బుధవారం, 11 జూన్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సిహెచ్
Last Modified:
శనివారం, 16 నవంబరు 2019 (14:44 IST)
సంబంధిత వార్తలు
ఫెయిలయితే అది నీకు వేయడానికి...
ఏదైనా పొరబాటు జరిగితే అనువించేది వాళ్లే... నాదేం పోయిందీ?
అమ్మో నువ్వు చేసిన లడ్లూ తింటే ఇంకేమైనా వుందా..?
నా ప్యాంటులో ఉన్న రెండు వేలు అడుగుతావేమోనని భయపడి చచ్చా
మా నాన్నగారి పెన్నుతో హోమ్ వర్క్ చేసా... అందుకని...
ఆమెను చేసుకుని రోజూ చస్తున్నాను
"నాతో పెళ్లి కాకుంటే చస్తాను అన్నావు కదా..! మరి ఆ రమ్యను ఎలా చేసుకున్నావు..?" అడిగింది నిర్మల.
"నేను మాట మీద నిలబడ్డాను. ఆమెను చేసుకుని రోజూ చస్తూనే వున్నాను" బాధగా చెప్పాడు రాజు.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Sreeleela: శ్రీలీల కోసం మంత్రి శ్రీధర్ బాబును అగౌరవపరిచిన ఝాన్సీ.. ట్రోల్స్
ప్రముఖ యాంకర్ ఝాన్సీ, రాష్ట్ర క్యాబినెట్ మంత్రి శ్రీధర్ బాబును అగౌరవపరిచారని, హీరోయిన్ శ్రీలీలను స్వాగతించడానికి ఆయన ప్రసంగాన్ని మధ్యలో అంతరాయం కలిగించారని సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొంటున్నారు. వివరాల్లోకి వెళితే, మంత్రి శ్రీధర్ బాబు "సీత" యాప్ను హైదరాబాద్లో ప్రారంభించారు. మహిళలు సరళమైన మరియు నైపుణ్యం ఆధారిత అవకాశాలను కనుగొనడంలో సహాయపడటానికి ఈ యాప్ రూపొందించబడింది. శ్రీధర్ బాబు ఈ కార్యక్రమానికి హాజరైన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తుండగా, శ్రీలీల వేదిక వద్దకు వచ్చారు.
Talli Ki Vandanam: పాఠశాలలకు వెళ్లే పిల్లల తల్లులకు శుభవార్త
కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో పాఠశాలలకు వెళ్లే పిల్లల తల్లులకు శుభవార్త అందించింది. ప్రభుత్వ "సూపర్ సిక్స్" ఎన్నికల వాగ్దానాలలో భాగమైన 'తల్లికి వందనం' పథకాన్ని అమలు చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారని విద్య-సమాచార సాంకేతిక శాఖ మంత్రి నారా లోకేష్ బుధవారం ప్రకటించారు.
TTD: తిరుమల గ్రీనింగ్ ప్రాజెక్టు.. 2025కల్లా పూర్తి.. రూ.4కోట్లతో ప్రణాళిక
తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు రాబోయే మూడు సంవత్సరాలలో ఒక పెద్ద పర్యావరణ పునరుజ్జీవనానికి సిద్ధంగా ఉంది. గ్రీనింగ్ ప్రాజెక్టు అనే ఈ కార్యక్రమం ద్వారా తిరుమల కొండలపై అటవీ విస్తీర్ణాన్ని 68.14 నుండి 80 శాతానికి పెంచడానికి రూ. 4 కోట్లలతో ప్రణాళికను ఆమోదించింది. ఈ ప్రాజెక్ట్ మే 20న ఆమోదించబడింది. యాత్రికుల కార్యకలాపాలకు సంబంధించిన పర్యావరణ సమస్యలను పరిష్కరించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ పనులు జరుగుతాయి. ఇందులో భాగంగా డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ మూడు సంవత్సరాల అటవీకరణ ప్రణాళికను ప్రతిపాదించారు.
నేను ఉన్నంతకాలం కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ ఫ్యామిలీకి ఎంట్రీ లేదు : సీఎం రేవంత్
తాను ఉన్నంతకాలం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్యామిలీకి కాంగ్రెస్ పార్టీలో చోటులేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు. ఆయన బుధవారం ఢిల్లీలో మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ తాను పదవిలో ఉన్నంత కాలం కేసీఆర్ కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీలో ప్రవేశం ఉండదని స్పష్టం చేశారు. ఆ కుటుంబమే తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన శత్రువని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.
Ice Cream: ఐస్క్రీమ్లో బల్లి.. ఆ బాలుడికి ఏమైందంటే?
