Thursday, 18 June 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Divyansha Kaushik 4901.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Thu, 18 Jun 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
Divyansha Kaushik
Divyansha Kaushik
-
Divyansha Kaushik
-
Divyansha Kaushik
-
Divyansha Kaushik
-
Divyansha Kaushik
-
Divyansha Kaushik
-
Divyansha Kaushik
-
Divyansha Kaushik
-
Divyansha Kaushik
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
యజమానిని చంపేసిన కూలీలు.. బండరాయితో మోది అదే రాయిని నడుముకు కట్టి...
ఏపీలోని కోనసీమ జిల్లాలో దారుణం జరిగింది. నలుగురు కూలీలు గంజాయి మత్తులో యజమానిని చంపేశారు. బండరాయితో తలపై మోది చంపేశారు. ఆ తర్వాత అదే రాయిని నడుముకు కట్టి మృతదేహాన్ని చెరువులో పడేశారు. మృతుడుని కోనసీమ జిల్లా కొత్త మురముల్లా గ్రామానికి చెందిన ఆక్వా రైతు దాట్ల రామకృష్ణరాజు (68)గా గుర్తించారు. ఆయన చెరువు వద్ద పనిచేసే కూలీలే ఈ దారుణానికి పాల్పడ్డారు.
భూ సమీకరణ పథకం కింద 100 ఎకరాలకు పైగా భూమినిచ్చిన రైతులు
అమరావతి అభివృద్ధికి ఊతమిచ్చేలా, రాష్ట్ర రాజధాని నిర్మాణానికి ఉద్దేశించిన భూ సమీకరణ పథకం కింద 100 ఎకరాలకు పైగా భూమిని అందించేందుకు రైతులు బుధవారం స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. తుళ్లూరు, రాయపూడి, లింగాయపాలెం, వెలగపూడి గ్రామాలకు చెందిన రైతులు రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ కార్యాలయాన్ని సందర్శించి, రాజధాని ప్రాజెక్టు కోసం తమ భూములను సమీకరణకు ఇచ్చేందుకు అంగీకరిస్తూ సమ్మతి పత్రాలను సమర్పించారు.
రాయదుర్గం మామిడి తోట: ట్రాన్స్ఫార్మన్ను తాకి ఎలుగుబంటి మృతి
అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం ఆర్బీ వంక గ్రామంలోని ఒక మామిడి తోటలో, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను తాకడం వల్ల ఒక మగ ఎలుగుబంటి విద్యుదాఘాతంతో మరణించింది. అటవీ శాఖ అధికారుల సమాచారం ప్రకారం, ఆహారం కోసం సమీపంలోని ఒక చిన్న కొండ ప్రాంతం నుండి రైతు జయరాం నాయక్కు చెందిన ఈ మామిడి తోటలోకి ఎలుగుబంటి వచ్చి ఉంటుందని భావిస్తున్నారు.
Kerala: 52 ఏళ్ల మహిళకు ఎబోలా.. జ్వరంతో ఆస్పత్రిలో చేరితే.. చివరికి?
దక్షిణ సూడాన్ నుండి ఇటీవల వచ్చిన 52 ఏళ్ల మహిళకు ఎబోలా సోకి ఉండవచ్చని వైద్యులు అనుమానించడంతో, ఆమెను కొట్టాయం మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో పర్యవేక్షణలో ఉంచారు. ఈ మహిళ మొదట జ్వరం కోసం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. వైద్య సిబ్బంది వ్యక్తం చేసిన ఆందోళనల నేపథ్యంలో, ఆరోగ్య శాఖ జోక్యం చేసుకుని, తదుపరి పరీక్షల కోసం ఆమెను కొట్టాయం మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించింది. ఆమెను ప్రస్తుతం ఒక ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో పర్యవేక్షిస్తున్నారు. ఆమె సంరక్షణను చూసుకోవడానికి ఒక ప్రత్యేక వైద్య బృందాన్ని నియమించారు.
భర్త మరణాంతరం అతని ఆస్తి నుంచి భరణం పొందొచ్చు : బాంబే హైకోర్టు
భర్త మరణాంతరం కూడా అతని ఆస్తి నుంచి భరణం పొందవచ్చని బాంబే హైకోర్టు తాజాగా తీర్పునిచ్చింది. ముఖ్యంగా, దంపతులు విడిపోయిన కేసుల్లో ఈ తరహాలో భరణం పొందవచ్చని తెలిపింది. అయితే, జీవన వ్యయాలు, వైద్యం ఖర్చులు అధికమయ్యాయంటూ ఆ భరణం మొత్తాన్ని పెంచమని మాత్రం ఆమె కోరలేరని స్పష్టం చేసింది. భర్త జీవించి ఉన్న సమయంలో, ఆ ఆస్తులు వృద్ధి చెందిన సందర్భాల్లో భరణం పెంచాలని డిమాండ్ చేయడం సముచితమని జస్టిస్ భారతి, జస్టిస్ మంజూషా దేశ్పాండే ధర్మాసనం తీర్పు వెలువరించింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?
