మంగళవారం, 17 జూన్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సిహెచ్
Last Modified:
శనివారం, 16 నవంబరు 2019 (14:44 IST)
సంబంధిత వార్తలు
ఫెయిలయితే అది నీకు వేయడానికి...
ఏదైనా పొరబాటు జరిగితే అనువించేది వాళ్లే... నాదేం పోయిందీ?
అమ్మో నువ్వు చేసిన లడ్లూ తింటే ఇంకేమైనా వుందా..?
నా ప్యాంటులో ఉన్న రెండు వేలు అడుగుతావేమోనని భయపడి చచ్చా
మా నాన్నగారి పెన్నుతో హోమ్ వర్క్ చేసా... అందుకని...
ఆమెను చేసుకుని రోజూ చస్తున్నాను
"నాతో పెళ్లి కాకుంటే చస్తాను అన్నావు కదా..! మరి ఆ రమ్యను ఎలా చేసుకున్నావు..?" అడిగింది నిర్మల.
"నేను మాట మీద నిలబడ్డాను. ఆమెను చేసుకుని రోజూ చస్తూనే వున్నాను" బాధగా చెప్పాడు రాజు.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Raja Raghuvanshi murder case: సోనమ్ రఘువంశీకి మానసిక ఆరోగ్యం బాగానే ఉంది
రాజా రఘువంశీ హత్య కేసులో ప్రధాన నిందితురాలు సోనమ్ రఘువంశీకి సోమవారం మేఘాలయ పోలీసులు మానసిక పరీక్ష నిర్వహించారని అధికారులు తెలిపారు. మానసిక పరీక్షలో భాగంగా మెంటల్ అసెస్మెంట్ కోసం సోనమ్ను మేఘాలయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ (ఎంఐఎంహెచ్ఎఎన్ఎస్)కి తీసుకెళ్లినట్లు ఒక పోలీసు అధికారి తెలిపారు.
హనీ ట్రాప్లో పోలీసులు.. ఇష్టపడుతున్నానని కౌగిలించుకుంది.. ఆ తర్వాత ఏమైందంటే?
కర్ణాటక పోలీసులు సంపన్న వ్యక్తులను హనీ-ట్రాపింగ్ చేసే ముఠాను నడుపుతున్నారనే ఆరోపణలపై ఒక పోలీసు అధికారిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. అరెస్టు చేయబడిన అధికారిని హున్సూర్ గ్రామీణ పోలీసు స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న శివన్న అలియాస్ పాపన్నగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి మరో ముగ్గురు వ్యక్తులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. కంపాలపుర పట్టణానికి చెందిన దినేష్ కుమార్ దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు మైసూరు జిల్లాలోని బెట్టడపుర పోలీసు అధికారులు ఈ ముఠాను ఛేదించారు.
ఇరాన్ టీవీ స్టూడియోపై ఇజ్రాయెల్ వైమానిక దాడి- లైవ్లోనే యాంకర్ పరుగులు (video)
ఇజ్రాయెల్ బాంబులతో ఇరాన్పై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇరాన్కు చెందిన అణు శాస్త్రవేత్తలు, కీలక సైన్యాధికారులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఇరాన్లోని ఓ న్యూస్ ఛానెల్ బిల్డింగ్పై ఇజ్రాయేల్ మిసైల్తో దాడికి పాల్పడింది. ఈ దాడి జరుగుతుండగా యాంకర్ న్యూస్ చదువుతోంది. మిస్సైల్ భవనంపై పడటంతో ఆమె పరుగులు తీసింది.
Camel on Expressway: ఎక్స్ప్రెస్వేపై ఒంటెపై స్వారీ చేస్తూ కనిపించిన మందుబాబు..(Video)
హైదరాబాద్ పీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్వేపై మద్యం మత్తులో ఉన్న ఒక వ్యక్తి ఒంటెపై స్వారీ చేస్తూ కనిపించాడు. ఒంటెలను నిర్వహించే వ్యక్తిగా గుర్తించబడిన ఆ వ్యక్తి ఒంటెపై హైస్పీడ్ ఎక్స్ప్రెస్వేలోకి ప్రవేశించి ఫ్లైఓవర్ మీదుగా దూసుకుపోయాడు. ఫ్లైఓవర్పై అధిక వేగంతో ఆ వ్యక్తి స్వారీ చేయడంతో ఇతర వాహనదారులకు ఇబ్బంది కలిగింది. ఎక్స్ప్రెస్వేపై కారులో ప్రయాణిస్తున్న కొంతమంది వ్యక్తులు దీన్ని గమనించి షాకయ్యారు.
చిట్టి నాయుడు రాసిచ్చిన ప్రశ్నలో అటూ ఇటూ తిప్పి అడిగారు : కేటీఆర్
ఫార్ములా ఈ-రేస్ కారులో అవినీతి ఎక్కడ జరిగిందని ప్రశ్నించగా, ఏసీబీ అధికారుల వద్ద ఎలాంటి సమాధానం లేదని భారస వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. పైగా తొమ్మిది గంటల పాటు ఒకటే ప్రశ్నను అటు తిప్పి, ఇటు తిప్పి అడిగారే గానీ కొత్త ప్రశ్నంటూ ఏదీ లేదన్నారు. చిట్టినాయుడు రాసిచ్చిన ప్రశ్నలు తప్ప అక్కడ ఏమీ లేదన్నారు. ఫార్ములా ఈ-రేస్ రెండో సంవత్సరం ఇక్కడి నుంచి తరలిపోవద్దనే విధానపరమైన నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. దీంతో అవినీతి ఎక్కడ ఉంది అని ఏసీబీ ప్రశ్నిస్తే వారి వద్ద ఎలాంటి సమాధానం లేదన్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు
తాటి కల్లు. తాడిచెట్ల నుంచి తీసే తాటి కల్లు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. ఈ తాటి కల్లు తాగితే శరీరానికి కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. అప్పుడే చెట్టు నుంచి తీసిన తాటికల్లు తాగితే అందులో ఉన్న సూక్ష్మజీవి మానవుని కడుపులో ఉన్న క్యాన్సర్ కారక సూక్ష్మజీవిని నాశనం చేస్తుంది. తాటిచెట్టు ప్రసాదించే కల్లు మానవ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది, ఇందులో ఖనిజ లవణాలు, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. మసాలా, మాంసాహారాలు, జంక్ ఫుడ్స్ వంటి ఆహారపు అలవాట్లతో అస్తవ్యస్తమైన మానవ జీర్ణ వ్యవస్థను ఈ తాటికల్లు బాగుచేస్తుంది.
ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?
గోరువెచ్చని మంచినీరు. ఈ నీటిని తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. గోరువెచ్చని నీరు తాగడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. ఇది శరీరంలోని కొవ్వును తగ్గిస్తుంది. ఇంకా ఎలాంటి ప్రయోజనాలు వున్నాయో తెలుసుకుందాము. వేడి నీటిని తాగడం వల్ల టాక్సిన్స్ క్లీన్ అవుతాయి. ఇది శరీరాన్ని డిటాక్సిఫై చేసి శరీరాన్ని శుభ్రపరుస్తుంది. కడుపు ఉబ్బరం వంటి సమస్యతో ఇబ్బంది పడుతుంటే, వేడి నీటిని తాగడం వల్ల చాలా ఉపశమనం లభిస్తుంది. ముఖాన్ని కాంతివంతంగా మార్చేందుకు, అందాన్ని పెంపొందించేందుకు వేడినీరు ఎంతో మేలు చేస్తుంది.
జామ ఆకుల టీ తాగితే?
జామ మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తుంది. జామ చెట్టు ఆకులు దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తాయి. జామ ఆకులు జలుబు, దగ్గు, శ్లేష్మం నుండి ఉపశమనం కలిగిస్తాయి. వీటిని ఎలా ఉపయోగిస్తే ఉపశమనం కలుగుతుందో తెలుసుకుందాం. దగ్గు నుండి ఉపశమనం కోసం జామ ఆకులతో చేసిన డికాషన్ తీసుకోవాలి. జామ ఆకులను నీళ్లలో వేసి మరిగించి అల్లం, ఎండుమిర్చి, లవంగాలు, యాలకులు, వెల్లుల్లి, బెల్లం వేసి కషాయం చేయాలి. జామ ఆకుల టీ తీసుకోవడం వల్ల శ్వాసకోశ, ఊపిరితిత్తులు, గొంతులోని బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. బెల్లం, గోరువెచ్చని నీటితో జామ ఆకుల పొడిని తీసుకోండి.
టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది
టీ అనేది కేవలం పానీయం కంటే ఎక్కువ; ఇది చరిత్రతో మిళితమైన ఒక ఆచారం. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి ఆహ్లాదాన్ని పంచే ఒక అనుభవం. అయితే, మనం టీ తాగుతున్నప్పుడు, మనం వేసే ప్రతి గుటక లోనూ దాని స్వచ్ఛత , ప్రామాణికతను తరచుగా విస్మరిస్తుంటాము. విడిగా విక్రయించే (లూజ్)టీలో కల్తీ సమస్య ఒక ముఖ్యమైన ఆందోళనగా ఉద్భవించింది, ఇది ఈ ప్రియమైన పానీయం యొక్క నాణ్యతను దెబ్బతీసే ప్రమాదం అధికంగా ఉంది. కల్తీతో సంబంధం ఉన్న నష్టాలను అర్థం చేసుకోవడం, నిజమైన లూజ్ టీని ఎలా గుర్తించాలో తెలుసుకోవడం ప్రామాణికమైన, సురక్షితమైన టీ అనుభవాన్ని నిర్ధారించడానికి చాలా ముఖ్యమైనది.
కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే
వాము. దీనిని సాంప్రదాయ భారతీయ వంటకాలు, ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తుంటారు. ఇవి యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాలను కలిగి ఉన్నాయి. ఫలితంగా పెప్టిక్ అల్సర్లకు చికిత్స చేయడంలో, రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో మేలు చేస్తుంది. వామును ఆహారంలో తీసుకుంటే కలిగే ఫలితాలు ఏమిటో తెలుసుకుందాము. వాము శక్తివంతమైన యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటాయి. డయాబెటిస్తో బాధపడుతుంటే, వాము తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. వాము చూర్ణంతో చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలు తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.