1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 19 ఏప్రియల్ 2022 (10:29 IST)

యువతిపై అత్యాచారం.. టీఆర్ఎస్ కౌన్సిలర్ కుమారుడు కూడా?

rape
ఏపీలో వాలంటీర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన తరహాలోనే తెలంగాణలోని సూర్యాపేటలో దారుణం చోటుచేసుకుంది.

ఓ యువతికి శీతలపానీయంలో మత్తు మందు కలిపి ఇచ్చి ఇద్దరు యువకులు ఆమెపై మూడు రోజులుగా లైంగికదాడికి పాల్పడ్డారు దుండగులు. ఈ ఘటన లేటుగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో తీవ్రగాయాల పాలైన యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. 
 
బాధిత యువతి.. పోలీసులకు ఫిర్యాదు చేయగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఒకరు టీఆర్ఎస్ కౌన్సిలర్‌కుమారుడిగా గుర్తించినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది.