గురువారం, 20 మార్చి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శుక్రవారం, 21 డిశెంబరు 2018 (13:22 IST)
సంబంధిత వార్తలు
ఆఫీస్ టైమింగ్స్లో గ్రీన్ టీ తాగితే..?
రోజుకో కప్పు కాఫీ తాగితే..?
ఇడ్లీ పిండిలో అరటి ఆకును వుంచితే..?
రోజుకు నాలుగు కప్పులతో మొటిమలు మాయం
కాఫీ పొడి, ఉప్పుతో ఫేస్ప్యాక్ వేసుకుంటే..?
నువ్వు కొంచెం తాగి చూడు..?
తేజు: కాఫీలో ఏదో వెధవ వాసన వస్తోందేంటి..?
సర్వర్: అదేం లేదే... బాగానే ఉంది సార్..
తేజు: లేదయ్యా.. కావాలంటే నువ్వు కొంచెం తాగి చూడు..
సర్వర్: నాకంత కర్మ పట్టలేదు సార్..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
దుర్యోధనుడి ఏకపాత్రాభినయం చేసి ఆర్ఆర్ఆర్ (Video)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఉప సభాపతి, ఉండి ఎమ్మెల్యే, మాజీ లోక్సభ స్పీకర్ రఘురామకృష్ణంరాజు దుర్యోధనుడు వేషంలో అదరగొట్టారు. ఆయన దుర్యోధనుడు ఏకపాత్రాభినయం చేసి ఆలరించాడు. ఏపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
కాంట్రాక్ట్ ఉద్యోగిపై రెచ్చిపోయిన ఎమ్మెల్యే - ఎలా దాడిచేస్తున్నాడో చూడండి (Video)
ప్రజలకు సేవ చేయాల్సిన ప్రజాప్రతినిధి ఆగ్రహంతో ఊగిపోయాడు. కాంట్రాక్ట్ ఉద్యోగిపై చేయిచేయుకున్నాడు. చెంప ఛెళ్లుమనిపించాడు. అరటి బోదెతో తలపై కొట్టాడు. ఈ ఘటన అస్సాం రాష్ట్రంలోని బిలాస్పూర్లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Pawan Kalyan: చంద్రబాబు, మంద కృష్ణ మాదిగను ప్రశంసించిన పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గురువారం ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎస్సీ వర్గీకరణ సమస్యను ప్రస్తుత దశకు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన ఇద్దరు వ్యక్తులను ప్రశంసించారు. మంద కృష్ణ మాదిగ ఉద్యమాన్ని ప్రారంభించినప్పటికీ, దానిని ముందుకు తీసుకెళ్లింది చంద్రబాబు నాయుడు అని పేర్కొన్నారు. గుర్తింపు లేని కులాలపై విస్తృత చర్చలు సహా ఎస్సీ వర్గీకరణపై గతంలో విస్తృత చర్చలు జరిగాయని పవన్ కళ్యాణ్ హైలైట్ చేశారు. ఈ అంశంపై తనకున్న ఆసక్తిని, ప్రగతిశీల దళిత మేధావులతో తనకున్న సంబంధాన్ని ఆయన ప్రస్తావించారు. కుల పేర్లను ఇంటిపేర్లుగా జోడించడం ఎక్కువగా ఉన్నత కులాలలో కనిపిస్తుందని, కానీ మంద కృష్ణ మాదిగ తన కుల పేరును ఇంటిపేరుగా ఉపయోగించుకోవడం ధైర్యసాహసాల చర్య అని కూడా ఆయన ఎత్తి చూపారు.
నా భర్తతో పడుకో, నా ఫ్లాట్ బహుమతిగా నీకు రాసిస్తా: పని మనిషిపై భార్య ఒత్తిడి
భర్తను పరాయి స్త్రీ కన్నెత్తి చూస్తే తట్టుకోలేరు భార్యలు. అలాంటిది ఓ భార్య ఏకంగా తన భర్తతో పడకసుఖం పంచుకోవాలంటూ ఓ పనిమనిషిపైన తీవ్రంగా ఒత్తిడి చేసింది. అది భరించలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం బయటపడింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్ పూర్, షాపూర్ పోలీసు స్టేషను పరిధిలో బ్రిజిపాల్ సింగ్, సోనియా సింగ్ నివాసముంటున్నారు. తమ ఇంట్లో వంట పని చేసేందుకు ఓ మహిళ కావాలంటూ ప్రకటన ఇచ్చారు. ఖుషీనగర్ ప్రాంతంలో వుంటున్న ఓ మహిళ ఈ ప్రకటనను చూసి వారివద్దకు వెళ్లింది.
పురుషులకు వారానికి రెండు మద్యం బాటిళ్లు ఇవ్వాలి : జేడీఎస్ ఎమ్మెల్యే డిమాండ్
కర్నాటక అసెంబ్లీలో సీనియర్ జేడీఎస్ ఎమ్మెల్యే కృష్ణప్ప ఓ వినూత్న డిమాండ్ చేశారు. మద్యం ఆదాయంతో మహిళలకు నెలకు రూ.2 వేలు, ఉచిత విద్యుత్, ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్న నేపథ్యంలో పురుషులకు వారానికి రెండు మద్యం బాటిళ్ళ ఉచిత మద్యం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?
