సోమవారం, 29 డిశెంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సిహెచ్
Last Modified:
శనివారం, 16 నవంబరు 2019 (14:44 IST)
సంబంధిత వార్తలు
ఫెయిలయితే అది నీకు వేయడానికి...
ఏదైనా పొరబాటు జరిగితే అనువించేది వాళ్లే... నాదేం పోయిందీ?
అమ్మో నువ్వు చేసిన లడ్లూ తింటే ఇంకేమైనా వుందా..?
నా ప్యాంటులో ఉన్న రెండు వేలు అడుగుతావేమోనని భయపడి చచ్చా
మా నాన్నగారి పెన్నుతో హోమ్ వర్క్ చేసా... అందుకని...
ఆమెను చేసుకుని రోజూ చస్తున్నాను
"నాతో పెళ్లి కాకుంటే చస్తాను అన్నావు కదా..! మరి ఆ రమ్యను ఎలా చేసుకున్నావు..?" అడిగింది నిర్మల.
"నేను మాట మీద నిలబడ్డాను. ఆమెను చేసుకుని రోజూ చస్తూనే వున్నాను" బాధగా చెప్పాడు రాజు.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Manthena: నేచురల్ థెరపీ సలహాదారుగా డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు
సలహాదారుల నియామకం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భిన్నమైన మార్గాన్ని అనుసరిస్తోంది. అనేక మంది రాజకీయ విధేయులను సలహాదారులుగా నియమించినందుకు విమర్శలను ఎదుర్కొన్న గత పాలనకు భిన్నంగా, ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం ప్రజా సేవ, సమాజంపై సానుకూల ప్రభావాన్ని చూపిన వ్యక్తులను ఎంచుకుంటోంది. గతంలో, ప్రఖ్యాత ఆధ్యాత్మిక వక్త చాగంటి కోటేశ్వరరావును విద్యార్థులు, నైతిక విలువలపై సలహాదారుగా, క్యాబినెట్ హోదాతో నియమించారు. విద్యార్థులు, యువతలో నైతికత, విలువ ఆధారిత ఆలోచనలను బలోపేతం చేయడానికి ఆయనను ఎంచుకోవడాన్ని చాలామంది స్వాగతించారు.
ఆ కామాంధుడికి ఉరిశిక్ష పడే వరకు న్యాయపోరాటం : ఉన్నావ్ బాధితురాలు
తనపై లైంగికదాడికి పాల్పడిన కామాంధుడుకి ఉరిశిక్ష పడేంతవరకు న్యాయపోరాటం చేస్తానని ఉన్నావ్ అత్యాచార బాధితురాలు శపథం చేశారు. తనకు భారతీయ న్యాయవ్యవస్థపై అపారమైన నమ్మకం, గౌరవమర్యాదలు ఉన్నాయన్నారు. అలాగే, తన తండ్రి గురించి నిందితుడు కుల్దీప్ సెంగర్ కుమార్తె కూడా ఎక్స్ వేదికగా ఓ బహిరంగ లేఖ రాశారు.
Telangana: తెలంగాణ రాష్ట్రానికి త్వరలోనే కొత్త ఇన్ఛార్జ్
తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో ఒక కీలక మార్పుపై చర్చ జరుగుతోంది. రాష్ట్రానికి త్వరలోనే కొత్త ఇన్ఛార్జ్ రాబోతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయగల నాయకుడిని కాంగ్రెస్ అధిష్టానం కోరుకుంటోంది. అశోక్ గెహ్లాట్, భూపేష్ బఘేల్, రావత్ వంటి పేర్లను పరిశీలిస్తున్నారు. క్షేత్రస్థాయి అనుభవం ఉన్న సీనియర్ నాయకులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్లోని అంతర్గత విభేదాలు కూడా అధిష్టానాన్ని ఈ నిర్ణయం వైపు పురికొల్పుతున్నాయి. ఈ చర్య ఏఐసీసీ పునర్వ్యవస్థీకరణలో భాగం కావచ్చు. మీనాక్షి నటరాజన్ ఫిబ్రవరి 2025లో తెలంగాణ ఇన్ఛార్జ్గా బాధ్యతలు స్వీకరించారు. పార్టీ ఓటమి పాలైన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత, మీనాక్షి పరిస్థితిని సమీక్షించి సమన్వయ లోపాలను గుర్తించారు.
30 నుంచి శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు : తితిదే చైర్మన్ నాయుడు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి శ్రీవేంకటేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేసినట్టు ఆయన వెల్లడించారు.
