సోమవారం, 23 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సిహెచ్
Last Modified:
శనివారం, 16 నవంబరు 2019 (14:44 IST)
సంబంధిత వార్తలు
ఫెయిలయితే అది నీకు వేయడానికి...
ఏదైనా పొరబాటు జరిగితే అనువించేది వాళ్లే... నాదేం పోయిందీ?
అమ్మో నువ్వు చేసిన లడ్లూ తింటే ఇంకేమైనా వుందా..?
నా ప్యాంటులో ఉన్న రెండు వేలు అడుగుతావేమోనని భయపడి చచ్చా
మా నాన్నగారి పెన్నుతో హోమ్ వర్క్ చేసా... అందుకని...
ఆమెను చేసుకుని రోజూ చస్తున్నాను
"నాతో పెళ్లి కాకుంటే చస్తాను అన్నావు కదా..! మరి ఆ రమ్యను ఎలా చేసుకున్నావు..?" అడిగింది నిర్మల.
"నేను మాట మీద నిలబడ్డాను. ఆమెను చేసుకుని రోజూ చస్తూనే వున్నాను" బాధగా చెప్పాడు రాజు.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
వృద్దాప్యంలో తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వ ఉద్యోగి జీతంలో కోత
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గట్టి షాక్ ఇవ్వనుంది. వృద్దాప్యంలో తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ప్రభుత్వ ఉద్యోగులపై వచ్చే ఆరోపణలు నిజమని తేలితే సదరు ఉద్యోగి జీతభత్యాల్లో కోత విధించేలా చట్టం తీసుకొస్తామని హెచ్చరించింది. ఇందుకోసం తెలంగాణ ఎంప్లాయీస్ అకౌంటబిలిటీ ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ పేరుతో ఒక కొత్త చట్టాన్ని తీసుకురాబోతుంది.
మా పవర్ ప్లాంట్పై ఒక్క బాంబు పడిందో.. గల్ఫ్ దేశాల్నీ అంధకారంలోకి వెళతాయి : ఇరాన్ వార్నింగ్
హర్మూజ్ జలసంధిని 48 గంటల్లో తెరవకుంటే ఇరాన్లోని పవర్ ప్లాంట్లను ధ్వంసం చేస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్చరిక చేయగా, దీనికి ప్రతిగా ఇరాన్ గట్టి హెచ్చరిక చేసింది. తమ పవర్ ప్లాంట్పై ఒక్కటంటే ఒక్క బాంబు పడిందో.. గల్ఫ్ దేశాల్లోని పవర్ ప్లాంట్లన్నింటీ పేల్చివేసి అంధకారం చేస్తాంటూ బహిరంగ హెచ్చరిక చేసింది. ఇరాన్ కేవలం హెచ్చరికలతో వదిలిపెట్టలేదు. గల్ఫ్ దేశాల్లో ఉన్న విద్యుత్ ఉత్పత్తి స్టేషన్లు, విద్యుత్ ప్లాంట్ల ఫోటోలను రిలీజ్ చేసి, ఇరాన్ పరిధిలోకి గల్ఫ్ దేశాలను కరెంట్ సప్లయ్ చేసే పవర్ ప్లాంట్లు ఇవలే అంటూ ఫోటోలను కూడా రిలీజ్ చేసింది.
ఏపీ వాసులకు చేదు వార్త... పిడుగులతో కూడిన వర్షం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చేదు వార్త చెప్పింది. రాబోయే రోజుల్లో నాలుగు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. అదేసమయంలో పగటి, రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా పెరిగే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి కారణంగా ఈ వాతావరణ మార్పులు చోటుచేసుకుంటున్నాయని అధికారులు తెలిపారు. వర్షంతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని అంచనా వేశారు.
హర్మూజ్ జలసంధిని దాటిన మరో భారత ఎల్పీజీ నౌకలు
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా దేశంలో ఇంధన కొరత ఏర్పడింది. ఈ సమస్య మరింతగా జఠిలం కాకుండా కేంద్రం తగిన చర్యలు చేపడుతోంది. ఈ పరిస్థితుల్లో భారత్కు చెందిన రెండు ఎల్పీజీ నౌకలు హర్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటాయి. ఇది ఒకింత ఉపశమనం కలిగిస్తోంది. ఈ రెండు ఎల్పీజీ నౌకలు హర్మూజ్ను దాటి అంతర్జాతీయ సముద్ర జలాల్లోకి ప్రవేశింనట్టు వార్తా కథనాలు వస్తున్నాయి.
