తెలంగాణలో అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ సీజన్లో ఇప్పటివరకు తెలంగాణలో అత్యంత వేడిగా ఉన్న రోజు శుక్రవారం నాడు 40డిగ్రీల సెల్సియస్, 41డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మంచిర్యాల, కుమురం భీమ్ ఆసిఫాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల సహా రాష్ట్రంలోని తూర్పు- ఉత్తర ప్రాంతాలలోని జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్లో కూడా తీవ్రమైన వేడి నమోదైంది. నగరం అంతటా...