కేసీఆర్కు నేను సలహా ఇవ్వను.. ఇలాంటివి జరగకుండా వుంటే మంచిది.. కోమటిరెడ్డి
సంతాప తీర్మానాలు చదువుతున్న సమయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లడాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. కేసీఆర్ కొన్ని నిమిషాలు మాత్రమే సభకు హాజరయ్యారని, మరణించిన సీనియర్ సభ్యులను సత్కరించడానికి ఉద్దేశించిన సమయంలో వాకౌట్ చేశారని, ఇది తగదని కోమటిరెడ్డి అన్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
శరీరంలోని ఎర్ర రక్తకణాల వృద్ధికి పిస్తా పప్పు
పిస్తా పప్పును రోజూ తీసుకోవడం వల్ల ఇది శరీరానికి విటమిన్-ఇను సమృద్ధిగా అందిస్తుంది. ఇది చర్మాన్ని మృదువుగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. చర్మాన్ని ముడతల సమస్య నుండి కాపాడి సంరక్షిస్తుంది. పిస్తా పప్పు తింటే కలిగే ఇతర ప్రయోజనాలు తెలుసుకుందాము. పిస్తా పప్పును తింటే కంటి సమస్యలతో బాధపడేవారికి సమస్య నుంచి దూరం చేస్తుంది. శరీరంలోని ఊపిరితిత్తులకు, ఇతర శరీర అవయవాలకు ప్రాణ వాయువుని చేరవేయడంలో సహాయపడుతుంది. శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచి, శరీరాన్ని ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉంచుతుంది. పిస్తాపప్పులో పీచు పదార్థం సమృద్దిగా వుండటం వల్ల జీర్ణక్రియలు సాఫీగా జరిగి శరీరంలోని వ్యర్థాలు బయటకు విసర్జింపబడతాయి.
రాత్రిపూట పాలతో ఉడకబెట్టిన అంజీర పండ్లను తింటే?
రాత్రిపూట పాలతో ఉడకబెట్టిన అంజీర పండ్లను తింటే శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. పాలతో అంజీరను తీసుకుంటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. అంజీర పండ్లను పాలతో కలిపి తీసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అంజీర పాలు రక్తపోటును తగ్గిస్తాయి, హృదయ స్పందనను నియంత్రిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ అత్తి పండ్లలో పుష్కలంగా లభిస్తాయి. అంజీర పాలు తీసుకుంటే చర్మం ఆరోగ్యంగా, తేమగా ఉంటుంది. అంజీర పాలు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. రాత్రిపూట పాలతో అంజీర పండ్లను తీసుకుంటే మలబద్ధకం నయమవుతుంది.
గుండెకి చేటు చేసే చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?
శరీరంలో చెడు కొవ్వు పెరిగితే దానివల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా గుండె జబ్బులకు ప్రధాన కారణం చెడు కొలెస్ట్రాల్ అవుతుంది. కనుక చెడు కొలెస్ట్రాల్ను నియంత్రించడానికి గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాము. కూరగాయలు, పండ్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం ముఖ్యం ఒత్తిడి హార్మోన్లు పెరగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది. ధూమపానం LDL కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది కనుక మానేయాలి. తగినంత నిద్ర లేకపోవడం కూడా ఒక సమస్యే.
మధుమేహ వ్యాధిగ్రస్తులు వేటిని తినకూడదు?
డయాబెటిక్ వ్యాధిగ్రస్తులు ఆరోగ్యకరమైన జీవితానికి దూరంగా పెట్టవలసిన ఆహారాలు కొన్ని వున్నాయి. వాటిలో కొన్నింటిని తెలుసుకుందాము. బంగాళాదుంపలు తింటే బ్లడ్ షుగర్ వెంటనే పెరుగుతుంది కనుక వాటికి దూరంగా వుండాలి. స్వీట్ కార్న్ మొక్కజొన్న తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి కనుక వాటిని తినరాదు. అరటిపండ్లు రక్తంలో చక్కెరను పెంచే పిండి పదార్థాలుంటాయి కనుక వాటిని తినకపోవడమే మంచిది. తెల్లని పిండి వంటి శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లతో తయారుచేయబడిన పదార్థాలకు మధుమేహ రోగులు దూరంగా వుండాలి. తెల్ల బియ్యంలో చక్కెర స్థాయిలు అధికంగా వుంటాయి. పాలు, పాల ఉత్పత్తులు కూడా షుగర్ లెవల్స్ పెంచుతాయి.
కాలిఫోర్నియా బాదంతో క్రిస్మస్ వేళ ప్రతి క్షణాన్ని ప్రత్యేకంగా చేసుకోండి
క్రిస్మస్ పండుగ సమీపిస్తోంది. తనతో పాటుగా ఉత్సాహం, ఆహ్లాదం, పండుగ ఆనందం యొక్క వాగ్దానాన్ని తెస్తుంది. ఈ సీజన్ మనల్ని అర్థవంతమైన క్షణాలను ఆరాధించడంతో కలిపి, ఆనందాన్ని కలిగించే రుచులను ఆస్వాదించడానికి ప్రోత్సహిస్తుంది. ఈ సంవత్సరం, మీ హాలీడే భోజనాలను సమున్నతం చేసుకోండి, కాలిఫోర్నియా బాదం యొక్క ఆరోగ్యకరమైన మంచితనంతో బహుమతి సంప్రదాయాలను కొనసాగించండి. సహజ సిద్దమైన 15 ముఖ్యమైన పోషకాలతో సమృద్ధిగా ఉన్న ఇవి గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తూ, శాశ్వత శక్తిని అందిస్తాయి. ఆకలి నియంత్రణలో సహాయపడతాయి. సమావేశాలు, విస్తృతమైన భోజనం, ప్రయాణాలతో నిండిన నెలలో అత్యంత విలువైనది, బాదం.