గ్రీన్ల్యాండ్ కాపాడమని యూరప్ దేశాలు మమ్నల్ని అడిగితే ట్రంప్ను తరిమికొడతాం: ఇరాన్
ఇరాన్ దేశాన్ని అమెరికా-ఇజ్రాయెల్ తక్కువ అంచనా వేసినట్లున్నాయి, మా శక్తి ఏంటో ఆ దేశాలకు తెలిసి వస్తోందంటూ ఇరాన్ దేశాధినేతలు చెబుతున్నారు. అంతేకాదు ఒకడుగు ముందుకు వేసి గత కొన్నిరోజులుగా అమెరికా దేశాధ్యక్షుడు ట్రంప్ యూరప్ దేశాలకు వెన్నెముకలాంటి గ్రీన్ ల్యాండును స్వాధీనం చేసుకుంటానంటూ బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఐతే యూరప్ దేశాలు గ్రీన్ ల్యాండును కాపాడమని ఇరాన్ దేశాన్ని అడిగితే చాలు... ట్రంప్ ను అటువైపు కన్నెత్తి కూడా చూడకుండా తరిమేస్తామంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడీ వ్యాఖ్యలు నెట్లో హల్చల్ చేస్తున్నాయి.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
డానోన్ ఇండియా రక్తహీనతపై పోరాటానికి సహాయం చేస్తామని ప్రతిజ్ఞ
ఐరన్ లోపం వల్ల వచ్చే రక్తహీనతను ఎదుర్కోవడానికి భారతదేశవ్యాప్తంగా 20,911 మంది ఆరోగ్య సంరక్షణ నిపుణులు ప్రతిజ్ఞ చేయడంతో, డానోన్ ఇండియా ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఒక మైలురాయిని నెలకొల్పింది. ఐరన్ లోపం, రక్తహీనతను పరిష్కరించడానికి అవగాహనను పెంచడం, ముందస్తు రోగ నిర్ధారణను ప్రోత్సహించడం, సమర్థవంతమైన పోషకాహార చర్యలను ప్రోత్సహించడంలో డానోన్ చేసిన సామూహిక కృషిని ఈ చారిత్రాత్మక విజయం ప్రతిబింబిస్తుంది. సూక్ష్మపోషకాల లోపాలను ఎదుర్కోవడంలో, ప్రజారోగ్య ఫలితాలను మెరుగుపరచడంలో భాగస్వామ్య చర్యల ప్రాముఖ్యతను ఈ చొరవ నొక్కి చెబుతుంది.
టైప్ 2 మధుమేహుల కోసం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్ ఒబెడా విడుదల
హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ అయిన డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ లిమిటెడ్ ఈ రోజు ఒబెడా బ్రాండ్ పేరిట తమ ఇంజెక్టబుల్ సెమాగ్లుటైడ్ను విడుదల చేసినట్లు వెల్లడించింది. భారతదేశంలో టైప్ 2 మధుమేహ నిర్వహణ కోసం, అధునాతన జిఎల్ పి -1 రిసెప్టర్ అగోనిస్ట్ ఆధారిత చికిత్స లభ్యతను విస్తరించడంలో ఇది ఒక కీలకమైన ముందడుగును సూచిస్తుంది. జెనరిక్ సెమాగ్లుటైడ్ కోసం డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డిజిసిఐ) ఆమోదం పొందిన మొట్టమొదటి భారతీయ కంపెనీ డాక్టర్ రెడ్డీస్.
GLP-1 థెరపీకి వారానికి చికిత్స ఖర్చు రూ. 325 ఖర్చు, ఎలా?
గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, పరిశోధన ఆధారిత గ్లోబల్ ఔషధ సంస్థ, ఈ రోజు భారతదేశంలో టైప్ 2 డయాబెటిస్ మెల్లిటస్ (T2DM) నిర్వహణ కోసం GLIPIQ(సెమాగ్లూటైడ్)ను ప్రారంభించినట్లు ప్రకటించింది, ఇది GLP-1 థెరపీకి అందుబాటులో ఉండే ధరలో కొత్త ప్రమాణాన్ని స్థాపిస్తూ, రోగులకు ఆధునిక డయాబెటిస్ చికిత్సకు ప్రాప్తిని విస్తరిస్తుంది. చాలామంది రోగుల కోసం, అధునాతన ఇంజెక్టబుల్ థెరపీని ప్రారంభించే నిర్ణయం ఖర్చు, సంక్లిష్టత కారణంగా తరచుగా ఆలస్యమవుతుంది. ధరలో గణనీయమైన మెరుగుదల ద్వారా, GLIPIQ GLP-1 థెరపీకి ప్రాప్తిని విస్తరించి, విస్తృత రోగి వర్గంలో ముందుగానే చికిత్స ప్రారంభించడానికి సహాయపడుతుంది.
జైడస్ బహుళ-మోతాదుల పెన్ పరికరంలో సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్
అహ్మదాబాద్: ఆవిష్కరణల ఆధారిత గ్లోబల్ లైఫ్సైన్సెస్ కంపెనీ అయిన జైడస్ లైఫ్సైన్సెస్ లిమిటెడ్, భారతదేశంలో పేటెంట్ గడువు ముగిసిన తర్వాత సెమాగ్లిన్ టీఎం, మషెమా టీఎం మరియు ఆల్టర్మీ టీఎం బ్రాండ్ పేర్లతో సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్ను విడుదల చేసింది. భారత ఔషధ నియంత్రణ జనరల్ (డీసీజీఐ) గతంలోనే టైప్ 2 మధుమేహం, ఊబకాయం రెండింటి చికిత్స కోసం సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్ను ఉత్పత్తి చేయడానికి, విక్రయించడానికి ఆమోదం తెలిపింది.
ఎండు ద్రాక్షను తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి
రక్తపోటు, రక్తంలో చక్కెరను తగ్గించడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఎండుద్రాక్ష సహాయపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఎండుద్రాక్షలోని ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది, ఇది గుండెపై ఒత్తిడిని తగ్గిస్తుంది. కిస్మిస్ పండ్లతో కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఎండుద్రాక్ష తింటుంటే రక్తపోటు, మధుమేహం అదుపులో వుంటాయి. ఎండుద్రాక్షలో వున్న పీచు పదార్థం జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేయడంలో కిస్మిస్ అద్భుతంగా పనిచేస్తుంది. క్యాల్షియం అధికంగా వుండే కిస్మిస్లను పాలలో కలుపుకుని తింటే ఎముక పుష్టి కలుగుతుంది. ఎండుద్రాక్ష తినేవారి చర్మం ముడతలు పడకుండా కాంతివంతంగా వుంటుంది. రాత్రిపూట పది ఎండు ద్రాక్షలను నానబెట్టి ఉదయాన్నే వాటిని పరగడుపున తింటే రక్తహీనత తగ్గుతుంది.