1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Garuda seva in Tirumala

అతి వైభవంగా గరుడ సేవ

Garuda seva
ఆశ్వీజ పౌర్ణమి సందర్బంగా బుధవారం రాత్రి తిరుమలలోని నాలుగు మాడ వీదులలో  గరుడ సేవ అతి వైభవంగా జరిగింది.
 
గురుడ వాహనంపై మలయప్ప స్వామి వారు మూల మూర్తికి అలకంరించే లక్షిహరం సహస్రనామ హరం మకర కంఠ మైదలైన తిరువాభరణాలతో స్వామి వారే స్వయంగా తిరువిదులలో మలయప్పగా భక్తు లకు స్వయంగా దర్శనం భాగ్యం కల్పించడం తో భక్తుల అమితానంద పొందారు .
 
ఏందుకంటే మెన్న జరిగిన నవరాత్రి ఉత్సవాలు మెత్తం ఏకాంతంగా నిర్వహించండంతో మలయప్ప స్వామి వారిని భక్తులు దర్శించుకో లేక పోయారు. అ కోరత ఈ రోజు భక్తులకు తీరింది.
తర్వాతి కథనం
విమానంలో టీవీ నటితో అసభ్య ప్రవర్తన : వ్యాపారవేత్త అరెస్టు