1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Not Sankranti or Elections, Why Huge Rush To AP

వామ్మో.. బస్సులు, రైళ్లలో ఒకటే జనం.. ఏపీ ప్రజలకు ఏమైంది?

Chandra babu
Chandra babu
జూన్ 4న జరిగిన పోలింగ్ కారణంగా చివరిసారిగా జూన్ మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే బస్సులు, రైళ్లు నిండిపోయాయి. మళ్లీ నెల రోజుల తర్వాత రైలు స్టేషన్లు, బస్టాండ్‌లలో ఇదే దృశ్యం కనిపిస్తోంది. ఇందుకు కారణం ఏపీలోని కూటమి ప్రభుత్వం లబ్ధిదారులకు గణనీయమైన మొత్తంలో పెన్షన్ ద్వారా డబ్బును అందిస్తోంది.
 
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీ మేరకు ఈ నెలలో భారీగా రూ.7000 పింఛన్ డబ్బులు పంపిణీ చేస్తున్నారు. ముఖ్యంగా, ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న అనేక మంది స్థిరనివాసులు, స్థానికులు పెన్షన్ డబ్బుకోసం రైళ్లు, బస్సులెక్కి వచ్చేస్తున్నారు. 
 
దీంతో ఏపీలో కొత్త ప్రభుత్వం పింఛను సొమ్ము వాగ్దానాన్ని భారీగా పెంచిన ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే పింఛన్‌ కార్యక్రమం ప్రారంభమైంది.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
దేశ వ్యాప్తంగా అమల్లోకి వచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలు.. మధ్యప్రదేశ్‌లో తొలి కేసు నమోదు!!