ఐస్ క్రీమ్ అంటే పిల్లలు ఇష్టపడి తింటుంటారు. అలాంటి ఐస్క్రీమ్లో చనిపోయి బాగా ఫ్రీజ్ అయిన బల్లి కనిపిస్తే అంతే.. ఐస్ క్రీమ్ను విసిరి పారేస్తాం. అలాంటి ఘటన పంజాబ్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పంజాబ్లోని లూధియానాలో ఏడేళ్ల బాలుడి ఐస్ క్రీం లోపల ఫ్రీజ్ అయిన బల్లి కనిపించింది. ఆ కుటుంబం ఆ పిల్లవాడి కోసం వీధిలో అమ్మే ఐస్ క్రీమ్ వ్యాపారి వద్ద కొనిచ్చారు. ఇందుకోసం రూ.20 లను చెల్లించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్
రోగి-కేంద్రీకృత సంరక్షణలో గణనీయమైన ముందడుగు వేస్తూ, మెడికవర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీలోని రోబోటిక్ సర్జరీ యూనిట్, 15 మంది నిపుణులైన సర్జన్ల బృందం నేతృత్వంలో ఆరు నెలల వ్యవధిలో 500కి పైగా రోబోటిక్-అసిస్టెడ్ సర్జరీలను విజయవంతంగా నిర్వహించింది. ఈ విజయంపై మెడికవర్ హాస్పిటల్స్ ఛైర్మన్- మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కృష్ణ మాట్లాడుతూ: "మెడికవర్ వద్ద, మేము సాంకేతికతను మానవ సంరక్షణకు ప్రత్యామ్నాయంగా కాకుండా, దానిని విస్తరించడానికి ఒక సాధనంగా చూస్తాము. ప్రతి రోగి సురక్షితమైన, కనిష్టంగా ఇన్వాసివ్ విధానాలు, ప్రారంభ మొబిలైజేషన్, మెరుగైన జీవన నాణ్యత నుండి ప్రయోజనం పొందేలా చూసుకోవడంపై మా దృష్టి ఉంది."
కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
మూత్రకోశ వ్యాధులకు కొబ్బరి బాగా పనిచేస్తుంది. హృదయ వ్యాధులు కలిగినవారికి ఎంతో మేలు చేస్తుంది. బలాన్ని కలిగిస్తుంది. చలువ చేస్తుంది. వేడినీ, వాతాన్ని తగ్గిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం కొబ్బరితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. కొబ్బరి కల్లులో కిణ్వ ప్రక్రియ జీర్ణక్రియకు సహాయపడే, పేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహించే ప్రోబయోటిక్స్, ఎంజైమ్లను సృష్టిస్తుంది. ముఖ్యంగా వెచ్చని వాతావరణంలో కొబ్బరి కల్లు హైడ్రేషన్ను అందిస్తుంది, సహజ ఎలక్ట్రోలైట్లను తిరిగి నింపుతుంది. కొబ్బరి కల్లులోని సహజ చక్కెరలు త్వరిత శక్తిని పెంచుతాయి.
శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి
శంఖం పువ్వులు. వీటితో పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. జుట్టు తెల్లబడకుండా ఉండాలనుకునేవారికి శంఖపు పువ్వు ఒక గొప్ప ఎంపిక అని చెబుతారు. ఈ పువ్వులతో కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఈ పువ్వుల్లోని యాంటీఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. శంఖపు పువ్వు జుట్టు ఆరోగ్యానికి, పెరుగుదలకు తోడ్పడతాయి. ఇది శరీరం నుండి మలినాలను తొలగించడంలో మేలు చేస్తుంది. శంఖపు పువ్వు అకాల వృద్ధాప్య లక్షణాలను నివారిస్తాయి. మెదడు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు
చక్కెర తీపిగా ఉంటుంది, కానీ దానిలో ఎక్కువ భాగం ఆరోగ్యాన్ని చెడగొడుతుంది. పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులు, ధాన్యాలు వంటి మొత్తం ఆహారాలలో సహజ చక్కెరలు ఉంటాయి. శరీరం ఆ కార్బోహైడ్రేట్లను నెమ్మదిగా జీర్ణం చేస్తుంది. తద్వారా మీ కణాలకు స్థిరమైన శక్తి లభిస్తుంది. కానీ ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ వంటి అదనపు చక్కెరలు ప్యాక్ చేసిన ఆహారాలు శరీరానికి చేటు చేస్తాయి. వాటివల్ల కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసుకుందాము. అధిక చక్కెర-తీపి పానీయాలు తీసుకుంటే అధిక బరువు పెరగడంతో మధుమేహం, కొన్ని క్యాన్సర్లు వంటి సమస్యలు వస్తాయి. అదనపు చక్కెర రక్తప్రవాహంలోకి ఎక్కువ కొవ్వులను విడుదల చేస్తుంది. రెండూ గుండెపోటు, స్ట్రోక్, ఇతర గుండె జబ్బులకు దారితీయవచ్చు.
Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు
ఎర్రటి అరటి పండ్లు. వీటిలోని పోషకాలు ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా తింటే గుండె, జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఈ అరటి పండ్లతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఎర్ర అరటిపండ్లలో విటమిన్ సి, బి6 పుష్కలంగా వుండటంతో రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. చిన్న ఎర్ర అరటిపండులో 9 నుంచి 28 శాతం మేర విటమిన్ సి, బి6 వుంటాయి. ఎర్ర అరటి పండులో వుండే పొటాషియం మూత్రపిండాల్లో రాళ్లను నివారించడంలో సాయపడుతుంది. ఎర్ర అరటి పండు తింటుంటే రక్తాన్ని శుభ్రపరిచి ఆరోగ్యవంతం చేస్తుంది. బరువు తగ్గడంలో సహాయపడుతాయి ఎర్రటి అరటి కాయలు.