శనివారం, 3 జనవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సిహెచ్
Last Modified:
మంగళవారం, 17 డిశెంబరు 2019 (20:07 IST)
సంబంధిత వార్తలు
మీ ఆవిడ కరాటేలో బ్లాక్ బెల్ట్ అంట కదా...
ఏం... ఎదురుతిరుగుతున్నాడా?
నాకు పెళ్ళయిన ఆడవాళ్ళంటేనే వల్లమాలినంత ఇష్టం
ఆమెను చేసుకుని రోజూ చస్తున్నాను
ఫెయిలయితే అది నీకు వేయడానికి...
తాగినప్పుడు అందంగా వుంటావు డియర్
"తాగినపుడు నువ్వు చాలా అందంగా వుంటావు రాణి" అన్నాడు రాణితో శ్రీను.
"అవునా, కానీ నేను ఎప్పుడూ తాగలేదే" అన్నది రాణి.
"నువ్వు కాదు డార్లింగ్... నేను తాగినపుడు" చెప్పాడు శ్రీను.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
పెట్టుబడులు ఆకర్షించడంలో నవ్యాంధ్ర టాప్ : ఫోర్బ్స్ కథనం
పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సరికొత్త ఒరవడిని సృష్టించింది. ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఏపీ మొదటి స్థానాన్ని ఆక్రమించింది. దేశంలో పెట్టుబడులను ఆకర్షించడంలో ఏపీ మొదటి స్థానంలో నిలిచిందని ఫోర్బ్స్ తన నివేదికలో వెల్లడించింది. ఈ మేరకు బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదికను ఉటంకిస్తూ ఓ కథనం వెలువరించింది.
Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీని అరెస్ట్ చేయవద్దు.. ఏపీ హైకోర్టు ఆదేశాలు
వల్లభనేని వంశీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఊరటనిచ్చింది. వంశీని అరెస్టు చేయవద్దని పోలీసులను ఆదేశించడంతో కొత్త సంవత్సరం ప్రారంభంలో వల్లభనేని వంశీకి ఊరట లభించినట్లైంది. మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో వంశీపై ఒక కేసు నమోదైంది. సునీల్ అనే వ్యక్తిని హత్య చేయడానికి ప్రయత్నించారని ఆయనతో పాటు, అతని అనుచరులపై ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు తర్వాత, ఏ క్షణంలోనైనా అతని అరెస్టు జరగవచ్చని బలమైన పుకార్లు వినిపించాయి.
సోమనాథ్ ఆలయంలో అంబానీ దంపతుల పూజలు - రూ.5 కోట్ల విరాళం
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ దంపతులు గుజరాత్ రాష్ట్రంలోని సోమనాథ్ ఆలయాన్ని శుక్రవారం సందర్శించారు. ద్వాదశ జ్యోతిర్లాంగల్లో ఒకటైన ఈ శైవక్షేత్రంలో ఆయన తన సతీమణి నీతా అంబానీ, తనయుడు అనంత్ అంబానీతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు.
నా అభిప్రాయాలు భార్యకు నచ్చవు : విదేశాంగ మంత్రి జైశంకర్
అందరిలా తనకు వారాంతపు సెలవులు దొరకవని, ఈ అంశంపై తన అభిప్రాయాలు తన భార్యకు నచ్చవని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. శుక్రవారం మద్రాస్ ఐఐటీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులతో ముచ్చటించారు.
Nizamabad: నిజామాబాద్ను కమ్మేసిన పొగమంచు.. ఫోటోలు వైరల్
నిజామాబాద్ను దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీనివల్ల పట్టణంలో, దాని గుండా వెళ్లే జాతీయ రహదారి 63పై ఉదయం వేళల్లో దృశ్యమానత సుమారు 100 మీటర్లకు తగ్గిపోయింది. వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణిస్తూ, హెడ్లైట్లు వేసుకుని వాహనాలను నడిపారు. పట్టణ శివార్లలో పొగమంచు మరింత దట్టంగా ఉండటంతో, సాధారణంగా సందడిగా ఉండే పట్టణ వాతావరణం నిశ్శబ్దంగా మారింది. తక్కువ దృశ్యమానత మధ్య ప్రయాణించాల్సి వచ్చినందున ఉదయం పూట ప్రయాణించే వారు నెమ్మదిగా వెళ్లారు. పట్టణంలోని రోడ్లపై, జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు చాలా నెమ్మదిగా సాగాయి.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
Ginger Milk in winter అల్లం పాలు ఆరోగ్య ప్రయోజనాలు
ఆరోగ్యానికి అల్లం ఎంతో మేలు చేస్తుంది. ఈ అల్లాన్ని పలు అనారోగ్య సమస్యలను తగ్గించుకునేందుకు ఉపయోగిస్తున్నారు. ఈ అల్లంను పాలలో కలుపుకుని అల్లం పాలు తాగితే అద్భుతమైన ప్రయోజనాలు సమకూరుతాయి. అవేంటో తెలుసుకుందాము. అల్లం పాలుతో జలుబు, ఫ్లూ, అజీర్ణం, ఇతర జీర్ణ సమస్యలు తగ్గుతాయి. అల్లం పాలు తాగితే రోగనిరోధకశక్తి పెరగడమే కాకుండా వ్యాధులు, ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. అల్లం, పాలు రెండింటినీ కలిపి తాగడం వల్ల లభించే పోషకాలు ఆరోగ్యంగా ఉంచుతాయి. అల్లం పాలు తయారీకి ఒక కప్పు పాలు, ఒక టీ స్పూన్ తురిమిన అల్లం తీసుకోవాలి.
