Saturday, 18 July 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Hero S Hero Rahul Vijay 8041.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Sat, 18 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
హీరోలు
హీరో రాహుల్ విజయ్
హీరో రాహుల్ విజయ్
-
హీరో రాహుల్ విజయ్
-
హీరో రాహుల్ విజయ్
-
హీరో రాహుల్ విజయ్
-
హీరో రాహుల్ విజయ్
-
హీరో రాహుల్ విజయ్
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
బంజారాహిల్స్ కేబీఆర్ పార్కులో 20 అడుగుల కొండచిలువ కలకలం, వీడియో
హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ కేబీఆర్ పార్కులో 20 అడుగుల పొడవున్న కొండచిలువ కలకలం సృష్టించింది. ఉదయం వేళ వాకింగ్ చేస్తున్న వ్యక్తులకు ఇది కనబడింది. నెమ్మదిగా రోడ్డు దాటుతూ వెళ్తున్న కొండచిలువను చూసి వాకింగ్ చేస్తున్న వ్యక్తులు భయాందోళనలకు గురయ్యారు. వారు దాన్ని చూస్తుండగానే అది రోడ్డు దాటి సమీపంలో వున్న పొదల్లోకి వెళ్లిపోయింది. ఆ కొండచిలువను పలువురు వీడియో తీసి ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. మీరు కూడా చూడండి.
మహిళా పారిశ్రామికవేత్తలతో ప్రతి మూడు నెలలకోసారి సమావేశం నిర్వహిస్తా: సీఎం రేవంత్ రెడ్డి
మహిళా శక్తి దీవెనలే మా ప్రభుత్వ బలం! మహిళల మద్దతుతొనే 2023 డిసెంబర్లో ప్రజా ప్రభుత్వం కొలువుదీరిందని ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ మహిళా పారిశ్రామికవెత్తలతో సమావేశంలో చెప్పారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన మాట్లాడుతూ... మహిళా స్వయం సహాయక బృందాలను బలోపేతం చేసేందుకు 22 జిల్లా కేంద్రాలలో ఇందిరా మహిళా శక్తి భవనాలను నిర్మిస్తున్నాం. త్వరలోనే ప్రారంభించుకోబోతున్నాం. ఈ ఇందిరా మహిళా శక్తి భవనాలను శిక్షణ, మార్కెటింగ్, వ్యాపారానికి కేంద్రంగా పనిచేసేలా కార్పొరేట్ హంగులతో నిర్మిస్తున్నాం.
Vizag: 1.7 కిలోల బరువున్న శిశువుకు అరుదైన మెదడుకు శస్త్ర చికిత్స
విశాఖపట్నంలోని వైద్యులు, వీన్ ఆఫ్ గాలెన్ మాల్ఫార్మేషన్ అనే అరుదైన పుట్టుకతో వచ్చే మెదడు రక్తనాళాల సమస్యను గుర్తించి, కేవలం 1.7 కిలోల బరువున్న అకాల శిశువుకు సంక్లిష్టమైన న్యూరోవాస్కులర్ చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఈ ప్రక్రియను ఆసుపత్రికి చెందిన వివిధ విభాగాల నిపుణులతో కూడిన నవజాత శిశు సంరక్షణ బృందం, ఇంటర్వెన్షనల్ న్యూరోవాస్కులర్ నిపుణుడు డాక్టర్ శివ శంకర్ దలైతో కలిసి చేపట్టింది.
కార్గిల్ విజయ్ దివస్ 2026: జావా, యెజ్డీలపై రైడర్లతో శౌర్య విజయ్ యాత్రను ప్రారంభించిన రక్షణ మంత్రి రాజ్నాథ్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కార్గిల్ విజయ్ దివస్ 2026 నిర్వహణలో భాగంగా, రక్షణ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ న్యూఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద నుంచి ‘శౌర్య విజయ్ యాత్ర’ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా రైడర్లు జావా మరియు యెజ్డీ మోటార్సైకిళ్లపై 13 రోజుల సాహస యాత్రను ప్రారంభించారు. ‘వన్ రైడ్, వన్ నేషన్, వన్ సెల్యూట్’ అనే నినాదంతో చేపట్టిన ఈ 1,900 కిలోమీటర్ల యాత్రలో, విధుల్లో ఉన్న మరియు పదవీ విరమణ పొందిన రక్షణ దళాల సిబ్బందితో పాటు ఎంతోమంది పాల్గొంటారు.
అలా నిరూపిస్తే కచ్చితంగా రాజకీయాలకు స్వస్తి పలుకుతాను.. కేటీఆర్
తెలంగాణలోని విద్యార్థుల తరపున కేటీఆర్ ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. దీనికి యువ సంగ్రామం అని పేరు పెట్టారు. రాష్ట్రంలోని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో వైఫల్యం, రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలే ప్రధానంగా ఈ నిరసన ఉద్దేశ్యం. తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 70,000 ఉద్యోగాలు కల్పించానని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ సవాలు విసిరారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఈ వర్షాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ కుటుంబ రోగనిరోధక శక్తిని పదిలంగా ఉంచుకోండి
వర్షాకాలం వచ్చేసింది, దీనితో పాటే సాధారణంగా వచ్చే జలుబు, జ్వరం, దగ్గు వంటి సీజనల్ వ్యాధులు మన కుటుంబం మొత్తానికీ ఉన్న రోగనిరోధక శక్తిని పరీక్షిస్తాయి. వాతావరణంలో వచ్చే ఈ మార్పులు ఇంట్లోని చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిపైనా ప్రభావం చూపుతాయి. కాబట్టి ముందుస్తుగా అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. దీనిని ఎదుర్కోవడానికి సమతుల్య ఆహారం తీసుకోవడమే అత్యంత సులభమైన మార్గం. చురుకైన జీవనశైలికి తోడుగా కాలిఫోర్నియా బాదం, తృణధాన్యాలు, మొక్కలు మరియు జంతువుల నుంచి లభించే ప్రోటీన్ వంటి రోగనిరోధక శక్తికి మేలు చేసే సూపర్ ఫుడ్.
