సంబంధిత వార్తలు
- మిస్ ఇండియా, మిస్టర్ ఇండియా హైదరాబాద్లోనే - హైపర్ ఆది
- తెలంగాణకు కేసీఆర్ అవసరం, ఆయనతోనే బంగారు తెలంగాణ సాధ్యం: ఆకాశానికెత్తేసిన అక్బరుద్దీన్
- ఈ ఒక్కసారికి క్షమిస్తున్నా.. ఫీల్డ్ అసిస్టెంట్లూ మళ్లీ తప్పు చేయొద్దు : సీఎం కేసీఆర్
- బీజేపీ ఎమ్మెల్యేలకు నిరాశే.. వారికి అనుమతి లేదు
- దక్షిణాది మార్కెట్ కోసం ఓవర్హెడ్ వాటర్ స్టోరేజీ ట్యాంక్లను తయారుచేసిన ట్రూఫ్లో బై హింద్వేర్
సంగారెడ్డిలో విషాదం.. ఎయిర్గన్ పేలి బాలిక మృతి
తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిన్నారం మండలం వావిలాలలోని ఓ ఫామ్హౌస్లో ఎయిర్గన్ పేలి ఓ బాలిక ప్రాణాలు కోల్పోయింది. పిల్లలంతా కలిసి ఆడుకుంటుండగా ఈ విషాద ఘటన జరిగింది.
ఈ ఘటన జరిగిన వెంటనే ఆ బాలికను స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే, ఆ బాలిక అప్పటికే ప్రా.ణాలు కోల్పోయారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.