కొబ్బరి పువ్వు తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటి?
కొబ్బరి నీళ్ళు తాగి కొబ్బరిని తింటుంటాము. అయితే మార్కెట్లలో ప్రత్యేకంగా కొబ్బరి పువ్వులు అమ్ముతుంటారు. ఈ కొబ్బరి పువ్వులను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. కొబ్బరి పువ్వులో ఉండే యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ పరాన్నజీవి వల్ల మన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కొబ్బరి పువ్వు మధుమేహంతో సంబంధం ఉన్న లక్షణాలను మెరుగుపరచడం ద్వారా మధుమేహాన్ని నివారిస్తుంది. కొబ్బరి పువ్వు ఫ్రీ రాడికల్స్ను తొలగించడం ద్వారా క్యాన్సర్ నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. కొబ్బరి పువ్వు కొలెస్ట్రాల్ను మెరుగుపరుస్తుంది, గుండె జబ్బులను నివారిస్తుంది. కొబ్బరి పువ్వు థైరాయిడ్ను నివారించడంలో సహాయపడుతుంది.
పొట్ట దగ్గర కొవ్వు కరిగించే దాల్చిన చెక్క ప్రయోజనాలు
దాల్చిన చెక్క. వంట ఇంటిలో వుండే మసాలా దినుసుల్లో ఇది ఒకటి. దీనితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వాటిలో ప్రధానమైన వాటి గురించి తెలుసుకుందాము. పొట్ట దగ్గర కొవ్వును కరిగించాలంటే కప్పు నీటిని వేడిచేసి అందులో అరటీస్పూన్ దాల్చిన చెక్క పొడిని కలిపి చల్లబరిచి దానికి తేనె కలిపి తీసుకుంటుండాలి. దాల్చిన చెక్క ఆకలిని తగ్గించడమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం చేస్తుంది. జీవక్రియను వేగవంతం చేయడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. దాల్చిన చెక్క, శొంఠి, ఏలుకలు, సైంధవ లవణ చూర్ణాలను గోరువెచ్చని నీటితో తాగుతుంటే అజీర్ణం, కడుపు ఉబ్బరం తగ్గుతాయి.
మోతాదుకి మించి ఈ పెయిన్ కిల్లర్స్ వేసుకోకూడదు: ఆ ఔషధాన్ని నిషేధించిన కేంద్రం
మానవ ఆరోగ్యానికి కొన్ని పెయిన్ కిల్లర్స్ ప్రమాదాన్ని కలిగిస్తున్నాయంటూ కేంద్ర ప్రభుత్వం వాటిపై నిషేధం విధించింది. 100 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ మోతాదులో పెయిన్ కిల్లర్ ఔషధం అయిన నిమెసులైడ్ కలిగిన ఔషధ తయారీ, అమ్మకం, పంపిణీని కేంద్రం నిషేధించింది. ప్రజా ప్రయోజనం దృష్ట్యా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) సిఫార్సు, డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు(DTAB)తో సంప్రదించిన తర్వాత కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం, 1940లోని సెక్షన్ 26A కింద ఈ నిషేధం విధించబడింది. ఇది వెంటనే అమలులోకి వస్తుందని తెలిపింది.
అధిక బరువు వదిలించుకునేందుకు 2 వెల్లుల్లి రెబ్బల్ని తింటే?
వెల్లుల్లిని తినాలంటే చాలా మందికి ఇష్టం ఉండదు. కొందరికి ఆ వాసన అంటే ఇష్టం వుండదు. ముఖ్యంగా మహిళలు ఖాళీ కడుపున రెండు వెల్లుల్లి రెబ్బలను తీసుకుంటే ఆరోగ్యం వారి సొంతం అవుతుంది. సులభంగా బరువు తగ్గుతారు. ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల అజీర్ణం దరిచేరకుండా ఉంటుంది. అధిక రక్తపోటు సమస్య నుండి బయటపడటానికి వెల్లుల్లి సహాయపడుతుంది. మొటిమలు, యాక్నె, నల్లమచ్చలు, చర్మం మెరవాలన్నా పచ్చి వెల్లుల్లి రెబ్బలు రెండింటిని తీసుకుని వాటిని బాగా నూరి గోరువెచ్చటి నీళ్లల్లో ఆ గుజ్జును కలుపుకుని ఉదయాన్నే తాగితే మంచిది.