడుకులా చూసుకున్నారు. ఆయనను నేను...