Tuesday, 1 September 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Hero S Karthik Ghattmneni 8144.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Tue, 1 Sep 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
హీరోలు
కార్తీక్ ఘట్టమనేని
కార్తీక్ ఘట్టమనేని
-
కార్తీక్ ఘట్టమనేని
-
కార్తీక్ ఘట్టమనేని
-
కార్తీక్ ఘట్టమనేని
-
కార్తీక్ ఘట్టమనేని
-
కార్తీక్ ఘట్టమనేని
-
కార్తీక్ ఘట్టమనేని
-
కార్తీక్ ఘట్టమనేని
-
కార్తీక్ ఘట్టమనేని
-
కార్తీక్ ఘట్టమనేని
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
నేపాల్లో వరద విపత్తు.. ఒకే ఇంటిలో 23 మృతదేహాలు
నేపాల్ ప్రజలు భారీ వరద విపత్తు నుంచి ఇప్పుడిపుడే కోలుకుంటున్నారు. అదేసమయంలో ఈ జలప్రళయంలో జరిగిన ప్రాణనష్టం వివరాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ వరద విలయం కారణంగా తప్పిపోయిన అనేక వేల మంది ఆచూకీ తెలియడం లేదు. భవన శిథిలాలు, పేరుకుపోయిన బురద కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీయడానికి సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
బడికి వెళ్లడం ఇష్టం లేదు.. ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన బాలుడు
హైదరాబాద్లోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బన్సీలాల్ నగర్ ప్రాంతంలో, సోమవారం సాయంత్రం 14 ఏళ్ల బాలుడు తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. మృతుడిని ప్రశాంత్గా పోలీసులు గుర్తించారు. అతని తండ్రి ఆటో డ్రైవర్గా పనిచేస్తుండగా, ఉదయాన్నే పనికి వెళ్లారు. అలాగే, ఈ ఘటన జరిగిన సమయంలో అతని తల్లి తన సోదరిని హాస్టల్లో దిగబెట్టడానికి వెళ్లారు. మధ్యాహ్నం వేళ, ప్రశాంత్ తన తండ్రి ఫోన్ కాల్కు స్పందించి, తాను భోజనం చేశానని చెప్పినట్లు సమాచారం.
ఉగ్రవాదంపై అందరికీ ఒకే మాట ఉండాలి.. ఉగ్రవాదం వ్యూహాత్మక సంపద కాదు: ప్రధాని మోడీ
ఉగ్రవాదం నిర్మూలపై అందరిదీ ఒకే మాటగా ఉండాలని, ఉగ్రవాదం వ్యూహాత్మక సంపద కాదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కిర్గిస్థాన్లో షాంఘై సహకార సంస్థ సదస్సు వేదికగా ప్రధాని మోడీ శత్రుదేశం పాకిస్థాన్ను తూర్పారబట్టారు. ఉగ్రవాదం వ్యూహాత్మక సంపద కారాదన్నారు. ఉగ్రవ్యవస్థను సమూలంగా నిర్మూలించాలని, ద్వంద్వ ప్రమాణాలకు తావుండకూడదని పిలుపునిచ్చారు. మోడీ ఈ సందేశం ఇచ్చిన సమయంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అక్కడే ఉండటం గమనార్హం.
అమెరికాలో అమ్మాయి పెళ్లి.. సూర్యాపేటలో వీడియో కాల్ ద్వారా ఆశీర్వదించిన తల్లిదండ్రులు (video)
అమెరికాలో అమ్మాయి పెళ్లికి వెళ్లలేకపోయారు.. ఆ తల్లిదండ్రులు. దీంతో ఆంధ్రా అబ్బాయితో అమెరికాలో కుమార్తె పెళ్లి జరిపించారు. పెళ్లి ఆన్లైన్లోనే జరిగింది. అక్షింతలు కూడా టీవీలో కనిపిస్తున్న వధూవరులపై చల్లారు.. ఆ తల్లిదండ్రులు. వీడియో కాల్ ద్వారానే నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. కట్ చేస్తే.. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం వేపలసింగారం గ్రామానికి చెందిన జయరాజు, జ్యోతి దంపతుల ఒక్కగానొక్క కుమార్తె హిమబిందు. ఆమె అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు.
ప్రపంచం తడబడుతోంది.. కానీ భారత్ దూసుకెళుతోంది : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో వృద్ధిరేటు నమోదులో ప్రపంచ దేశాలు తడబడుతున్నాయని, కానీ, భారత్ మాత్రం ముందుకు దూసుకెళుతోందని ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన మంగళవారం ఎక్స్ వేదికగా స్పందించారు. భారత్ జీడీపీ 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 7.8 శాతం వృద్ధి నమోదు కావడం దేశ ఆర్థిక స్థైర్యం, విశ్వాసానికి నిదర్శమని ఆయన అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా యుద్ధాలు, భౌగోళిక ఉద్రక్తలు, చమురు ధరల్లో హెచ్చుతగ్గులు, సరఫరా వ్యవస్థలో అంతరాయాలు ఉన్నప్పటికీ భారత్ తన బలాన్ని చాటుకుంటోందన్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
గ్రాము దాల్చిన చెక్క పొడిని తగినంత తేనెతో కలిపి తీసుకుంటే?
