శనివారం, 14 జూన్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సిహెచ్
Last Modified:
శనివారం, 16 నవంబరు 2019 (14:44 IST)
సంబంధిత వార్తలు
ఫెయిలయితే అది నీకు వేయడానికి...
ఏదైనా పొరబాటు జరిగితే అనువించేది వాళ్లే... నాదేం పోయిందీ?
అమ్మో నువ్వు చేసిన లడ్లూ తింటే ఇంకేమైనా వుందా..?
నా ప్యాంటులో ఉన్న రెండు వేలు అడుగుతావేమోనని భయపడి చచ్చా
మా నాన్నగారి పెన్నుతో హోమ్ వర్క్ చేసా... అందుకని...
ఆమెను చేసుకుని రోజూ చస్తున్నాను
"నాతో పెళ్లి కాకుంటే చస్తాను అన్నావు కదా..! మరి ఆ రమ్యను ఎలా చేసుకున్నావు..?" అడిగింది నిర్మల.
"నేను మాట మీద నిలబడ్డాను. ఆమెను చేసుకుని రోజూ చస్తూనే వున్నాను" బాధగా చెప్పాడు రాజు.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
14న ఏపీలో పిడుగులతో కూడిన వర్షమే వర్షం
ఈ నెల 14వ తేదీ శనివారం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షం పడుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) తెలిపింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం కారణంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయని తెలిపింది. ఈ కారణంగా శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై ఉంటుందని, పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షం నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
పటానచెరులో ప్రత్యక్షమైన పవన్ కళ్యాణ్!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, సినీ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం పటాన్చెరులో ప్రత్యక్షమయ్యారు. సంగారెడ్డి జిల్లా పరిధిలోకి వచ్చే పటాన్చెరులో ప్రఖ్యాత ఇక్రిశాట్ క్యాంపస్లోని ఇంటర్నేషల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్ (ఐఎస్హెచ్) ఉంది. ఇక్కడకు పవన్ వెళ్లడం ఇపుడు హాట్ టాపిక్గా మారడంతో పాటు ఆ స్కూల్ పేరు ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా వెలుగులోకి వచ్చింది. తన కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ అడ్మిషన్ కోసం ఈ స్కూల్లో పవన్ కళ్యాణ్ వెళ్ళినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
Supreme Court: కొమ్మినేనికి బెయిల్- సుప్రీం ఆదేశాలు చంద్రబాబుకు చెంపపెట్టు లాంటిది: జగన్
సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును వెంటనే విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలపై మాజీ ముఖ్యమంత్రి, వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. సుప్రీం ఆదేశాలు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి చెంపపెట్టులాంటిదని జగన్ అన్నారు. చంద్రబాబు నాయుడు నిరంకుశంగా, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని జగన్ ఆరోపించారు. "ఈ అరెస్టు ప్రాథమిక హక్కులు మరియు భావ ప్రకటనా స్వేచ్ఛను తీవ్రంగా ఉల్లంఘించడమేనని కోర్టు సరిగ్గానే పేర్కొంది" అని ఎక్స్ ద్వారా జగన్ తెలిపారు.
Ahmedabad: భర్తను కలిసేందుకు లండన్కు వెళ్ళిన ఖుష్భూ.. తండ్రితో దిగిన చివరి ఫోటో వైరల్
యూకేకు ప్రయాణం ఒక కొత్త ప్రారంభం కావాలని ఆమె అనుకుంది. ఇరవై ఒక్క ఏళ్ల ఖుష్బూ రాజ్పురోహిత్ లండన్కు విమానం ఎక్కే ముందు అహ్మదాబాద్ విమానాశ్రయంలో తన తండ్రితో చివరి ఫోటో తీసుకుంది. ఈ ప్రయాణం ఆమె కొన్ని నెలల క్రితం వివాహం చేసుకున్న తన భర్తతో ఆమెను తిరిగి కలిపేలా చేస్తుంది అనుకున్నారు. కానీ కొన్ని క్షణాల తర్వాత, ఆమె ఎక్కిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయి 260 మందికి పైగా మరణించడంతో ఆ వీడ్కోలు ఒక భయంకరమైన విషాదంగా మారింది.
Kommineni: ఏపీ సర్కారుకు సుప్రీం చీవాట్లు.. కొమ్మినేనికి బెయిల్- విడుదల చేయండి
ఆంధ్రప్రదేశ్ పోలీసులు తన లైవ్ షోలో గ్రీన్ఫీల్డ్ రాజధాని అమరావతిపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో అరెస్టు చేసిన సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. తన అరెస్టును సవాలు చేస్తూ రావు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది
టీ అనేది కేవలం పానీయం కంటే ఎక్కువ; ఇది చరిత్రతో మిళితమైన ఒక ఆచారం. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి ఆహ్లాదాన్ని పంచే ఒక అనుభవం. అయితే, మనం టీ తాగుతున్నప్పుడు, మనం వేసే ప్రతి గుటక లోనూ దాని స్వచ్ఛత , ప్రామాణికతను తరచుగా విస్మరిస్తుంటాము. విడిగా విక్రయించే (లూజ్)టీలో కల్తీ సమస్య ఒక ముఖ్యమైన ఆందోళనగా ఉద్భవించింది, ఇది ఈ ప్రియమైన పానీయం యొక్క నాణ్యతను దెబ్బతీసే ప్రమాదం అధికంగా ఉంది. కల్తీతో సంబంధం ఉన్న నష్టాలను అర్థం చేసుకోవడం, నిజమైన లూజ్ టీని ఎలా గుర్తించాలో తెలుసుకోవడం ప్రామాణికమైన, సురక్షితమైన టీ అనుభవాన్ని నిర్ధారించడానికి చాలా ముఖ్యమైనది.
కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే
వాము. దీనిని సాంప్రదాయ భారతీయ వంటకాలు, ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తుంటారు. ఇవి యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాలను కలిగి ఉన్నాయి. ఫలితంగా పెప్టిక్ అల్సర్లకు చికిత్స చేయడంలో, రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో మేలు చేస్తుంది. వామును ఆహారంలో తీసుకుంటే కలిగే ఫలితాలు ఏమిటో తెలుసుకుందాము. వాము శక్తివంతమైన యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటాయి. డయాబెటిస్తో బాధపడుతుంటే, వాము తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. వాము చూర్ణంతో చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలు తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు
సబ్జా విత్తనాలను నానబెట్టి ఆ నీటిని తాగుతుంటారు చాలామంది. ఐతే సబ్జా విత్తనాలను నిమ్మకాయ నీటితో కలిపి తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. సబ్జా విత్తనాలు నీటిలో నానబెట్టినప్పుడు అవి నీళ్లను పీల్చుకుని జిగురులాంటి పదార్థాన్ని ఉత్పత్తి చేస్తాయి, ఇది శరీరాన్ని హైడ్రట్గా వుంచుతుంది. సబ్జా విత్తనాలతో నిమ్మకాయ నీరు తాగుతుంటే జీర్ణ సంబంధ సమస్యలు తగ్గుతాయి. కడుపులో గడబిడ వుండదు. సబ్జానిమ్మకాయ నీరు తాగితే శరీరంలో బ్లడ్ షుగర్ స్థాయిలు అదుపులో వుంటాయి. మధుమేహం వున్నవారికి ఇది మేలు చేస్తుంది.
లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు
తేనెలో నానబెట్టిన ఉసిరి కాయలు. వీటివల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్న సంగతి తెలిసిందే. తేనె-ఉసిరి రెండింటినీ కలిపి ఇలా తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. నీడలో ఆరబెట్టిన ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి వాటిని ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి. ఇలా తేనె, ఉసిరికాయ మిశ్రమాన్ని తయారుచేసి తీసుకోవడం వల్ల లివర్ సమస్యలు దూరమవుతాయి. జాండిస్ వంటి వ్యాధులు ఉంటే అవి త్వరగా నయం అవుతాయి. శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలను బయటికి పంపడంలో లివర్ మరింత చురుగ్గా పనిచేస్తుంది. తేనె, ఉసిరి మిశ్రమాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటుంటే చర్మపు ముడతలు తగ్గి యవ్వనంగా కనిపిస్తుంది.
తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు
తులసి టీ. తులసి ఆకుల నుండి తయారైన తులసి టీ, రోగనిరోధక శక్తిని పెంచడం, జీర్ణక్రియకు సహాయపడటం, శ్వాసకోశ సమస్యలను తగ్గించడం, ఒత్తిడిని తగ్గించడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. తులసి టీ తాగితే కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. తులసి టీలో యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఇది శరీరం ఇన్ఫెక్షన్లు, వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది. తులసి టీ జీర్ణ ఎంజైమ్ల ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. తులసి శ్వాసకోశ అసౌకర్యానికి, ముఖ్యంగా బ్రోన్కైటిస్, ఉబ్బసం, జలుబు, దగ్గులకు నివారణిగా పనిచేస్తుంది.