మోడీ పాదాలకు నమస్కరించిన హాలీవుడ్ సింగర్... వీడియో వైరల్
Modi
ఇక ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో భాగంగా చివరి రోజున జరిగిన కార్యక్రమంలో.. అమెరికాకు చెందిన గాయని మేరీ మిల్బెన్ ప్రధాని మోదీకి పాదాభివందనం చేసి ఆయన ఆశీర్వాదం తీసుకుంది.
భారతదేశం జాతీయ గీతం జనగణమన ఆలపించిన అనంతరం మేరీ మిల్బెన్ నేరుగా ప్రధాని మోదీ వద్దకు వచ్చి ఆయన పాదాలకు నమస్కరించింది. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
US Singer Mary Millben touches @narendramodi Ji feet after singing National anthem pic.twitter.com/o4BsPPo9dD
— Tejinder Pall Singh Bagga (@TajinderBagga) June 24, 2023
