సోమవారం, 4 మే 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శుక్రవారం, 21 డిశెంబరు 2018 (13:22 IST)
సంబంధిత వార్తలు
ఆఫీస్ టైమింగ్స్లో గ్రీన్ టీ తాగితే..?
రోజుకో కప్పు కాఫీ తాగితే..?
ఇడ్లీ పిండిలో అరటి ఆకును వుంచితే..?
రోజుకు నాలుగు కప్పులతో మొటిమలు మాయం
కాఫీ పొడి, ఉప్పుతో ఫేస్ప్యాక్ వేసుకుంటే..?
నువ్వు కొంచెం తాగి చూడు..?
తేజు: కాఫీలో ఏదో వెధవ వాసన వస్తోందేంటి..?
సర్వర్: అదేం లేదే... బాగానే ఉంది సార్..
తేజు: లేదయ్యా.. కావాలంటే నువ్వు కొంచెం తాగి చూడు..
సర్వర్: నాకంత కర్మ పట్టలేదు సార్..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
రీల్స్ పిచ్చి, వాటర్ ట్యాంక్ ఎక్కారు, నిచ్చెన ఊడిపోయి చిక్కుకుపోయారు, వీడియో
సోషల్ మీడియాలో వ్యూస్ కోసం ఈమధ్య చాలామంది పిచ్చిపనులు చేస్తున్నారు. కొంతమంది వేగంగా వెళ్లే రైలు ద్వారం వద్ద నిలబడి వీడియోలు తీస్తే, మరికొందరు జాతీయ రహదారులపై బైకులతో స్టంట్స్ చేస్తూ రీల్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సిద్ధార్థ్ నగర్ జిల్లాలో ఐదుగురు మైనర్ బాలురు రీల్స్ చేసేందుకు ఓ పాత వాటర్ ట్యాంక్ పైకి ఎక్కారు. ట్యాంక్ నిచ్చెన అప్పటికే తుప్పు పట్టి వుండటంతో అది కాస్తా విరిగిపోయింది. దాంతో ముగ్గురు బాలురు కిందపడిపోగా వారిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందాడు. ఇద్దరు బాలురు ట్యాంక్ పైన ఇరుక్కుపోయారు.
కేరళం చీఫ్ మినిస్టర్ అనే డిజిగ్నేషన్ తొలగించిన పినరయి విజయన్, ఓడిపోతానని తెలిసిపోయిందా?
కేరళం ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన సోషల్ మీడియా ఖాతాలో మార్పులు చేసారు. మరో 12 గంటల్లో కేరళం అసెంబ్లీ ఎన్నికలు విడుదల కానున్న నేపధ్యంలో ఆయన పేజీలో కేరళం సీఎం అనే డిజిగ్నేషన్ తీసేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు అని రాసుకున్నారు. ఇది చూసిన నెటిజన్లు... ప్రజల నాడిని కేరళం సీఎం పినరయి విజయన్ పసిగట్టునట్లున్నారంటూ సెటైర్లు వేస్తున్నారు. కేరళం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 4న.. అంటే రేపే వెల్లడి కానున్నాయి. దాదాపు 10 ఏళ్ల తర్వాత UDF తిరిగి అధికారాన్ని దక్కించుకోవచ్చని అంచనా.
నామకరణ వేడుకలో విషాదం : మద్యం కోసం నీళ్లు తీసుకుని రాలేదని బాలుడిని కాల్చి చంపేశారు...
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. నామకరణ వేడుకలో ఓ బాలుడు మద్యం సేవించేందుకు నీళ్లు తీసుకునిరాలేదని కుటుంబ సభ్యులు తుపాకీతో కాల్చి చంపేశారు. ఈ దారుణం కాస్గంజ్ జిల్లాలోని యాకుత్ గంజ్ గ్రామంలో శుక్రవారం జరిగింది.
దేశ వ్యాప్తంగా ముగిసిన నీట్ ప్రవేశ పరీక్ష - ప్రశ్నపత్రం ఎలా ఉందంటే...
దేశ వ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ 2026 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్.టి.ఏ) ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్ష జరిగింది.
చెన్నైలో డాక్టర్ అగర్వాల్స్ రెటీనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 16వ ఎడిషన్ రెటికాన్ ప్రారంభం
డాక్టర్ అగర్వాల్స్ రెటీనా ఫౌండేషన్ యొక్క ప్రతిష్టాత్మక శాస్త్రీయ సదస్సు, రెటికాన్ 2026 యొక్క 16వ ఎడిషన్ ఆదివారం జరిగింది. ఈ సదస్సుకు భారతదేశం, అంతర్జాతీయంగా విట్రియోరెటినల్ నిపుణులు, సాధారణ నేత్ర వైద్యులు, క్లినిషియన్లు, పరిశోధకులు, నేత్ర వైద్య పోస్ట్గ్రాడ్యుయేట్లతో సహా 1000 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ ఒక్కరోజు కార్యక్రమం విట్రియోరెటినల్ రుగ్మతల నిర్ధారణ, నిర్వహణలో తాజా శాస్త్రీయ పురోగతులపై దృష్టి సారించింది. ఇది రెటీనా సంరక్షణలో అభివృద్ధి చెందుతున్న పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానాలపై లోతైన అన్వేషణను అందించడంతో పాటు, సహకార జ్ఞాన భాగస్వామ్యం మరియు శాస్త్రీయ వినిమయానికి అనుకూలమైన వాతావరణాన్ని పెంపొందించింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
నిస్సత్తువుగా వుందా? ఐతే ఈ ఆహారం తినాల్సిందే
ప్రతిరోజు రకరకాల పోషక విలువలున్న ఆహారాలను తినడం ద్వారా మంచి ఆరోగ్యం పొందవచ్చు. సమతుల ఆహారంలో భాగంగా ఇప్పుడు చెప్పుకోబోయే ఆహారాలను చేర్చడం వలన ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. అవేమిటో తెలుసుకుందాము. ముదురు ఆకుపచ్చ ఆకు కూరలు ఫోలేట్, జింక్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, విటమిన్ సి, ఫైబర్ వంటి పోషకాలకి మూలం. బెర్రీలు తింటుంటే అందులోని విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్ల పోషక శక్తిగా ఉంటాయి. గ్రీన్ టీ అనేది ఔషధ గుణాలను కలిగినది కావున అది మేలు చేస్తుంది. కోడిగుడ్లులో ఒకింత కొలెస్ట్రాల్ అధికంగా వున్నప్పటికీ అవి ఆరోగ్యకరమైన ఆహారాలలో ఒకటి.
