Wednesday, 29 July 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Chiranjeevi Meets K Viswanath 5932.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Wed, 29 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
గురువు విశ్వనాథ్ గారితో మెగాస్టార్ చిరంజీవి
గురువు విశ్వనాథ్ గారితో మెగాస్టార్ చిరంజీవి
-
-
-
-
-
-
-
-
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్కు అంతర్జాతీయ అరెస్ట్ వాంటెడ్ నోటీసు
టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, సీఈఓ పావెల్ దురోవ్ కోసం అంతర్జాతీయ అరెస్ట్ వాంటెడ్ నోటీసు జారీ చేసినట్లు రష్యా బుధవారం ప్రకటించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్వస్థలమైన సెయింట్ పీటర్స్బర్గ్లో జన్మించిన దురోవ్, రష్యా ఫేస్బుక్గా విస్తృతంగా పిలువబడే వీకాంటాక్టే అనే సోషల్ మీడియా సైట్ను స్థాపించారు. 2010ల మధ్యలో అధికారుల నుండి ఒత్తిడికి గురైన ఆ సంస్థ నుండి ఆయనను తప్పనిసరిగా బయటకు పంపాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆయన టెలిగ్రామ్ను స్థాపించారు. ఇక ఇంటర్నెట్ రంగంపై మాస్కో తన పట్టును బిగించడంతో రష్యా అధికారులతో తరచుగా ఘర్షణ పడుతున్నారు.
ఆగస్టు 12వ తేదీన సంపూర్ణ సూర్యగ్రహణం.. భారత్లో మాత్రం చూసే ఛాన్స్ లేదు
అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం 2026 ఆగస్టు 12వ తేదీన సంభవించనుంది. ఈ అద్భుతమైన దృశ్యాన్ని భారతదేశంలో మాత్రం వీక్షించే అవకాశం లేదు. రాత్రిపూట ఈ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. భారత కాలమానం ప్రకారం ఆగస్టు 12 రాత్రి 9:45 గంటలకు ప్రారంభమయ్యే ఈ గ్రహణం, ఆగస్టు 13 తెల్లవారుజామున 2:15 గంటల వరకు కొనసాగుతుంది. భారతదేశం నుంచి ఈ ఖగోళ అద్భుతాన్ని నేరుగా చూడలేకపోయినప్పటికీ, ఆసక్తి గల వారు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వంటి ప్రముఖ అంతరిక్ష సంస్థల అధికారిక వెబ్సైట్లు అలాగే యూట్యూబ్ ఛానెళ్ల ద్వారా ఈ సంపూర్ణ సూర్యగ్రహణాన్ని లైవ్ స్ట్రీమింగ్లో వీక్షించవచ్చు.
విజయవాడ మహిళా కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన జోగి రమేష్ ఫ్యామిలీ
మాజీ ఆంధ్రప్రదేశ్ మంత్రి, వైఎస్ఆర్సీపీ నేత జోగి రమేష్పై ఆయన కోడలు పెట్టిన కట్న వేధింపులు, హత్యాయత్నం కేసులో, ముందస్తు బెయిల్ కోరుతూ జోగి రమేష్ కుటుంబ సభ్యులు బుధవారం విజయవాడ మహిళా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన కోర్టు, కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఇబ్రహీంపట్నం పోలీసులను ఆదేశించింది. ఇబ్రహీంపట్నం పోలీసులు జోగి రమేష్, ఆయన కుటుంబానికి చెందిన 10 మందిపై కేసు నమోదు చేశారు. తన కోడలు మేఘన ఇటీవల ఇచ్చిన ఫిర్యాదు మేరకు, కట్న వేధింపులు, గృహ హింస మరియు హత్యాయత్నం ఆరోపణలతో ఈ కేసు నమోదైంది.
