Monday, 27 July 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Yoga
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Mon, 27 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
ఇతరాలు
యోగా
అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026: ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా.. థీమ్ ఇదే..
Saturday,June 20, 2026
శీర్షాసనం వేసేవారు తెలుకోవాల్సిన విషయాలు
యోగాసనాలు వేసేవారు తెలుసుకోవాల్సిన విషయాలు
యోగా ఎందుకు చేయాలో తెలుసా?
సుప్తమత్స్యేంద్రాసనంతో వెన్ను నొప్పి పోవాలంటే...
ఎక్కువగా ఆలోచించేవారు ఈ ''విరాసనం'' వేస్తే...
Tuesday, June 19, 2018
యోగాసనాలు చేయడం వలన శరీరానికి...
Monday, June 18, 2018
యోగా సాధన నియమనిబంధనలు...
Thursday, June 14, 2018
యోగాసనాలకు.. ఫిట్నెస్కు గల తేడాలు...
Tuesday, June 12, 2018
యోగాసనాలు వేస్తున్నారా.. అయితే దివ్యమైన శక్తిని...
Monday, June 11, 2018
యోగ సాధనలో పాటించాల్సిన నియమాలు
Tuesday, June 1, 2010
కటి చక్రాసనంతో అదనపు కొవ్వు మాయం
Saturday, May 8, 2010
పాదహస్తాసనంతో మరింత జీర్ణశక్తి
Saturday, May 8, 2010
శరీర సమతుల్యానికి అర్ధ చంద్రాసనం
Saturday, May 8, 2010
తాడాసనంతో వెన్నెముక సమస్యలకు ఉపశమనం
Saturday, May 8, 2010
పూర్ణ ధనురాసనంతో శరీరానికి మరింత బలం
Saturday, May 8, 2010
అర్ధధనురాసనంతో శరీరానికి కొత్త బలం
Saturday, May 8, 2010
శలభాసనంతో మధుమేహం నియంత్రణ
Saturday, May 8, 2010
మహిళలకు మేలుచేసే భుజంగాసనం
Saturday, May 8, 2010
దృఢమైన శరీరం కోసం విపరీత నౌకాసనం
Saturday, May 8, 2010
next news
తాాజా వార్తలు
ధర్మేంద్ర ప్రధాన్కు బీజేపీ మహిళా ఎంపీ మద్దతు - కుమార్తె మాత్రం కాక్రోచ్ పార్టీకి సపోర్టు
నీట్ యూజీ ప్రశ్నపత్రాల లీకేజీ వివాదంలో చిక్కుకుని తన మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఆయన రాజీనామాతో విద్యార్థుల ఆందోళన సమసిపోయింది. దీనిపై సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో ఒరిస్సాకు చెందిన బీజేపీ ఎంపీ అపరాజితా సారంగి కుమార్తె అర్చితా సచిన్ రహర్ మాత్రం ప్రధాన్ రాజీనామాతో సంబరాలు చేసుకోవడం గమనార్హం. తన కుటుంబం ధర్మేంద్ర ప్రధాన్కు అండగా ఉంటే.. తన మద్దతు మాత్రం విద్యార్థులకేనంటూ ఆమె పెట్టిన పోస్టులు వైరల్గా మారాయి. అయితే, కొన్ని గంటల్లోనే ఆమె సోషల్ మీడియా ఖాతాలు కనిపించకుండా పోవడం గమనార్హం.
వైఎస్ షర్మిలకు ఏమైంది? త్వరగా కోలుకోవాలంటున్న బాబు, పవన్, లోకేశ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు(ఏపీ పీసీసీ చీఫ్) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అనారోగ్యం పాలయ్యారు. ఇటీవల వైద్యులు ఆమెకు ఉదర ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించారు. చికిత్స అనంతర ఆమె వేగంగా కోలుకుంటున్నారు. ఈ విషయాన్ని షర్మిల స్వయంగా వెల్లడించారు. ఈ క్లిష్ట సమయంలో తన ఆరోగ్యం గురించి ఆరా తీస్తూ, త్వరగా కోలుకోవాలని కాంక్షించిన శ్రేయోభిలాషులు, మద్దతుదారులకు కృతజ్ఞతలు. అందరి ఆత్మీయత, ప్రార్థనలు, మద్దతు తనకు కొండంత అండగా నిలిచాయని షర్మిల తెలిపారు.
ఇకపై క్రియాశీలక ఎన్నికల్లో పోటీ చేయను : సిద్ధరామయ్య
ఇకపై క్రియాశీలక ఎన్నికల్లో పోటీ చేయబోనని కర్నాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. కర్నాటక రాష్ట్ర శాసనసభ ఎన్నికలు 2028సంవత్సరంలో జరుగనున్నాయి. ఈ ఎన్నికలతో పాటు ఏ ఇతర ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని ఆయన స్పష్టం చేశారు. ఇదే అంశంపై ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు.
గొడ్డలి పార్టీ నేతలతో వేదికను పంచుకోవద్దు : సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైకాపా (గొడ్డలి పార్టీ) పార్టీ నేతలతో కలిసి టీడీపీ నేతలు వేదికలను పంచుకోవద్దని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు సూచించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, గొడ్డలి పార్టీ నేతలతో ఎట్టి పరిస్థితుల్లోనూ వేదికలు పంచుకోవద్దని ఆయన పార్టీ నేతలకు ఆదేశించారు.
