గురువారం, 26 జూన్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సిహెచ్
Last Modified:
మంగళవారం, 17 డిశెంబరు 2019 (20:07 IST)
సంబంధిత వార్తలు
మీ ఆవిడ కరాటేలో బ్లాక్ బెల్ట్ అంట కదా...
ఏం... ఎదురుతిరుగుతున్నాడా?
నాకు పెళ్ళయిన ఆడవాళ్ళంటేనే వల్లమాలినంత ఇష్టం
ఆమెను చేసుకుని రోజూ చస్తున్నాను
ఫెయిలయితే అది నీకు వేయడానికి...
తాగినప్పుడు అందంగా వుంటావు డియర్
"తాగినపుడు నువ్వు చాలా అందంగా వుంటావు రాణి" అన్నాడు రాణితో శ్రీను.
"అవునా, కానీ నేను ఎప్పుడూ తాగలేదే" అన్నది రాణి.
"నువ్వు కాదు డార్లింగ్... నేను తాగినపుడు" చెప్పాడు శ్రీను.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
బీటెక్ విద్యార్థి ప్రాణాలు తీసిన బెట్టింగ్ యాప్స్!
తెలంగాణా రాష్ట్రంలో బెట్టింగ్ యాప్స్కు ఓ బీటెక్ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. బెట్టింగ్ యాప్స్ కారణంగా అప్పులపాలై బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని హుజారాబాద్ గ్రామీణంలో నెలకొంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
తల్లికి ఇద్దరు భర్తలు.. పలువురితో సన్నిహిత సంబంధం.. నచ్చకే ప్రియుడితో కలిసి హత్య
జీడిమెట్ల తల్లి మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తికి చెందిన సట్ల అంజలి (మృతురాలు)కి ఇద్దరు కూతుర్లు. ఆమె తన కూతుళ్లతో కలిసి షాపూర్ నగర్ హెచ్ఎంటీ సొసైటీలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. అందులో పెద్ద కూతురు (15) షాపూర్నగర్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో 10వ తరగతి చదువుతోంది. చిన్న కూతురు 8వ తరగతి అభ్యసిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
వైజాగ్లో కాగ్నిజెంట్ కార్యాలయం... థ్యాంక్స్ చెప్పిన మంత్రి నారా లోకేశ్
సముద్రతీర ప్రాంతమైన విశాఖపట్టణంలో ప్రముఖ టెక్ కంపెనీ కాగ్నిజెంట్ తన ఆఫీస్ను స్థాపించేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని ఆ సంస్థ అధికారికంగా వెల్లడించింది. దీనిపై ఏపీ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. కాగ్నిజెంట్ తమ భవిష్యత్తు కార్యకలాపాలకు విశాఖపట్నం నగరాన్ని ప్రధాన కేంద్రంగా ఎంచుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.
ప్రభుత్వ ఆస్పత్రిలో మహిళా రోగిపై లైంగిక దాడి.. మృతి.. ప్రారంభమైన దర్యాప్తు..
ప్రభుత్వ ఆసుపత్రిలో లైంగిక దాడికి గురై చికిత్స పొందుతూ మరణించిన మహిళపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఉస్మాన్పూర్ ఎస్పీ నేతృత్వంలోని పోలీసు బృందం గురువారం ఈశాన్య ఢిల్లీలోని ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని, ఈ సంఘటన గురించి ఆసుపత్రి సిబ్బందిని ప్రశ్నించింది. దేశ రాజధాని అంతటా సంచలనం సృష్టించిన ఈ కేసును ఛేదించడంలో పోలీసు బృందానికి సహాయం చేయడానికి ఆసుపత్రి పరిపాలన నలుగురు సభ్యుల బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. రెండు రోజుల క్రితం జగ్ ప్రవేశ్ చంద్ర ఆసుపత్రిలో 23 ఏళ్ల మహిళపై మరొక రోగి లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపణలు ఉన్నాయి.
తల్లితో అక్రమ సంబంధం.. కుమార్తెను పెళ్లి చేసుకోవాలని భర్తను చంపించిన బ్యాంకు మేనేజర్
తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ బ్యాంకు మేనేజర్.. ఆమె కుమార్తెను పెళ్లి చేసుకోవాలని భావించాడు. ఇందుకోసం ఆ మహిళ భర్తను చేయించి, చివరకు జైలు పాలయ్యాడు. తెలంగాణా రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగిన హత్య కేసు వెనుక ఉన్న మిస్టరీని జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు వివరించారు. ఆయన గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కీలక విషయాలను వెల్లడించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
గోరింటతో ఆరోగ్యం, అందం
గోరింటాకును మహిళలు తమ అరచేతుల్లో పెట్టుకుంటారు. అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులుంటాయని చెబుతారు. వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేస్తుంది గోరింటాకు. అలాగే సౌందర్య సాధనంగా ఉపయోగిస్తారు. నువ్వుల నూనెలో గోరింటాకు వేసి మరిగించి తలకు రాసుకుంటే తలనొప్పి, వెంట్రుకలు తెల్లబడటం తగ్గుతుంది. ఈ గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?
