సంబంధిత వార్తలు
- ఎస్బీఐను కడిగిపారేసిన సుప్రీంకోర్టు.. 26 రోజులు ఏం చేస్తున్నారంటూ ఆగ్రహం!
- ఆస్పత్రిలో వైద్యుడి దిగంబరావతారం... డాక్టర్ వికృత చర్యలతో హడలిపోయిన రోగులు...
- 'మిస్ వరల్డ్ 2024' విజేతగా చెక్ రిపబ్లిక్ భామ పిస్కోవా
- ఈ నెల 15వ తేదీలోపు ఎన్నికల కమిషనర్ల నియామకం.. కేంద్రం చర్యలు
- మే 5న నీట్ యూజీ పరీక్ష - నీట్ దరఖాస్తుల గడువు పొడగింపు
అగ్ని-5 క్షిపణి ప్రయోగం సక్సెస్.. దివ్యాస్త్రపై సైంటిస్టులపై ప్రశంసలు
PM Modi
మొట్టమొదటి ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ డీఆర్డీవో సైంటిస్టులను అభినందించారు. డీఆర్డీవో శాస్త్రవేత్తలు చేపట్టిన మిషన్ దివ్యాస్త్ర పట్ల గర్విస్తున్నానని తెలిపారు. ఈ ప్రాజెక్టును మిషన్ దివ్యాస్త్రగా పేర్కొంటున్నారు.
కేంద్రమంత్రి కిరణ్ రిజిజు కూడా అగ్ని-5 పరీక్షపై స్పందించారు. ఇక నుంచి భారత్పై ఎవరైనా దాడి చేయాలనుకుంటే ఒకటికి పది సార్లు ఆలోచించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
తర్వాతి కథనం