వేసవిలో సబ్జా గింజలు నీటిలో నానబెట్టి ఆ ద్రవాన్ని తాగితే ఫలితాలు
సబ్జా గింజలు. ఈ సబ్జా గింజలు వేసవిలో ప్రయోజనకరంగా ఉంటాయి, ఎందుకంటే వాటికి చల్లబరిచే గుణాలు ఉంటాయి. అవి శరీర వేడిని తగ్గించడానికి మరియు కడుపును ఉపశమనం చేయడానికి సహాయపడతాయి. ఆయుర్వేద ఔషధాలలో ఈ గింజలు కీలకం. వీటిని తీసుకుంటుంటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు చాలా వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. సబ్జా గింజలు తీసుకుంటే అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, టైప్ 2 మధుమేహం నుండి ఉపశమనాన్ని అందిస్తాయి. సబ్జా గింజల మిల్క్ షేక్ తాగితే చాలాసేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. సబ్జా విత్తనాల్లో మల్టీవిటమిన్లతో పాటు క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్ వంటి పోషకాలు ఉంటాయి.
మొలకెత్తిన రాగులను ఆహారంలో భాగం చేసుకుంటే?
రాగులు. వీటిలో క్యాల్షయం పుష్కలంగా వుంటుంది. ఐతే మొలకెత్తిన రాగులను ఆహారంలో భాగంగా చేసుకుంటే శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. అవేమిటో తెలుసుకుందాము. శరీరంలో ఇనుము శోషణకు మొలకెత్తిన రాగులు దోహదం చేస్తాయి. మెరుగైన జీర్ణక్రియ కోసం అధిక ఫైబర్ కంటెంట్ వీటి ద్వారా లభిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. శరీరంలో కాల్షియం శోషణను పెంచడంలో పాత్ర వహిస్తుంది. గ్లూటెన్ రహిత ఆహారం కావాలంటే మొలకెత్తిన రాగులను తీసుకుంటుండాలి. మొలకెత్తిన రాగుల ఆహారం పాలిచ్చే తల్లుల్లో చనుబాలు వృద్ధి చెందేట్లు చేస్తుంది. అదనపు కిలోల బరువు తగ్గడానికి ప్రయత్నించేవారు మొలకెత్తిన రాగులను తినవచ్చు.
Leg Cramps, బీరకాయ తింటే కొందరికి పిక్కలు పడతాయి, ఎందుకు?
కొందరికి బీరకాయలు పడవు అంటారు. ముఖ్యంగా బీరకాయ తిన్నప్పుడు పిక్కలు పట్టేయడం (Leg Cramps) అనేది అందరికీ జరిగే విషయం కాదు. కొంతమందిలో ఇది జరగడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా మన పెద్దలు చెప్పే చలవ చేయడం లేదా వాయువు అనే అంశాలు దీని వెనుక ఉన్నాయి. బీరకాయ శరీరానికి అమితమైన చలవ చేస్తుంది. ఆయుర్వేదం, ప్రకృతి వైద్యం ప్రకారం, శరీరం అతిగా చల్లబడినప్పుడు రక్త ప్రసరణలో వేగం తగ్గి, కండరాలు ముఖ్యంగా కాళ్ళ పిక్కలు బిగుసుకుపోయే అవకాశం ఉంటుంది. అలాగే బీరకాయలో నీటి శాతం చాలా ఎక్కువ. ఇది నేచురల్ డ్యూరెటిక్గా పనిచేస్తుంది.
వేసవిలో గోండ్ కతీరా చప్పరిస్తుంటే ఎంత మేలు చేస్తుందో తెలుసా?
గోండ్ కతీరా. దీని గురించి చాలామందికి తెలియదు కానీ కొన్ని గ్రామాల్లో దీని వాడకం బాగానే చేస్తుంటారు. ప్రత్యేకించి వేసవిలో దీన్ని తింటుంటారు. ఈ గోండ్ కతీరా (Gond Katira), దీనినే తెలుగులో గోధుమ బంక అని కూడా అంటారు, ఇది ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన ఆరోగ్య సంపద. ముఖ్యంగా ఎండలు మండిపోయే వేసవి కాలంలో ఇది శరీరానికి ఒక నేచురల్ కూలర్లా పనిచేస్తుంది. దీనిలోని ప్రధాన ఆరోగ్య రహస్యాలు మరియు ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాము. గోండ్ కతీరాలో అద్భుతమైన చల్లబరిచే గుణాలు ఉన్నాయి. ఎండ దెబ్బ (Heat Stroke) తగలకుండా ఇది కాపాడుతుంది.