దేశాన్ని నేపాల్ చేస్తామని ప్రధానిని దుర్భాషలాడిన బొద్దింకలను పరుగులు పెట్టించి కొడుతున్న జనం, వీడియో
CJP జంతర్ మంతర్ నిరసనల్లో పాల్గొన్న కొంతమంది భారతదేశం గురించి, ప్రధానమంత్రి నరేంద్ర మోడి గురించి దుర్భాషలాడారు. అసభ్య పదజాలాన్ని ఉపయోగించారు. వీరిపై ఇప్పటికే పోలీసులు కేసులు నమోదు చేసారు. ఐతే దుర్భాషలాడినవారు పొరబాటున బైట కంటికి కనిపిస్తే... ప్రజలు వారికి దేహశుద్ధి చేస్తున్నారు. భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కుట్రపూరిత వ్యాఖ్యలు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనబడినవారిని కనబడ్డట్లు నడిరోడ్డు మీదే చితక్కొడుతున్నారు. దీనితో జంతర్ మంతర్ వద్ద నోటికి వచ్చినట్లు మాట్లాడిన బొద్దింకలు బైటకు రావాలంటేనే జడుసుకుంటున్నాయి. దేశంలో అశాంతికి కారణమయ్యేవారిని ఎవ్వరినీ ప్రజలు ఉపేక్షించరని ఎన్నోసార్లు రుజువైంది కూడా.
చిత్రకూట్: యువతిపై ఏడుగురు కీచకులు సామూహిక అత్యాచారం, నిందితులపై ఎగబడ్డ జనం
చిత్రకూట్ నీట్ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడైన జితేంద్ర అలియాస్ భోలాను ఎన్కౌంటర్లో అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్లోని సత్నాకు చెందిన 20 ఏళ్ల నీట్ విద్యార్థినిపై జూలై 22న చిత్రకూట్లోని దేవంగన లోయలో... విమానాశ్రయం సమీపంలో జరిగిన దారుణ అత్యాచారం కేసులో యూపీ పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఆ విద్యార్థిని తన ప్రియుడితో కలిసి నడుస్తూ ఒక రీల్ చిత్రీకరిస్తోంది. అటవీ సంరక్షకులుగా నటిస్తున్న ముగ్గురు యువకులు, ఆ యువకుడిని బెల్టుతో కొట్టి, చేతులు కాళ్లు కట్టేసి, విద్యార్థినిని పొదల్లోకి తీసుకెళ్లి ఒకరి తర్వాత ఒకరు ఆమెపై అత్యాచారం చేశారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
కాలేయ వ్యాధుల నివారణకు ముందస్తు హెపటైటిస్ స్క్రీనింగ్ తప్పనిసరి: కేర్ హెల్త్ ఇన్సూరెన్స్
ప్రపంచవ్యాప్తంగా కాలేయ వ్యాధులు, నివారించదగిన మరణాలకు ప్రాథమిక కారణాల్లో 'వైరల్ హెపటైటిస్' ఒకటిగా కొనసాగుతోందని, ఇందులో భారతదేశపు వాటా గణనీయంగా ఉందని కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ పేర్కొంది. 'ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం' సందర్భంగా ప్రజలు ముందస్తు హెపటైటిస్ స్క్రీనింగ్, వ్యాక్సినేషన్, సకాలంలో వైద్య సహాయం తీసుకోవాలని కోరుతూ సంస్థ ఒక ప్రజా సలహాను జారీ చేసింది. ఈ వైరల్ హెపటైటిస్ను ‘నిశ్శబ్ద వ్యాధి’గా పిలుస్తారని, ఎటువంటి బాహ్య లక్షణాలు లేకుండానే కాలేయం పూర్తిగా దెబ్బతినే వరకు ఇది శరీరంలో పెరుగుతుందని హెచ్చరించింది.
గర్భిణీ స్త్రీలు నామల చేపలు తినవచ్చా?
గర్భిణీలలో మాంసాహారం తినేవారికి పలు అనుమానాలు వుంటుంటాయి. ఏ చేపలు తినాలి, ఏ చేపలు తినకూడదు అనే దానిపై మీమాంస వుంటుంది. కొంతమంది చిన్నచేపలైన నామలు అని పిలువబడే చేపల్ని తినవచ్చా లేదా అని అనుమానిస్తుంటారు. ఈ చేపలను తినవచ్చు. ఇవి సముద్రపు చిన్న చేపలు కాబట్టి, గర్భధారణ సమయంలో వీటిని తినడం సురక్షితం, ఆరోగ్యకరమే. చిన్న చేపల వల్ల గర్భిణీలకు ఎటువంటి హాని కలగదు. అయితే, వీటిని వండేటప్పుడు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ఈ నామల చేపలు ఎందుకు సురక్షితం అంటే వీటిలో తక్కువ మెర్క్యురీ... అంటే పాదరసం వుంటుంది.
మోకాలి నొప్పి వచ్చిన ప్రతి ఒక్కరికీ Knee Replacement అవసరం లేదు, ఐతే...
హైదరాబాద్: భారతీయ ఆర్థోపెడిక్ వైద్యరంగానికి, ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి మరో కీలక మైలురాయి చేరింది. భారతీయ ఆర్థోపెడిక్ నిపుణులు రూపకల్పన చేసి, సిరోనిక్స్(Sironix) సంస్థ దేశంలోనే తయారుచేసిన హై టిబియల్ ఆస్టియోటమీ(HTO) ఇంప్లాంట్ను మెడికవర్ హాస్పిటల్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఆవిష్కరించారు. 28 ఏళ్ల యువ వైద్యుడికి మోకాలి కార్టిలేజ్(లేత ఎముక) తీవ్రంగా దెబ్బతినడం, మోకాలి అమరికలో లోపం (Malalignment) కారణంగా ఎదురైన తీవ్రమైన అరుగుదల సమస్యతో బాధపడుతున్నాడు. దిగుమతి ఇంప్లాంట్లకు దేశీయ ప్రత్యామ్నాయంగా రూపొందిన ఈ సాంకేతికత రోగుల్లో సహజ మోకాలి కీళ్లను ఎక్కువకాలం పరిరక్షించే దిశగా కీలక ముందడుగుగా వైద్య నిపుణులు అభివర్ణించారు.
ఇట్లాంటి లక్షణాలు కనిపిస్తే గుండె పోటు కావచ్చేమో చెక్ చేయించుకోవాలి
గుండె పోటుతో మరణిస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది. అంతా ఆరోగ్యంగా వున్నా అలా హఠాత్తుగా ఎలా చనిపోయారని కొంతమంది అనుకుంటుంటారు. కానీ గుండె పోటు వచ్చే ముందు హెచ్చరిక సంకేతాలు శరీరం ఇస్తుంది. అవేమిటో తెలుసుకుందాము. అవసరమైనంత సమయం... అంటే గంటల పాటు నిద్రపోయినా ఇంకా అలసిపోయినట్లు వుండటం గుండెలలో మంటగా, ఎసిడిటీ నిరంతరంగా కొనసాగటం ఎడమ చేయి, ఎడమ భుజం, మెడ నొప్పిగా వుండటం లో బీపీ, మత్తుగా వున్నట్లు అనిపించడం, తల తిరగడం వంటివి వుండటం కొంచెం ఆహారం తిన్న వెంటనే కడుపు నిండిపోయిన భావన కలగడం గుండెల్లో భారంగా అనిపించడం, ఏదో బరువు పెట్టినట్లు అనిపించడం.
లెమన్ గ్రాస్ టీ తాగితే 5 ప్రయోజనాలు
ఈ రోజుల్లో టీలో లెమన్ గ్రాస్ వేసి తాగుతున్నారు. ఈ గడ్డిని కుండీలలో కూడా మొక్కలుగా పెంచుకోవచ్చు. దీన్ని తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాము. లెమన్ గ్రాస్ శరీరంలోని అంతర్గత అవయవాలు ఆరోగ్యంగా వుండేట్లు చేస్తుంది. క్యాన్సర్ కణాలు పెరగకుండా నిరోధించడానికి కూడా ఇది పనిచేస్తుంది. ఇనుము లోపాన్ని భర్తీ చేస్తుంది. అందుకే రక్తహీనత సమస్య వున్నవారు కూడా తీసుకుంటారు. మలబద్ధకం, అజీర్ణం మొదలైన ఉదర సమస్యలను అడ్డుకోవడంలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. లెమన్ గ్రాస్ టీ తాగడం వల్ల తలనొప్పి, కీళ్ల నొప్పులు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos