Thursday, 25 June 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Hero S Raghava Lawrence 8013.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Thu, 25 Jun 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
హీరోలు
రాఘవ లారెన్స్
రాఘవ లారెన్స్
-
రాఘవ లారెన్స్
-
రాఘవ లారెన్స్
-
రాఘవ లారెన్స్
-
రాఘవ లారెన్స్
-
రాఘవ లారెన్స్
-
రాఘవ లారెన్స్
-
రాఘవ లారెన్స్
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
వచ్చే జన్మలో మళ్లీ నీ కడుపులోనే పుట్టి, నీకు ఇలాంటి బాధను కలిగించను
మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో, 18 ఏళ్ల నీట్ అభ్యర్థి ఒకడు ఆత్మహత్య చేసుకునే ముందు తన తల్లి కోసం ఒక భావోద్వేగ వీడియో సందేశాన్ని రికార్డ్ చేసి.. ఆపై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సుశీల్ ధాగేగా గుర్తించబడిన ఈ విద్యార్థి, మే 3న జరిగిన అసలు వైద్య ప్రవేశ పరీక్ష (నీట్) ప్రశ్నపత్రం లీక్ అయిందన్న ఆరోపణల కారణంగా రద్దు కావడంతో, జూన్ 21న నిర్వహించిన నీట్ (యూజీ) 2026 పునఃపరీక్షకు హాజరయ్యాడు.
కేతన్ హత్య : సోదరి నిలదీతతో హత్యగా మారిన సెల్ఫీ ప్రమాద కేసు
మహారాష్ట్రకు చెందిన పూణె నగరానికి చెందిన కేతన్ అగర్వాల్ హత్య కేసు వెలుగులోకి రావడాని ఆయన సొంత చెల్లి చేసిన ఫిర్యాదే కారణంగా మారింది. కేతన్ భార్య సియా గోయల్ (20) ప్రవర్తనను సందేహించిన కేతన్ సోదరి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు... పూణె రూరల్ పోలీసులకు నిందితురాలైన సియా గోయల్, ఆమె ప్రియుడు బాబూలాల్ చౌదరిన (22)లను పక్కా ఆధారాలతో అరెస్టు చేశారు.
తప్పిపోయిన తుని పాప సెప్టెంబరు లోపు తిరిగి వస్తుందని జ్యోతిష్యుడు జోస్యం
తునిలోని ఓ వ్యవసాయ క్షేత్రం నుంచి తప్పిపోయిన జాను అనే చిన్నారి తిరిగి వస్తుందని తెలంగాణకు చెందిన ఓ జ్యోతిష్యుడు జోస్యం చెబుతున్నారు. ఆ జ్యోతిష్యుడు నేరుగా పాప తప్పిపోయిన వ్యవసాయ క్షేత్రానికి వచ్చి, తను తెలంగాణకు చెందినవాడినని మీ పాప ఆచూకి చెబుతానంటూ కొన్ని విషయాలు చెప్పాడు. చిన్నారి జానుని కొంతమంది తూర్పు దిశగా అపహరించి తీసుకుని వెళ్లారని చెప్పారు. ఆ చిన్నారి ప్రస్తుతం తప్పిపోయిన ప్రాంతం నుంచి 100 కిలోమీటర్ల దూరంలో వున్నట్లు వెల్లడించాడు. జాను తప్పిపోయి ఇప్పటికి 19 రోజులు గడిచిపోయింది.
కేంద్ర మంత్రివర్గంలో ఆంధ్రప్రదేశ్కు మరో రెండు స్థానాలు
కేంద్ర మంత్రివర్గంలో ఆంధ్రప్రదేశ్కు మరో రెండు స్థానాలు దక్కే అవకాశం ఉందన్న విషయం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగనుందన్న వార్తల నేపథ్యంలో, దక్షిణాదికి చెందిన కీలక ఎన్డీఏ మిత్రపక్షాలకు అధిక ప్రాతినిధ్యం కల్పించే అంశంపై చర్చలు ఊపందుకుంటున్నాయి. ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో ఆంధ్రప్రదేశ్కు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని రూపంలో ఇద్దరు ప్రతినిధులు ఉన్నారు. అయితే, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో టీడీపీ, జనసేనలు అందించిన కీలక మద్దతు కారణంగా, రాష్ట్ర వాటాను పెంచే విషయాన్ని బీజేపీ నాయకత్వం పరిశీలించవచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
పాస్పోర్టు కేవలం ప్రయాణ పత్రం మాత్రమే.. పౌరసత్వ రుజువు కాదు : కేంద్రం
సాధారణంగా పాస్పోర్టు ఉంటే ఆ దేశ పౌరులుగా ప్రతి ఒక్కరూ భావిస్తారు. కానీ, కేంద్ర ప్రభుత్వం తాజాగా దీనిపై ఓ క్లారిటీ ఇచ్చింది. పాస్పోర్టు కేవలం ఒక ప్రయాణ పత్రం మాత్రమేనని స్పష్టం చేసింది. ఇది పౌరసత్వానికి ఎలాంటి రుజువు కాదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 14వ పాస్పోర్టు దివస్ను పురుస్కరించుకుని విదేశాంగ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు ఈ వివరణ ఇచ్చారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
గ్యాస్ట్రిక్ సమస్య వున్నవారు సోంపు తినవచ్చా?
గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారికి సోంపు అమృతం లాంటిది. సోంపును ఈ సమస్య వున్నవారు తినవచ్చు. గ్యాస్ట్రిక్, ఎసిడిటీ, కడుపు మంట వంటి సమస్యలతో బాధపడేవారికి సోంపు గింజలు ఒక అద్భుతమైన సహజ ఔషధంగా పనిచేస్తాయి. గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారికి సోంపు ఎలా సహాయపడుతుందో తెలుసుకుందాము. కడుపు మంట నుండి తక్షణ ఉపశమనం సోంపు గింజలలో యాంటీ-అల్సర్ గుణాలు ఉంటాయి. ఇవి కడుపులో యాసిడ్ స్థాయిలను సమతుల్యం చేసి, తిన్న తర్వాత వచ్చే గుండెల్లో మంట, కడుపు మంటను తక్షణమే తగ్గిస్తాయి. గ్యాస్ చేరకుండా చూస్తుంది ఇందులో ఉండే 'అనెథోల్' అనే సమ్మేళనం కడుపు మరియు ప్రేగులలోని కండరాలను రిలాక్స్ చేస్తుంది.
గుండె ఆరోగ్యానికి ఆరోగ్య సూత్రాలు
గుండెపోటు. ఈరోజుల్లో చాలా ఎక్కువగా వినిపిస్తున్న సమస్యల్లో ఇది ఒకటి. గుండెపోటుతో మరణిస్తున్నవారి సంఖ్య కూడా పెరుగుతోంది. చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకుంటుంటే గుండెపోటు రాకుండా చూసుకోవచ్చు. అందుకోసం పాటించాల్సిన 7 ఆరోగ్య సూత్రాలు ఏమిటో తెలుసుకుందాము. రోజు రాత్రివేళ 7 నుంచి 8 గంటలు పాటు నిద్రపోవాలి. పోషకాహార నిపుణుల సలహా మేరకు గుండె ఆరోగ్యాన్ని పెంచే పోషకాహారాలని తీసుకోవాలి. నీటి శాతం అధికంగా ఉన్న పండ్లు తింటుండాలి. ధూమపానానికి దూరంగా ఉండాలి. శరీరానికి సరిపడా మంచినీళ్ళు త్రాగాలి. క్రమం తప్పకుండా శారీరక వ్యాయామాలు చెయ్యాలి.
శరీర కొవ్వును కరిగించే రాగి దోసెలు
రాగులు. వీటిలో ఎన్నో పోషకాలున్నాయి. రాగులు ఇతర ధాన్యాల కంటే బలవర్ధమైనవి. వీటిని దోసెలలా చేసుకుని తినవచ్చు. వీటిలో వున్న పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాము. రాగులతో చేసిన దోసెలను తింటుంటే కొవ్వు కరిగిపోతుంటుంది. రాగుల్లో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనత సమస్యను అధిగమించవచ్చు. రాగులను రోజువారి ఆహారంలో చేర్చుకొనడం వల్ల వృద్ధాప్య ఛాయలను దూరం చేసుకోవచ్చు. రాగులలో ఉన్న ఫైబర్ కడుపు నిండినట్లు చేస్తాయి కనుక శరీర బరువును నియంత్రిస్తాయి. మహిళల్లో ఎముకలు పటుత్వం కోసం రాగి దోసెలను తీసుకోవడం ఎంతో మంచిది. రాగులు నిద్రలేమి, ఆందోళన, మానసిక వత్తిడి లాంటి సమస్యలను దూరం చేస్తాయి.
గర్భిణీ స్త్రీలు బీట్రూట్ తినవచ్చా లేదా?
గర్భిణీ స్త్రీలు ఆహారం తీసుకునే విషయంలో జాగ్రత్తలు పాటిస్తుంటారు. రక్తం తక్కువగా వున్నప్పుడు బీట్రూట్ తింటే మంచిదని కొందరు సలహా ఇస్తుంటారు. మరికొందరు బీట్రూట్ తినకూడదు అంటుంటారు. గర్భిణీ స్త్రీలు వీటిని నిరభ్యంతరంగా తినవచ్చు అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఐతే మోతాదుకి మించి మాత్రం తినకూడదు. బీట్రూట్ దుంపల్లో ఫోలేట్, ఐరన్, ఫైబర్ పుష్కలంగా వుంటాయి. దీన్ని తినడం వల్ల కడుపులోని పిండం అభివృద్ధికి సహాయపడుతుంది. అలాగే రక్తహీనతను నివారిస్తుంది. ఐతే వీటిని మోతాదుకి మించి తినకూడదు. అలాగే తక్కువ రక్తపోటు వున్నవారు, కిడ్నీ సమస్యలు వున్నవారు కూడా బీట్రూట్ తినడాన్ని దూరం పెట్టాలి.
ఈ అనారోగ్య సమస్యలు వున్నవారు మజ్జిగ తాగరాదు
మజ్జిగ. వేసవిలో మజ్జిగ అత్యంత ప్రజాదరణ పొందిన పానీయాలలో ఒకటి. కానీ, ఇది కొన్ని పరిస్థితుల్లో దుష్ప్రభావాలను కూడా కలిగిస్తుంది. అవేమిటో తెలుసుకుందాము. మజ్జిగలో సోడియం కంటెంట్ ఉంటుంది కనుక ఇవి కిడ్నీ రోగులకు మంచిది కాదు. జలుబుతో బాధపడేవారు మజ్జిగ తాగితే సమస్య మరింత తీవ్రతరం అవుతుంది. పసిబిడ్డలకు మజ్జిగ తాగిస్తే అది జలుబు, గొంతు ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చు. ముఖ్యంగా జలుబుతో బాధపడేవారు రాత్రిపూట మజ్జిగ తాగకూడదు. మజ్జిగలో సహజంగా ఉప్పు వేస్తారు కనుక ఇది రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. లాక్టోస్ పడనివారికి మజ్జిగ తాగితే కడుపు ఉబ్బరం, డయేరియా, కడుపు నొప్పిని కలిగిస్తుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos