ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూపు-2 మెయిన్స్ పరీక్షలకు సంబంధించి ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. గ్రూపు-2 మెయిన్స్ పరీక్ష హాల్ టిక్కెట్లను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఈ మేరకు హాల్ టిక్కెట్లను గురువారం నుంచి డౌన్లోడ్ చేసుకునేందుకు వీలుగా ప్రత్యేక లింకును కూడా విడుదల చేసినట్టు ఏపీపీఎస్సీ కార్యదర్శి ఐ.నరసింహ మూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు గురువారం నుంచి హాల్ టిక్కెట్లను డౌన్లోడు...