ఆదివారం, 16 నవంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శుక్రవారం, 21 డిశెంబరు 2018 (13:22 IST)
సంబంధిత వార్తలు
ఆఫీస్ టైమింగ్స్లో గ్రీన్ టీ తాగితే..?
రోజుకో కప్పు కాఫీ తాగితే..?
ఇడ్లీ పిండిలో అరటి ఆకును వుంచితే..?
రోజుకు నాలుగు కప్పులతో మొటిమలు మాయం
కాఫీ పొడి, ఉప్పుతో ఫేస్ప్యాక్ వేసుకుంటే..?
నువ్వు కొంచెం తాగి చూడు..?
తేజు: కాఫీలో ఏదో వెధవ వాసన వస్తోందేంటి..?
సర్వర్: అదేం లేదే... బాగానే ఉంది సార్..
తేజు: లేదయ్యా.. కావాలంటే నువ్వు కొంచెం తాగి చూడు..
సర్వర్: నాకంత కర్మ పట్టలేదు సార్..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
కృత్రిమ మేధతో మానవాళికి ముప్పుకాదు : మంత్రి నారా లోకేశ్
కృత్రిమ మేధ (ఏఐ)తో మానవాళికి ముప్పుకాదని, మానవత్వాన్ని తీర్చిదిద్దుతుందని ఏపీ మంత్రి నారా లోకేశ్ అభిప్రాయపడ్డారు. విశాఖపట్టణం వేదికగా సీఐఐ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జరుగుతోంది. ఇందులోభాగంగా 'ఏఐ-భవిష్యత్తులో ఉద్యోగాల అంశంపై నిర్వహించిన చర్చలో మంత్రి నారా లోకేశ్ పాల్గొని తన అభిప్రాయాలను వెల్లడించారు. ప్రతి పారిశ్రామిక విప్లవం ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తుందని తాను నమ్ముతున్నట్లు తెలిపారు.
పాకిస్తాన్ కొత్త చట్టం: పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ మారణహోమం చేసినా జీవితాంతం అరెస్ట్ చేయరట
తప్పు చేసినవాడు తప్పకుండా శిక్షించబడతాడు. న్యాయం, ధర్మం పాటించనివాడికి తగిన శిక్ష ఖచ్చితంగా వుంటుంది కదా. అన్ని అధికారాలు తనవేనంటూ విర్రవీగిన హిట్లర్ వంటి నియంతలు ఎందరో కాలగర్భంలో కలిసిపోయారు. తానే దైవాంశ సంభూతుడినంటూ తల ఎగరేసిన ఎందరినో కాలం అంతం చేసింది. కానీ ఇలాంటివి చూసినా పాకిస్తాన్ గుణపాఠం నేర్చుకోలేదు. ఆ దేశ సైన్యాధిపతికి మరిన్ని అధికారాలు కట్టబెట్టడమే కాదు... జీవితాంతం అతడు ఎలాంటి తప్పు చేసినా కూడా అరెస్ట్ చేయకుండా చట్టాన్ని ఆమోదించింది.
అచ్యుతమ్ కేశవమ్, అలీనగర్లో ఆర్జేడీకి షాకిచ్చిన మైథిలీ ఠాకూర్, ఆమె ఎవరు?
మైథిలి ఠాకూర్ కేవలం 25 సంవత్సరాల వయసులో అలీనగర్ నియోజకవర్గంలో ఆర్జేడీ పార్టీకి చెందిన బినోద్ మిశ్రాపై గెలిచి బీహార్లో అతి పిన్న వయస్కురాలైన ఎమ్మెల్యే అయ్యారు. భారత ఎన్నికల సంఘం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, మైథిలి ఠాకూర్ అలీనగర్ అసెంబ్లీ స్థానాన్ని 11,730 ఓట్ల తేడాతో గెలుచుకున్నారు. ఠాకూర్ తన రాజకీయ అరంగేట్రంతో 84,915 ఓట్లను సాధించి, 73,185 ఓట్లు సాధించిన ఆర్జేడీ పార్టీ సీనియర్ నాయకుడైన 63 ఏళ్ల బినోద్ మిశ్రాను ఓడించారు. అయితే ఆమె కీర్తికిరీటాలు రాజకీయ ప్రస్థానం కంటే ముందే ప్రారంభమయ్యాయి.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు : కేంద్ర మాజీ మంత్రిపై బీజేపీ సస్పెండ్
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. ఈ ఫలితాల తర్వాత బీజేపీ రెబెల్స్పై దృష్టిసారించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు కేంద్ర మాజీ మంత్రి ఆర్కే సింగ్తో సహా మరో ఇద్దరు నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పార్టీ నుంచి వారిని ఎందుకు బహిష్కరించకూడదో వారంలోపు వివరణ ఇవ్వాలంటూ ముగ్గురు నేతలకు భాజపా షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
న్యాయం చేయాలంటూ డిఐజిని కలిసేందుకు పరుగులు తీసిన అత్యాచార బాధితురాలు (video)
తనపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితులు పరారీలో వున్నారనీ, వారిని పోలీసులు అరెస్ట్ చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ డీఐజికి ఫిర్యాదు చేసేందుకు అత్యాచార బాధితురాలు ప్రయత్నం చేసింది. ఐతే ఆమె ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బులంద్షహార్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బులంద్షహార్లో ఓ యువతిపై కొందరు కామాంధులు అత్యాచారం చేసారు. వారిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కంప్లైంట్ అయితే తీసుకున్నారు కానీ నిందితులను పోలీసులు ఇప్పటివరకూ అరెస్ట్ చేయలేదు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు
లెమన్ టీ. ప్రతిరోజూ లెమన్ టీని తాగడం వల్ల బరువు తగ్గడం, రోగనిరోధక శక్తి, మెరుగైన జీర్ణక్రియ, గుండె ఆరోగ్యానికి మంచిది. శరీరానికి అవసరమైన శక్తిని కూడా అందిస్తుంది. ఐతే లెమన్ టీని కొన్ని ఆహార పదార్థాలతో కలపకూడదు. అలా చేస్తే అది కొన్ని ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఈ టీతో ఏవి కలుపకూడదో తెలుసుకుందాము. పాల ఉత్పత్తులతో లెమన్ టీని తాగకూడదు. అధిక చక్కెర ఆహారాలతో నిమ్మకాయ టీని తాగరాదు. వేయించిన ఆహారాలతో నిమ్మకాయ టీని తాగడం చేయకూడదు. టమోటా వంటకాలతో నిమ్మకాయ టీని తాగొద్దు. కెఫిన్ పానీయాలతో నిమ్మకాయ టీని నివారించండి. రెడ్ మీట్తో లెమన్ టీని మానుకోండి.
ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?
శీతాకాలంలో చాలామంది శ్వాసకోశ సమస్యలను ఎదుర్కొంటుంటారు. మూలికల యొక్క వైద్యం లక్షణాలు సాధారణ శ్వాసకోశ సమస్యలకు చికిత్స చేస్తాయి. హానికరమైన టాక్సిన్స్, కాలుష్య కారకాల నుండి ఊపిరితిత్తులను రక్షిస్తాయి. మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ప్రధానంగా 5 రకాల మూలికలు అద్భుతంగా పనిచేస్తాయి. అవేంటో తెలుసుకుందాము. అల్లం శ్వాసకోశ కండరాలను సడలించడం, ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరిచే సమ్మేళనాలను కలిగి ఉంటుంది. పుదీన ఊపిరితిత్తులను శుభ్రపరచడంలో సహాయపడే శోథ నిరోధక, యాంటీఆక్సిడెంట్ ప్రభావాలను కలిగి ఉంటుంది. పసుపు ఊపిరితిత్తులను శుభ్రపరచడంలో సహాయపడే శోథ నిరోధక, యాంటీఆక్సిడెంట్ ప్రభావాలను కలిగి ఉంటుంది.
డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం
ప్రపంచ డయాబెటిస్ దినోత్సవం సందర్భంగా, డాక్టర్ అగర్వాల్ కంటి ఆసుపత్రి తమ మూడవ భారీ ప్రజా అవగాహన కార్యక్రమంగా ‘డయాబెటిక్ రెటినోపతి పేషెంట్ సమ్మిట్’ను పంజగుట్ట మరియు గచ్చిబౌలి కేంద్రాలలో నిర్వహించింది. ఈసారి కార్యక్రమం హైదరాబాద్, బెంగళూరు, ముంబై, చెన్నై, కోల్కతా, చండీగఢ్, శ్రీనగర్, త్రివేండ్రం సహా భారతదేశం అంతటా అనేక నగరాల్లో విస్తృతంగా జరిగిన బహుళ-స్థాన ప్రజా అవగాహన కార్యక్రమం. డయాబెటిస్ ఉన్నవారికి ఉచిత కంటి సంప్రదింపుల ఆఫర్ను నవంబర్ 30, 2025 వరకు ఆసుపత్రి పొడిగించింది.
sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
నువ్వులు కొన్నిసార్లు మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, గుండె జబ్బులు తదితర అనారోగ్యాలకు ఉపయోగిస్తారు. నువ్వులు వల్ల కలిగే ఇతర ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాము. ఎముకలు దృఢంగా మారుస్తుంది. రక్తసరఫరా మెరుగుపడుతుంది. అధిక రక్తపోటు తగ్గుతుంది చెడు కొలెస్ట్రాల్ను కరిగిస్తుంది షుగర్ లెవల్స్ సాధారణ స్థితిలో వుంటాయి. రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు అందుతాయి. డయాబెటిస్ రాకుండా నియంత్రిస్తుంది. నల్ల నువ్వుల్లో ఉండే ఔషధ విలువలు బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది. నువ్వుల నూనె వాడకంతో గుండెపోటు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్
పెరుగుతున్న చక్కెర స్థాయిలను నియంత్రించడంలో మెంతి నీరు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మెంతి గింజల్లో ఫైబర్ వుంది. ఇది జీర్ణక్రియను నెమ్మదిస్తుంది, రక్తంలో చక్కెరను సాధారణంగా ఉంచుతుంది. ఒక చెంచా మెంతి గింజలను 200-250 మిల్లీ లీటర్ల నీటిలో రాత్రంతా నానబెట్టండి. ఉదయాన్నే ఫిల్టర్ చేసిన నీటిని తాగాలి. నానబెట్టిన మెంతి గింజలను కూడా నమలవచ్చు. దీనితోపాటు ఉదయం 200-250 మిల్లిలీటర్ల నీటిలో 1 టీస్పూన్ మెంతి గింజలను ఉడకబెట్టవచ్చు. దీనిని వడకట్టి త్రాగాలి, గింజలను నమలాలి. మజ్జిగ మొదలైన వాటిలో మెంతి గింజల పొడిని కూడా తీసుకోవచ్చు. ఏదైనా ఆరోగ్య చిట్కాను అనుసరించే ముందు నిపుణుడిని సంప్రదించండి.