సంబంధిత వార్తలు
- వైజాగ్ నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభం : రవాణా మంత్రి రాంప్రసాద్ రెడ్డి
- భర్తకు మూడో పెళ్లి చేసిన ఇద్దరు భార్యలు.. ఎక్కడ?
- పూరిగుడిసెలో కూర్చొని పెన్షన్ డబ్బులు పంపణీ చేసిన సీఎం చంద్రబాబు (Video)
- ఏదిపడితే అది మాట్లాడకుండా నా నోటికి చంద్రబాబు ప్లాస్టర్ వేశారు : అయ్యన్నపాత్రుడు
- ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజనపై తెలుగు రాష్ట్రాలకు నో ఇంట్రెస్ట్
వామ్మో.. బస్సులు, రైళ్లలో ఒకటే జనం.. ఏపీ ప్రజలకు ఏమైంది?
Chandra babu
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీ మేరకు ఈ నెలలో భారీగా రూ.7000 పింఛన్ డబ్బులు పంపిణీ చేస్తున్నారు. ముఖ్యంగా, ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న అనేక మంది స్థిరనివాసులు, స్థానికులు పెన్షన్ డబ్బుకోసం రైళ్లు, బస్సులెక్కి వచ్చేస్తున్నారు.
దీంతో ఏపీలో కొత్త ప్రభుత్వం పింఛను సొమ్ము వాగ్దానాన్ని భారీగా పెంచిన ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే పింఛన్ కార్యక్రమం ప్రారంభమైంది.