పాకిస్థాన్ చొరబాటు మార్గాలను వెతుకుతోంది : రాజ్నాథ్ సింగ్
భారత్ ఇన్నోవేషన్, స్టార్టప్లు, స్పేస్ మిషన్ల వైపు అడుగులు వేస్తుంటే, పాకిస్థాన్ మాత్రం చొరబాటు మార్గాలను వెతుక్కుటోందని కేంద్ర రక్షణ శాఖామంత్రి రాజ్నాథ్ సింగ్ ఎద్దేవా చేశారు. 27వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా రాజ్నాథ్ సింగ్తో పాటు ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేథ్, లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఇతర ఆర్మీ అధికారులు అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మనం డేటా సెంటర్లను నిర్మిస్తుంటే.. వాళ్లు ఉగ్రవాద కేంద్రాలను అభివృద్ధి చేసుకుంటున్నారన్నారు. ఆ దేశంతో చర్చలంటూ జరిగితే అది పీవోకే కోసమే తప్ప మరే విషయంలోనూ జరగబోవని పేర్కొన్నారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
గబ్బర్ సింగ్ రమేష్ కుటుంబానికి మెగాస్టార్ చిరంజీవి ఆర్థికసాయం
బ్రెయిన్ స్ట్రోక్తో చికిత్స పొందుతున్న నటుడు రమేష్ కుటుంబానికి మెగాస్టార్ చిరంజీవి అండగా నిలిచారు. తోటి కళాకారుల కష్టసుఖాల్లో ఎప్పుడూ ముందుండే మెగాస్టార్ చిరంజీవి గారు మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ‘గబ్బర్ సింగ్’ చిత్రంతో పాటు పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించిన నటుడు రమేష్ ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్కు గురై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న చిరంజీవి వెంటనే స్పందించారు.
పౌరసత్వాన్ని వదులుకుంటానంటున్న అఖిల్ అక్కినేని
అక్కినేని నాగార్జున - అమల దంపతుల ఏకైక కుమారుడు అఖిల్ అక్కినేని. ఇటీవలే లెనిన్ చిత్రంతో ప్రేక్షకులను పలుకరించారు. అయితే, ఆయన తన పౌరసత్వం గురించి కీలక విషయాన్ని వెల్లడించారు. తాను అమెరికా పౌరుడునని, ఈ పౌరసత్వాన్ని త్వరలోనే వదులుకుని, త్వరలోనే పూర్తిస్థాయి భారత పౌరుడుగా మారనున్నట్టు వెల్లడించారు. ఇటీవల తన చిత్రం 'లెనిన్' విజయవంతమైన నేపథ్యంలో, ఓ పాడ్ కాస్ట్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కోర్కెలు తీర్చుకోవడానికి ఇండస్ట్రీకి వచ్చా : రకుల్ ప్రీత్ సింగ్
కారు కొనాలని, ఇతర కోరికలను తీర్చుకోవడానికే తాను సినిమాల్లోకి వచ్చానని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అన్నారు. ముఖ్యంగా, కారు కొనాలనే కోరికతోనే నటించిన తొలి సినిమానే తనని ఈ రోజు కెమెరా ముందు నిలబెట్టిందని అన్నారు. ఇటీవల 'రైజింగ్ భారత్ సమ్మిట్'లో పాల్గొన్న ఆమె ఇండస్ట్రీలో కెరీర్ ప్రారంభించడం గురించి ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.
అమీర్ లోగ్ చూస్తే హైదరాబాదీల మీద గౌరవం పెరుగుతుంది : దర్శకుడు రమణా రెడ్డి
మాధవి రెడ్డి సోమ నిర్మించిన తొలి చిత్రం ‘అమీర్ లోగ్’. ఈ మూవీకి రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరించారు. MC హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో నటించగా.. వేధా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయోగి కీలక పాత్రలు పోషించారు. రానా దగ్గుబాటి సంస్థ 'స్పిరిట్ మీడియా' ఈ మూవీని తెలుగులో గ్రాండ్గా రిలీజ్ చేయబోతోంది. ఆగస్ట్ 21న ఈ మూవీని విడుదల చేయబోతోన్నట్టుగా శనివారం నాడు ప్రకటించారు.
స్క్రిప్ట్ విన్నప్పుడు సందేహం ఉండేది, ఇప్పటి ఆదరణకు ఆనందగా వుంది : కిరణ్ అబ్బవరం
కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటించిన "చెన్నై లవ్ స్టోరీ" సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో ఆకట్టుకున్నారంటూ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ స్పందిస్తున్నారు. ప్రశంసలతో పాటు మంచి వసూళ్లు దక్కించుకుంటోంది "చెన్నై లవ్ స్టోరీ" సినిమా. ప్రీమియర్స్, వరల్డ్ వైడ్ గా డే 1 వసూళ్లు కలిపి ఈ సినిమా 12.3 కోట్ల రూపాయలు ఆర్జించింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు.
Home
Horoscope
Shorts
Photos
Videos