తొడ కటి భాగం నుంచి పాదం వరకూ విపరీతమైన నొప్పి వుంటుంది. దీనినే వైద్యులు సయాటికా అని చెబుతుంటారు. దీనిని నివారించేందుకు సరైన జీవనశైలిని అనుసరించడం, సమతుల్య పోషకాహారాలను తీసుకోవడం చేయాలి. అదేవిధంగా కూర్చునేటపుడు సరిగా కూర్చోవడం, నడవడం, శరీరానికి సరైన భంగిమను అనుసరించడం చేయాలి. ఆరోగ్యకరమైన శరీర బరువును కలిగి వుండాలి. బరువులు ఎత్తే సమయంలో సరైన లిఫ్టింగ్ పద్ధతులను పాటించాలి. సయాటికా నొప్పి కారణంగా కండరాలు, నాడులు కదలికలను కోల్పోతాయి, అందువల్ల క్రమం తప్పకుండా యోగా, స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయాలి.
నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు
నేరేడు పండ్లు సీజన్ వచ్చేసింది. ఇప్పుడు మార్కెట్లో నేరేడు పండ్లు పుష్కలంగా లభిస్తున్నాయి. ఈ పండ్లను తింటుంటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. నేరేడు పండ్లు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడే గుణాలు వున్నాయి. నేరేడు పండ్లు ఆహార ఫైబర్కు మంచి మూలం, ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది. నేరేడు పండ్లలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి, ఇవి ఆరోగ్యకరమైన చర్మానికి దోహదం చేస్తాయి. నేరేడు లోని పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యకరమైన గుండెను నిర్వహించడానికి సహాయపడతాయి.
ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్డి వ్యూహాత్మక భాగస్వామ్యం
ఎంఎస్డి యొక్క ఓరల్ యాంటీ-డయాబెటిక్ మెడిసిన్, సిటాగ్లిప్టిన్, దాని కాంబినేషన్, సిటాగ్లిప్టిన్-మెట్ఫార్మిన్, భారతదేశంలో ఎక్స్టెండెడ్ రిలీజ్ వెర్షన్ కోసం పంపిణీ ఒప్పందం ద్వారా అబాట్, ఎంఎస్డి ఫార్మాస్యూటికల్స్ వ్యూహాత్మక సహకారాన్ని ప్రకటిస్తున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం, అబాట్ ఈ పోర్ట్ఫోలియోను పంపిణీ చేస్తుంది. భారతదేశ ప్రజలకు ఈ మందులను అందుబాటులో ఉంచడం కొనసాగించడానికి తన విస్తృత దేశీయ ఉనికిని ఉపయోగించుకుంటుంది. ఎంఎస్డి యొక్క సిటాగ్లిప్టిన్, దాని కాంబినేషన్, ఎక్స్టెండెడ్ రిలీజ్ వెర్షన్లు జానువియా, జానుమెట్, జానుమెట్ XR బ్రాండ్ పేర్లతో మార్కెట్ చేయబడతాయి.
ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...
ఎండు ఖర్జూరాలు. వీటిలో ఎన్నో పోషకాలున్నాయి. ఇది చర్మాన్ని బలోపేతం చేసి కాంతివంతంగా మారుస్తుంది. కేశాలను దృఢంగా మార్చి నిగనిగలాడేట్లు చేస్తుంది. ఇది మెరుగైన రక్త ప్రసరణను ప్రోత్సహించి రక్తహీనతను నివారిస్తుంది. ఇంకా ఏమేమి ఉపయోగాలున్నాయో తెలుసుకుందాము. ఖర్జూరం పాలు తాగుతుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అందుకే దీన్ని పవర్ బూస్టర్ అంటారు. ఖర్జూరం పాలకు చర్మాన్ని కాంతివంతం చేసే శక్తి వుంది. రక్తంలో హిమోగ్లోబిన్ను పెంచి ఆరోగ్యవంతం చేస్తుంది. రక్తపోటును నియంత్రించి అద్భుత శక్తినిస్తుంది. ఇది దంతాలు, ఎముకలకు మేలు చేస్తుంది.