నేరేడు పండ్లు. వీటిని తినడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు వున్నాయి. ఇవి తినేవారు దంత సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇవి దంతాలను మరియు చిగుళ్లను బలంగా చేస్తుంది. నోటి సమస్యలను తగ్గిస్తుంది. నోటిలో కురుపులు పుండ్లగా చెప్పబడే నోటి అల్సర్లను నివారిస్తుంది. దంతక్షయాన్ని తగ్గిస్తుంది. ఇంకా నేరేడు పండ్లతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. విటమిన్ సి మరియు ఐరన్ యొక్క అద్భుతమైన మూలం, ఈ పండు హిమోగ్లోబిన్ కౌంట్ను పెంచుతుంది. ఈ నేరేడు పండు పురుషులు తింటుంటే అవసరమైన శక్తిని పెంచుతుంది. నేరేడు పండు జీర్ణ శక్తిని మెరుగుపరిచి కడుపులో ఏర్పడే గ్యాస్ వంటి సమస్యలను అడ్డుకుంటుంది.
పిస్తా పప్పులు ఎందుకు తినాలి?
పిస్తా పప్పును రోజూ తీసుకోవడం వల్ల ఇది శరీరానికి విటమిన్-ఇను సమృద్ధిగా అందిస్తుంది. ఇది చర్మాన్ని మృదువుగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. చర్మాన్ని ముడతల సమస్య నుండి కాపాడి సంరక్షిస్తుంది. పిస్తా పప్పు తింటే కలిగే ఇతర ప్రయోజనాలు తెలుసుకుందాము. పిస్తా పప్పును తింటే కంటి సమస్యలతో బాధపడేవారికి సమస్య నుంచి దూరం చేస్తుంది. శరీరంలోని ఊపిరితిత్తులకు, ఇతర శరీర అవయవాలకు ప్రాణ వాయువుని చేరవేయడంలో సహాయపడుతుంది. శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచి, శరీరాన్ని ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉంచుతుంది. పిస్తాపప్పులో పీచు పదార్థం సమృద్దిగా వుండటం వల్ల జీర్ణక్రియలు సాఫీగా జరిగి శరీరంలోని వ్యర్థాలు బయటకు విసర్జింపబడతాయి.
యూరిక్ యాసిడ్: తగ్గించుకునే మార్గాలు
యూరిక్ యాసిడ్. ఇటీవలి కాలంలో ఈ సమస్యతో సతమతం అయ్యేవారు ఎక్కువవుతున్నారు. శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను సహజంగా ఎలా తగ్గించవచ్చో తెలుసుకుందాము. ఒక గ్లాసు నీటిలో అర టీస్పూన్ బేకింగ్ సోడా కలిపి త్రాగాలి ఆహారంలో విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను చేర్చాలి. ఎక్కువ నీరు తాగడం వల్ల కిడ్నీలు యూరిక్ యాసిడ్ను వేగంగా బయటకు పంపుతాయి ఎక్కువ ఫైబర్ తినడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది అధిక ప్రోటీన్ ఆహారం మానుకోవాలి. తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులను ఎంచుకోవాలి.
కేన్సర్ను నిరోధించే మామిడి పండ్లు, ఎలాగ?
పండ్లలో రారాజు మామిడి. ప్రస్తుతం మామిడి పండ్లు మార్కెట్లోకి వచ్చేసాయి. ఈ పండును తింటే కలిగే ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. మామిడిలోని యాంటీఆక్సిడెంట్లు పెద్దప్రేగు క్యాన్సర్, లుకేమియా, ప్రోస్టేట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ నుండి శరీరాన్ని రక్షిస్తాయి. మామిడిలో ఉండే విటమిన్ ఎ, బీటా కెరోటిన్ కంటి ఆరోగ్యం, దృష్టిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. మామిడి పండ్లలోని విటమిన్ సి, ఫైబర్, పెక్టిన్ అధిక కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి. మామిడి గుజ్జును ముఖానికి అప్లై చేస్తుంటే చర్మరంధ్రాలు చర్మాన్ని పునరుజ్జీవింపజేస్తాయి, మొటిమలు తగ్గుతాయి. మామిడి పండ్లలోని ఎంజైమ్లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
వామ్మో.. పురుషుల్లోనూ రొమ్ము కేన్సర్ ... వైద్యులేమంటున్నారు...
సాధారణంగా రొమ్ము కేన్సర్ మహిళలో అధికంగా వస్తుంది. కానీ, ఇపుడు పురుషుల్లో కూడా ఈ వ్యాధిని వైద్యులు గుర్తించారు. హాలీవుడ్ నటుడు, మాజీ ప్రొఫెషనల్ రెజ్లర్ టైలర్ మేన్ తనకు రొమ్ము కేన్సర్ ఉందని వెల్లడించి, ప్రతి ఒక్కరినీ షాక్కు గురిచేశారు. ప్రస్తుతం తాను కీమోథెరఫీ చికిత్స చేయించుకుంటున్నట్టు తెలిపారు. పురుషుల్లోనూ రొమ్ము కేన్సర్ వచ్చే అవకాశాలు లేకపోలేదని తన ఉదంతం నిర్ధారణ అయిందని ఆయన చెప్పుకొచ్చారు.
Home
Horoscope
Shorts
Photos
Videos