ఉసిరి. ఉసిరి కాయలు అనేక ఆరోగ్య ప్రయోజనాలు వున్నప్పటికీ, అధిక వినియోగం జీర్ణ సమస్యలు, నిర్జలీకరణం వంటి దుష్ప్రభావాలకు దారితీస్తుంది. ఉసిరితో కలిగే 9 సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటో తెలుసుకుందాము. అధికంగా ఉసిరి తీసుకోవడం వల్ల దాని అధిక ఫైబర్ కంటెంట్ కారణంగా విరేచనాలు, మలబద్ధకం, ఉబ్బరం, కడుపు నొప్పికి దారితీస్తుంది. ఉసిరి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది, ఇది మందులు తీసుకుంటున్న లేదా తక్కువ రక్తంలో చక్కెర స్థాయిలు ఉన్న మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రమాదకరం కావచ్చు. రక్తాన్ని పలుచబరిచే మందులు, యాంటీ-హైపర్టెన్సివ్లు, మధుమేహ మందులు వంటి కొన్ని మందులతో ఆమ్లా సంకర్షణ చెందుతుంది.
పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు
పుదీనా ఆకులు. వీటిని వంటకాల్లో విరివిగా వాడుతుంటాము. ఈ పుదీనా వంటకాల రుచికి మాత్రమే కాదు, మరిన్ని అద్భుతమైన ప్రయోజనాలను కలిగి వుంది. అవేమిటో తెలుసుకుందాము. పుదీనా పచ్చడి తింటే జీర్ణశక్తి లేనివారికి మంచి శక్తినిస్తుంది. నీడలో ఆరబెట్టిన పచ్చిపుదినా ఆకులు బాగా ఎండించి మెత్తగా నూరి ఆ చూర్ణానికి నీటిని కలిపి కేశాలు రాలినచోట రాస్తే తిరిగి మొలుస్తాయి. ఎండిన పుదీనా ఆకులను దుస్తుల మధ్య పెడితే వస్త్రాల మధ్యకి పురుగులు చేరవు. పుదీనా ఆకు కషాయంలా కాచి, దానిని గోరువెచ్చటి నీటిలో కలుపుకుని స్నానం చేస్తే చర్మ రోగాలు అదుపులోకి వస్తాయి.
పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?
ఫ్రూట్స్. పండ్లను ఉదయం వేళ ఖాళీ కడుపుతో తింటే కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. ఆరోగ్యానికి మేలు చేసే పండ్లు, ఖాళీ కడుపుతో తింటే సమస్యను సృష్టించవచ్చు. ఆ సమస్యలు ఏమిటో తెలుసుకుందాము. పండ్లలో ఫైబర్, పాలీఫెనాల్స్, ఫ్రక్టోజ్ వంటి చక్కెరలు పుష్కలంగా ఉంటాయి. పండ్లను ఖాళీ కడుపుతో తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే ప్రమాదం ఉంది, ఇది మధుమేహం ఉన్నవారికి మంచిది కాదు. సిట్రస్ పండ్లు కడుపులో యాసిడ్ స్రావాన్ని పెంచుతాయి, ఖాళీ కడుపుతో తింటే ఎసిడిటీ, గుండెల్లో మంటను కలిగిస్తుంది. రక్తంలో చక్కెర పెరుగుదలను నివారించాలంటే భోజనానికి కాస్త ముందుగా పండ్లను తినవచ్చు.
కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?
కివి పండు చూడటానికి ముదురు గోధుమరంగు నూగుతో కోడి గ్రుడ్డు ఆకారంలో వుండి, లోపల అనేక నల్లని గింజలతో నిండిన ఆకుపచ్చ లేదా లేత పసుపు పచ్చగుజ్జు కలిగి వుంటుంది. ఈ కివి పండు స్త్రీలు తింటుంటే ఎముక పుష్టి, రుతుక్రమ ఇబ్బందులు తొలగుతాయి. ఈ పండు వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. కమలాపండుకు రెట్టింపు విటమిన్ సి, ఆపిల్లో కన్నా అయిదు రెట్లు ఎక్కువ పోషకాలు కివి పండులో వున్నాయి. కొవ్వులూ, సోడియం తక్కువగా ఉండటం వల్ల హృద్రోగులూ, మధుమేహ వ్యాధిగ్రస్తులూ కూడా దీన్ని తినొచ్చు. కివీ పండులోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాల వల్ల బీపీ, కొలెస్ట్రాల్ అదుపులో ఉంటాయి.
హైదరాబాద్లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు
హైదరాబాద్ యువతలో స్ట్రోక్ కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ఇక్కడ ప్రతి ఏడుగురు స్ట్రోక్ రోగులలో ఒకరు 25-45 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు, వెంటనే చికిత్స చేయటం, రీహాబిలిటేషన్ ఇంతకు ముందెన్నడూ లేనంత క్లిష్టంగా మారింది. ఈ పెరుగుతున్న ఆందోళనను తీరుస్తూ, హైదరాబాద్లో అంకితమైన ఫిజికల్ మెడిసిన్, రిహాబిలిటేషన్(PMR) బృందంతో మొదటి, ఏకైక ప్రదాత అయిన HCAH, స్ట్రోక్ రికవరీలో ముందస్తు రీహాబిలిటేషన్ యొక్క ప్రాముఖ్యతపై ప్రత్యేక రౌండ్టేబుల్ సదస్సును నిర్వహించింది.