శనివారం, 29 మార్చి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సిహెచ్
Last Modified:
మంగళవారం, 17 డిశెంబరు 2019 (20:07 IST)
సంబంధిత వార్తలు
మీ ఆవిడ కరాటేలో బ్లాక్ బెల్ట్ అంట కదా...
ఏం... ఎదురుతిరుగుతున్నాడా?
నాకు పెళ్ళయిన ఆడవాళ్ళంటేనే వల్లమాలినంత ఇష్టం
ఆమెను చేసుకుని రోజూ చస్తున్నాను
ఫెయిలయితే అది నీకు వేయడానికి...
తాగినప్పుడు అందంగా వుంటావు డియర్
"తాగినపుడు నువ్వు చాలా అందంగా వుంటావు రాణి" అన్నాడు రాణితో శ్రీను.
"అవునా, కానీ నేను ఎప్పుడూ తాగలేదే" అన్నది రాణి.
"నువ్వు కాదు డార్లింగ్... నేను తాగినపుడు" చెప్పాడు శ్రీను.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)
ఇద్దరమ్మాయిలనూ ప్రేమించా... ఇద్దర్నీ పెళ్లాడుతానంటూ మొండికేసిన యువకుడు చివరికి అనుకున్నది సాధించాడు. ఇద్దరి మెడల్లో చెరో మూడుముళ్లు మొత్తం ఆరు ముడులు వేసి ట్రిపుల్ అయ్యారు. అసలు విషయానికి వస్తే... కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం గుమ్నూర్ గ్రామంలో సూర్యదేవ్ అనే యువకుడు తను ఇద్దరమ్మాయిలను ప్రేమించినట్లు పెద్దలకు చెప్పాడు. ఐతే ఇద్దరినిచ్చి చేయడం సాధ్యం కాదని తొలుత కాదన్నప్పటికీ పట్టుబట్టి ఇద్దరినీ పెళ్లాడుతానన్నాడు. ఇంకోవైపు ఆ ఇద్దరు యువతులు కూడా సూర్యదేవ్ ను పెళ్లి చేసుకునేందుకు ఇష్టపడుతున్నట్లు చెప్పారు. దీనితో చేసేదేమీ లేక పెద్దలు ఇద్దరమ్మాయిలతో అతడి వివాహం జరిపించారు.
హైదరాబాద్ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్ను అడగండి? సీఎం చంద్రబాబు
హైదరాబాద్ నగరాన్ని ఎవరు డెవలప్ చేశారు? అని గూగుల్ అంకుల్ని అడగండి... ఏఐ సాయంతో సమాధానం వస్తుంది అని విద్యార్థులకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. మద్రాస్ ఐఐటీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐఐటీ విద్యార్థిని సృజన... సీఎం చంద్రబాబును ప్రశ్నించారు.
మయన్మార్లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య
మయన్మార్ దేశంలో శుక్రవారం మధ్యాహ్నం భారీ భూకంపం సంభవించింది. ఇది రిక్టర్ స్కేలుపై 7.7తీవ్రతగా నమోదైంది. ఈ భూకంపం ధాటికి మయన్నార్ దేశం చిగురుటాకులా వణికిపోయింది. భారీ భవంతులు నేలమట్టమయ్యాయి. ఈ భూకంపం ధాటికి మయన్మార్లో 25 మంది మృతి చెందారు. భారీ భవనాలు నేలమట్టం కాగా, శిథిలాల కింద కొందరు చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. పలువురికి గాయాలయ్యాయి.
ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)
ఒకపుడు మావోయిస్టు ఉద్యమంలో పని చేస్తున్న సమయంలో ఎన్కౌంటర్ నుంచి తృటిలో తప్పించుకున్నానని, ఈ జీవితం తనకు పునర్జన్మ అని తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. తన భర్త, కుంజ రాము 21వ వర్థంతి సభలో ఆమె పాల్గొని ప్రసంగిస్తూ ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. భర్త స్మృతులను తలచుకుని చలించిపోయారు. కన్నీటిపర్యంతమయ్యారు. తన జీవితంలోని కష్టాలను, ప్రజలకు సేవ చేయాలనే తన సంకల్పాన్ని గుర్తు చేసుకున్నారు.
గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ
విజయవాడ గన్నవరంలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో వైకాపా నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సీఐడీ కోర్టులో మరోమారు చుక్కెదురైంది. వంశీకి వచ్చే నెల 9వ తేదీ వరకు రిమాండ్ పొడగించింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నేటితో రిమాండ్ ముగియడంతో వంశీని శుక్రవారం ఉదయం జిల్లా జైలు నుంచి గన్నవరం పోలీసులు కోర్టుకు తీసుకొచ్చారు. వంశీతో పాటు మరో నిందితుడు నిమ్మ లక్ష్మీపతిని కూడా పోలీసులు ప్రత్యక్షంగా కోర్టులో హాజరుపరిచారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స
విజయవాడ: మణిపాల్ హాస్పిటల్ విజయవాడ మెదడును ప్రభావితం చేసే స్టోగ్రెన్స్ సిండ్రోమ్ యొక్క అరుదైన కేసును విజయవంతంగా గుర్తించి చికిత్స చేసింది, సాధారణంగా ఇందులో మెదడు సంబంధిత సమస్యలు చాలా అరుదుగా కనిపిస్తాయి, ఇది ఇన్ఫెక్షన్ కాకుండా ఇతర వేరే కారణాలను పరిశీలించడం ఎంత ముఖ్యమో హైలైట్ చేస్తుంది. ఒక 24 ఏళ్ల యువకుడు జ్వరం, నాలుగు రోజుల నుండి కొనసాగుతున్న తీవ్రమైన తలనొప్పితో ఆసుపత్రికి వచ్చాడు. అతను విరామం లేకుండా ఉన్నాడని, అతని మెడ గట్టిగా ఉందని వైద్యులు గమనించారు, కానీ స్ట్రోక్ లేదా పక్షవాతం యొక్క స్పష్టమైన సంకేతాలు కనిపించలేదు.
సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?
సాంబార్. దక్షిణాది ప్రజలకు ఈ సాంబార్ అంటే ఎంతో ఇష్టం. ఐతే ఇందులో వుండే విటమిన్లు, పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అవేంంటో తెలుసుకుందాము. సాంబార్ అనేది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న కూర. సాంబారులో చాలా ప్రోటీన్ ఉంటుంది. సాంబారులో ఉండే కూరగాయలు, ధాన్యాలు శరీరానికి అనేక ప్రయోజనాలను కలిగి ఉంటాయి. సాంబార్ అనేది ఫైబర్ అధికంగా ఉండే కూర. సాంబారు కోసం ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే కూరగాయలను ఉపయోగించండి. సాంబారులో మునగకాయ, వంకాయ, క్యారెట్, బెండకాయ, గుమ్మడికాయ ఖచ్చితంగా వాడాలి. ఫైబర్ అధికంగా ఉండే సాంబార్ గుండె ఆరోగ్యానికి మంచిది.
లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?
రక్తపోటు తక్కువగా ఉంటే (హైపోటెన్షన్), సాధారణ లక్షణాలు తలతిరగడం, అస్పష్టమైన దృష్టి, అలసట, తీవ్రమైన సందర్భాల్లో మూర్ఛపోవడం లేదా స్పృహ కోల్పోవడం జరుగుతుంది. లోబీపి లక్షణాల గురించి మరింత విపులంగా తెలుసుకుందాము. తలతిరగడం అనేది చాలా సాధారణ లక్షణం, కూర్చుని పైకి లేచినా, బెడ్ పైనుంచి త్వరగా లేచినప్పుడు సంభవిస్తుంది. తక్కువ రక్తపోటు వల్ల మెదడుకు రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది, ఇది తాత్కాలిక దృష్టి సమస్యలకు దారితీస్తుంది. శరీరానికి తగినంత ఆక్సిజన్, పోషకాలు అందకపోవచ్చు. దీని వలన అలసట, బలహీనత అనిపిస్తుంది.
మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?
మధుమేహం ఉన్నవారు సమతుల్య ఆహారంలో భాగంగా పుచ్చకాయను మితంగా తినవచ్చు, కానీ తినే మోతాదు, పరిమాణాలను గుర్తుంచుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి ప్రోటీన్ లేదా ఆరోగ్యకరమైన కొవ్వులతో జత చేయాలి. అప్పుడే పుచ్చకాయలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరంగా వుంటుంది. పుచ్చకాయలో అధిక GI (72) ఉంటుంది, అంటే ఇది రక్తంలో చక్కెరలో వేగంగా పెరుగుదలకు కారణమవుతుంది. కానీ దీనికి తక్కువ GL (120 గ్రాములకు సుమారు 5) ఉంటుంది, అంటే ఇది అందించే చక్కెర పరిమాణం సాపేక్షంగా తక్కువగా ఉంటుంది. పుచ్చకాయను మధుమేహానికి అనుకూలమైన ఆహారంలో భాగం చేయవచ్చు, దానిని మితంగా తీసుకోవడం ముఖ్యం. ప్రోటీన్ లేదా ఆరోగ్యకరమైన కొవ్వులతో పుచ్చకాయ తినడం చక్కెర శోషణను నెమ్మదింపజేయడానికి, రక్తంలో చక్కెర పెరుగుదలను నివారించడానికి సహాయపడుతుంది.
రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి
అమరావతి: కాలిఫోర్నియాలోని బాదం పప్పు బోర్డు నేడు వివాంతా హోటల్లో "రోజుకు ఒక గుప్పెడు బాదం పప్పులు: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడటానికి సహజ విధానం" అనే శీర్షికతో విశిష్ట పరిజ్ఞానంతో కూడిన సెషన్ను నిర్వహించింది. ఈ సెషన్లో న్యూట్రిషన్-వెల్నెస్ కన్సల్టెంట్, షీలా కృష్ణ స్వామి; ప్రముఖ భారతీయ మోడల్, అందాల పోటీ టైటిల్ విజేత, వ్యవస్థాపకురాలు ప్రజ్ఞా అయ్యగారి సహా గౌరవనీయమైన ప్యానెలిస్టులు పాల్గొన్నారు. వారు బుద్ధిపూర్వక ఆహార ఎంపికలు, సమతుల్య ఆహారాన్ని నిర్వహించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.