సంబంధిత వార్తలు
- 16 నుంచి హైదరాబాద్ - విజయవాడల మధ్య ఎలక్ట్రిక్ బస్సులు
- మహిళలకు శుభవార్త చెప్పిన టీఎస్ఆర్టీసీ - ఆ టిక్కెట్ ధర తగ్గింపు
- బేగంపేటలో ఎలక్ట్రిక్ బస్సులో అగ్నిప్రమాదం.. డ్రైవర్ అప్రమత్తతో తప్పిన ముప్పు
- ఆర్టీసీ కార్గో సిబ్బంది చేతివాటం : 51 కేజీల జామకాయలకు గాను... 21 కేజీలే చేరాయి..
- ఆర్టీసీ టికెట్తో సులభంగా శ్రీవారి దర్శనం
ఏసీ బస్సుల్లో ఇకపై స్నాక్స్-రూ.30లకు మౌత్ ప్రెషనర్, టిష్యూ పేపర్
Snack Box
ఇప్పటికే ఏసీ సర్వీసుల్లో వాటర్ బాటిల్ను ఇస్తున్నారు. ప్రయాణికుల నుంచి వచ్చే స్పందనను బట్టి మిగతా సర్వీసులకు ఈ విధానాన్ని విస్తరించనుంది.
ఈ స్నాక్ బాక్స్లో చిరుధాన్యాలతో తయారు చేసిన కారా, చిక్కి ప్యాకెట్లతో పాటు మౌత్ ప్రెషనర్, టిష్యూ పేపర్ ఉంటాయి. స్నాక్ బాక్స్ కోసం టికెట్ రేటులోనే రూ.30 నామమాత్రపు ధరను టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది.
