శనివారం, 28 జూన్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శుక్రవారం, 21 డిశెంబరు 2018 (13:22 IST)
సంబంధిత వార్తలు
ఆఫీస్ టైమింగ్స్లో గ్రీన్ టీ తాగితే..?
రోజుకో కప్పు కాఫీ తాగితే..?
ఇడ్లీ పిండిలో అరటి ఆకును వుంచితే..?
రోజుకు నాలుగు కప్పులతో మొటిమలు మాయం
కాఫీ పొడి, ఉప్పుతో ఫేస్ప్యాక్ వేసుకుంటే..?
నువ్వు కొంచెం తాగి చూడు..?
తేజు: కాఫీలో ఏదో వెధవ వాసన వస్తోందేంటి..?
సర్వర్: అదేం లేదే... బాగానే ఉంది సార్..
తేజు: లేదయ్యా.. కావాలంటే నువ్వు కొంచెం తాగి చూడు..
సర్వర్: నాకంత కర్మ పట్టలేదు సార్..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
విద్య, సాంకేతికత భాగస్వామ్యంపై శాన్ డియాగో విశ్వవిద్యాలయం- తెలంగాణ ఉన్నత విద్యా మండలి
అధ్యాపక అభివృద్ధి, విద్యార్థుల చైతన్యం, సాంకేతికత ఆధారిత పరిపాలనలో సంభావ్య భాగస్వామ్యాలను అన్వేషించడానికి శాన్ డియాగో విశ్వవిద్యాలయం (యుఎస్డి) నుండి ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి(టిజిసిహెచ్ఈ) చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్ట రెడ్డి, కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్తో సమావేశమైంది. తెలంగాణ- ప్రపంచ సంస్థల మధ్య విద్యా భాగస్వామ్యాన్ని నిర్మించడంలో ఈ సమావేశం ఒక ముఖ్యమైన ముందడుగును సూచిస్తుంది.
Bengaluru: వ్యాపారవేత్తపై కత్తితో దాడి- రూ.2కోట్ల నగదును దోచేసుకున్నారు
బెంగళూరులోని విద్యారణ్యపుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దోపిడీ సంఘటన జరిగినట్లు సమాచారం. ఆరుగురు దుండగులు ఒక వ్యాపారవేత్తపై కత్తితో దాడి చేసి రూ.2 కోట్ల నగదును దోచుకున్నారు. ఈ సంఘటన జూన్ 25న జరిగింది. కానీ ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రస్తుతం వారిని ప్రశ్నిస్తున్నారు.
Hyderabad: టిప్పర్ లారీ ఢీకొని ఒకటవ తరగతి విద్యార్థి మృతి
హైదరాబాద్ శివార్లలోని దుండిగల్ వద్ద ఒకటవ తరగతి విద్యార్థి టిప్పర్ లారీ ఢీకొని మరణించాడు. ఆరేళ్ల చిన్నారి తన తల్లితో స్కూటీపై స్కూటీకి వెళుతుండగా, ఇద్దరూ ద్విచక్ర వాహనం నుండి పడిపోవడంతో టిప్పర్ వెనుక చక్రాల కింద పడింది. అభిమాన్షు తన తల్లి ముందే మరణించింది. టిప్పర్ ఢీకొనడంతో ఆమె స్కూటీపై నియంత్రణ కోల్పోయినట్లు తెలుస్తోంది.
EV Scooter: ఛార్జ్ అవుతున్న ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలి మహిళ మృతి
ఆంధ్రప్రదేశ్లోని వైఎస్సార్ కడప జిల్లాలో శుక్రవారం ఇంట్లో ఛార్జ్ అవుతున్న ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం బ్యాటరీ పేలి ఒక మహిళ మృతి చెందింది. కడప జిల్లా యెర్రగుంట్ల మండలం (బ్లాక్)లోని పోట్లదుర్తి గ్రామంలో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. ఛార్జింగ్లో ఉంచిన స్కూటీ పేలి, ద్విచక్ర వాహనం సమీపంలో సోఫాలో నిద్రిస్తున్న ఒక మహిళ మృతి చెందింది. వెంకట లక్ష్మమ్మ (62) అనే మహిళ కాలిన గాయాలతో అక్కడికక్కడే మరణించింది. పేలుడుతో వాహనం పూర్తిగా కాలిపోయింది. మంటల్లో కొన్ని గృహోపకరణాలు పాక్షికంగా కాలిపోయాయి.
విజయనగరంలో బాబా రాందేవ్.. ఏపీలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి
పతంజలి గ్రూప్ చైర్మన్ బాబా రాందేవ్ గురువారం విజయనగరం జిల్లా కొత్తవలస మండలం చినరోపల్లి గ్రామాన్ని సందర్శించారు. పతంజలి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కు 172 ఎకరాల భూమిని కేటాయించిన ఏపీఐఐసీ స్థలంలో రామ్ దేవ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఏపీఐఐసీ అధికారులు భూమి వివరాలను వివరించారు. అక్కడ ఒక పెద్ద ప్రాజెక్టును స్థాపించాలని యోచిస్తున్నట్లు ఆయన మీడియాకు తెలిపారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?
గ్రీన్ టీ. చాలామంది ఉదయం నిద్రలేవగాని గోరువెచ్చని గ్రీన్ టీ తీసుకుంటారు. గ్రీన్ టీలో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నప్పటికీ కొన్ని దుష్ప్రభావాలు కూడా లేకపోలేదు. అవేంటో తెలుసుకుందాము. గ్రీన్ టీలో కొద్దిగా షుగర్ వేయడం వల్ల, ‘వెయిట్ లాస్ ఫ్రెండ్లీ' అనే ట్యాగ్ దానంతట అదే కోల్పోయినట్లే. స్వీట్ గ్రీన్ టీ త్రాగడం వల్ల బరువు తగ్గడానికి బదులుగా మరింత బరువు పెరిగే అవకాశం లేకపోలేదు. బరువు తగ్గాలనుకొనేవారు గ్రీన్ టీలో షుగర్కు బదులుగా తేనె కలుపుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?
మధుమేహం. ఈ వ్యాధిగ్రస్తులు ఆరోగ్యకరమైన జీవితానికి దూరంగా పెట్టవలసిన ఆహారాలు కొన్ని వున్నాయి. వాటిలో కొన్నింటిని తెలుసుకుందాము. బంగాళాదుంపలు తింటే బ్లడ్ షుగర్ వెంటనే పెరుగుతుంది కనుక వాటికి దూరంగా వుండాలి. స్వీట్ కార్న్ మొక్కజొన్న తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి కనుక వాటిని తినరాదు. అరటిపండ్లు రక్తంలో చక్కెరను పెంచే పిండి పదార్థాలుంటాయి కనుక వాటిని తినకపోవడమే మంచిది. తెల్లని పిండి వంటి శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లతో తయారుచేయబడిన పదార్థాలకు మధుమేహ రోగులు దూరంగా వుండాలి.
ఆల్బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?
ఆల్బుకరా పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అందువల్ల ఇవి రోగనిరోధకశక్తిని పెంచి, త్వరగా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి. మనం తిన్న ఆహారం నుంచి శరీరం ఇనుమును బాగా గ్రహించేలా కూడా చేస్తాయి. కాబట్టి ఈ పండ్లనూ వీలైనప్పుడల్లా తినటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పండులోని ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాము. జ్యూసీగా ఉండే ఈ ఆల్బుకరా పండులో కేలరీలు తక్కువ, జీర్ణశక్తిని మెరుగుపరిచే ఫైబర్ ఇందులో చాలా వుంది. వీటిల్లోని ప్రోసైయానిడిన్, నియోక్లోరోజెనిక్యాసిడ్, క్యూర్సెటిన్ వంటి ఫెనోలిక్ రసాయనాలు శరీరంలో కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి. రోగనిరోధకశక్తిని పెంచడంలో ఎంతగానో తోడ్పడుతాయి. విటమిన్ ఎ, బీటా కెరోటిన్లూ ఇందులో ఉన్నాయి.
తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్
హైదరాబాద్: సాధారణంగా కంకషన్ అని పిలువబడే తేలికపాటి బాధాకరమైన మెదడు గాయం(mTBI)ను అంచనా వేయడానికి తన ప్రయోగశాల ఆధారిత రక్త పరీక్షను ప్రారంభించినట్లు అంతర్జాతీయ ఆరోగ్య సంరక్షణ సంస్థ అయిన అబాట్ ప్రకటించింది. ట్రూమాటిక్ బ్రెయిన్ గాయం(TBI) పరీక్ష అబాట్ యొక్క అలినిటీ ఐ, ఆర్కిటెక్ట్ i1000SR ప్రయోగశాల పరికరాలపై పని చేస్తుంది. ఇవి అపోలో(హైదరాబాద్), న్యూబెర్గ్ సుప్రాటెక్ లాబొరేటరీ వంటి ప్రధాన ఆసుపత్రులు, ల్యాబ్లలో అందుబాటులో ఉన్నాయి.
గోరింటతో ఆరోగ్యం, అందం
గోరింటాకును మహిళలు తమ అరచేతుల్లో పెట్టుకుంటారు. అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులుంటాయని చెబుతారు. వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేస్తుంది గోరింటాకు. అలాగే సౌందర్య సాధనంగా ఉపయోగిస్తారు. నువ్వుల నూనెలో గోరింటాకు వేసి మరిగించి తలకు రాసుకుంటే తలనొప్పి, వెంట్రుకలు తెల్లబడటం తగ్గుతుంది. ఈ గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.