ఈ ఆహారంతో బ్లడ్ క్లాట్స్
బ్లడ్ క్లాట్స్. ప్రతిరోజూ మనం తినే ఆహారాలు ఆరోగ్య ప్రయోజనాలనే కాకుండా కొన్ని హానిని కలుగజేస్తాయి. కొన్ని ఆహారాలను ఎక్కువగా తినడం వల్ల రక్తనాళాలలో బ్లడ్ క్లాట్స్ ఏర్పడుతాయి, అంటే రక్తనాళాల్లో అడ్డుతగులుతాయి. అవేమిటో తెలుసుకుందాము. వెన్న అధికంగా ఉండే పిజ్జా ఎక్కువగా తినడం వల్ల రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఫలితంగా క్లాట్స్ ఏర్పడుతాయి. ఫ్రెంచ్ ఫ్రైస్ శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ పెంచి రక్తనాళాల్లో అడ్డుపడటంతో గుండెకు హాని కలిగిస్తుంది. ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగడం వల్ల శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు పెరగడం వల్ల అనేక సమస్యలు వస్తాయి.
హైదరాబాద్లో అత్యాధునిక ఐసీయూ ఏర్పాటుకు మెడ్ట్రానిక్, అపోలో హాస్పిటల్స్ భాగస్వామ్యం
హైదరాబాద్: హెల్త్కేర్ టెక్నాలజీలో గ్లోబల్ లీడర్గా ఉన్న మెడ్ట్రానిక్, అపోలో హాస్పిటల్స్ జూబ్లీహిల్స్లోని అపోలో హాస్పిటల్స్లో 11 పడకల, అత్యాధునిక ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు) ఐసియు ఆఫ్ ది ఫ్యూచర్ను ప్రారంభించాయి. ఈ కొత్త కేంద్రం మెడ్ట్రానిక్ అధునాతన అక్యూట్ కేర్ & మానిటరింగ్ (ACM) సాంకేతికతలు, ఉత్పత్తులను పూర్తిస్థాయిలో కలిగిఉంటుంది. ఇది భాగస్వామ్య ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది.
బరువు నిర్వహణ కోసం సోహా అలీ ఖాన్ తెలివైన ఆహార ఎంపికలు, ఏంటవి?
ఆహార నియమాల సంస్కృతి మరియు పరస్పర విరుద్ధమైన ఆరోగ్య సలహాల మధ్య, బరువు నియంత్రణ అనేది మళ్లీ మళ్లీ మొదటి నుండి మొదలుపెట్టాల్సిన ఒక అంతులేని ప్రక్రియలా అనిపిస్తుంది. కఠినమైన ఆహార నియమాలు, తీవ్రమైన వ్యాయామాలు త్వరితగతిన ఫలితాలను ఇవ్వగలిగినప్పటికీ, దీర్ఘకాలంలో వాటిని స్థిరంగా అనుసరించటం మాత్రం కష్టంగా ఉంటుంది. వాస్తవానికి, సమర్థవంతమైన రీతిలో బరువు నిర్వహణ అంటే అరుదుగా కొన్నింటిని వదులుకోవడం గురించి అన్నట్లుగా ఉంటుంది. అంతేకాక, నేటి తీరికలేని, ఒత్తిడితో కూడిన జీవనశైలిలో సులభంగా ఇమిడిపోయే నిలకడైన అలవాట్లను పెంపొందించుకోవడం, తెలివైన నిర్ణయాలు తీసుకోవడమే దీని ఉద్దేశ్యం.
పరగడుపున మంచినీరు తాగుతున్నారా?
మనిషి శరీరానికి నీరు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆరోగ్యం విషయంలోనూ నీరు చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, ప్రతి రోజూ ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని మంచినీరు తాగడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. అవేంటో ఇపుడు తెలుసుకుందాం. పరగడుపున గోరువెచ్చని నీరు తాగడం వల్ల మలమూత్ర విసర్జన సులభంగా సాగుతుంది. పెద్దపేగు శుభ్రపడి ఆహారంలోని పోషకాలను మరింత మెరుగ్గా స్వీకరిస్తుంది. శరీరంలో పేరుకునిపోయిన వ్యర్థాలు ఏ రోజుకారోజు బయటకి వెళ్లిపోతాయి. రక్తం శుద్ధి చేయడమే కాదు రక్తం కూడా వృద్ది చెందుతుంది. బరువు తగ్గే అవకాశాలా చాలా మేరకు ఉన్నాయి.
Home
Horoscope
Shorts
Photos
Videos