దాల్చిన చెక్క. దీనిని వంటకాల తయారీలో మంచి రుచి, సువాసనిచ్చే ద్రవ్యంగా వాడతారు. ఇది ఔషధంగానూ, చర్మ సౌందర్య సాధనంగానూ ఉపయోగపడుతుంది. అనేక రోగాలను నిర్మూలించగల దాల్చిన చెక్క ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాము. దాల్చిన చెక్కలోని ఔషధ గుణాలు తేనెలోని ఔషధ గుణాలు కలిస్తే అపర సంజీవినిలా ఉపయోగపడతాయి. స్త్రీలకు గుండె జబ్బులు రాకుండా చేయడంలో దాల్చిన చెక్క ప్రయోజనకరంగా ఉంటుంది, అలాగే కండరాల వాపును తగ్గిస్తుంది. గ్రాము దాల్చిన చెక్క పొడిని తగినంత తేనెతో కలిపి ఉదయం, సాయంత్రం తీసుకుంటే జలుబు, దగ్గు తగ్గుతాయి.
మహిళలు - చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా మా కావేరీ స్పెషాలిటీ ఆస్పత్రి
ప్రముఖ హాస్పిటల్ నెట్వర్క్ కావేరీ గ్రూప్ హాస్పిటల్స్ మరో ఆస్పత్రిని ప్రారంభించింది. కేవలం, మహిళలు, చిన్నారుల కోసమే ఈ ఆస్పత్రిని నిర్మించింది. మొత్తం 120 పడకల సామర్థ్యంలో నిర్వహించిన ఈ ఆస్పత్రి భవనాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి డాక్టర్ కె.అరుణ్ రాజా తాజాగా ప్రారంభించారు. మా కావేరీ పేరుతో ప్రారంభించిన ఈ ఆస్పత్రిలో ప్రసూతి సంరక్షణ, ప్రసూతి, స్త్రీల వ్యాధులు, సంతానోత్పత్తి, నవజాత శిశు సంరక్షణ, పిల్లల వైద్యం, పిల్లల అత్యవసర సంరక్షణ వంటి సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఈ ఆసుపత్రిలో లెవెల్ త్రి నవజాత శిశువుల ఇంటెన్సివ్ కేర్ యూనిట్, పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్తో సహా అధునాతన నవజాత శిశు, పిల్లల సంరక్షణ సౌకర్యాలు ఉన్నాయి.
మధుమేహం వున్నవారు పిస్తా పప్పులు తినవచ్చా?
రోజువారీ ఆహారంలో పిస్తాపప్పులను చేర్చుకోవడం ఆరోగ్యకరమైన ఎంపిక. ఈ గింజలు ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, అవసరమైన విటమిన్లు, మినరల్స్తో నిండి ఉంటాయి. ఈ పిస్తా పప్పులు తింటుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. పిస్తాపప్పులు కాల్షియం, మెగ్నీషియంతో సహా ఆరోగ్యకరమైన రక్తపోటుకు మద్దతు ఇచ్చే పోషకాలను కలిగి ఉంటాయి. పిస్తాలు వాటి ప్రత్యేకమైన పోషకాహార ప్రొఫైల్ కారణంగా బరువు నిర్వహణలో విలువైన పాత్ర పోషిస్తాయి. పిస్తాలు రక్తంలో చక్కెరను నిర్వహించడంలో సహాయపడతాయి కనుక డయాబెటిస్ లేదా ప్రీడయాబెటిస్ వారికి అద్భుతమైన ఎంపిక.
చెన్నై కుమరన్ ఆస్పత్రిలో 20 గంటల మారథాన్ ఆపరేషన్ విజయవంతం
చెన్నై కీల్పాక్కంలోని కుమరన్ హాస్పిటల్స్ వైద్యులు 29 ఏళ్ల ఐటీ నిపుణుడికి 20 గంటల పాటు సుదీర్ఘ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. పొత్తికడుపు లోపల ప్రేగులకు ఆధారాన్నిచ్చి, వాటిని అనుసంధానించే కణజాలమైన మెసెంటరీలో ఏర్పడిన 20x20x18 సెం.మీ. పరిమాణంలో ఉన్న అరుదైన, అధిక స్థాయి ప్రాణాంతక రెట్రోపెరిటోనల్ కణితిని ఈ శస్త్రచికిత్స ద్వారా తొలగించారు.
ప్రతిరోజూ 10 బాదం పప్పులు తిని చూడండి
బాదములు. రోజూ 10 బాదం పప్పులు తింటుంటే ఆరోగ్యానికి కావలసిన పోషకాలు అందుతాయని నిపుణులు చెపుతున్నారు. బాదములు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. బాదం ప్రతి రోజూ ఒక గుప్పెడు బాదంపప్పులను తినడం వల్ల ఫిట్గా, అందంగా కనిపిస్తారు. చర్మం మెరుపును పెంచుతుంది. బాదంపప్పులు శరీరం ముడతలను తగ్గించడంలో సహాయపడతాయి. 10 బాదంపప్పులు తినడం వల్ల రోజువారీ విటమిన్ ఇ అవసరాలలో 50% లభిస్తుంది. నియాసిన్, కాల్షియం, విటమిన్ ఇ, ఫైబర్, రిబోఫ్లావిన్, ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు, పొటాషియం, మెగ్నీషియం, ఒమేగా-3, జింక్ బాదంలో వున్నాయి. నానబెట్టిన బాదంపప్పు తినడం వల్ల జీర్ణవ్యవస్థ కూడా సమతుల్యంగా ఉంటుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos