ఆదివారం, 18 జనవరి 2026
Choose your language
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
వంటకాలు
చిట్కాలు
Written By
సెల్వి
Last Updated :
గురువారం, 29 ఆగస్టు 2024 (22:15 IST)
నేతితో వంకాయ వేపుడు ఎలా?
:
తాాజా వార్తలు
మా మంత్రులను బద్నాం చేస్తే సహించను... వార్తలు రాసేముందు వివరణ అడగండి : సీఎం రేవంత్
మా మంత్రులను బద్నాం చేస్తే సహించే ప్రసక్తే లేదని, మా మంత్రులపై వార్తలు రాసే ముందు తనను వివరణ అడగాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన ఆదివారం ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన ప్రసంగిస్తూ, తన తొలి రాజకీయ ప్రయాణాన్ని ఖమ్మం జిల్లాలోనే ప్రారంభించానని చెప్పారు.
ఇంగిత జ్ఞానం లేని జగన్... ప్రజలు గుణపాఠం నేర్పినా బుద్ధి మారలేదు : సీఎం సీబీఎన్
వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోమారు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్కు ప్రజలు గుణపాఠం నేర్పినప్పటికీ ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహించారు. ఎన్టీఆర్ 30వ వర్థంతిని పురస్కరించుకుని టీడీపీ కార్యాలయంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
అమృత్ భారత్ రైళ్లలో ఆర్ఏసీ రద్దు.. ఇక కేవలం బెర్తులు మాత్రమే కేటాయింపు
దేశంలో త్వరోలోనే పట్టాలెక్కనున్న అమృత్ భారత్ రైళ్ల సీట్ల కేటాయింపు విషయంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్య, మధ్యతరగతి ప్రయాణికుల కోసం ఈ రైళ్లను కేంద్ర రైల్వే శాఖ ప్రవేశపెడుతున్న విషయం తెల్సిందే. ఈ నెలలో పట్టాలెక్కనున్న అమృత్ భారత్-2 రైళ్లలో టిక్కెటింగ్ నిబంధనలను సవరించింది. ఇందులోభాగంగా, స్లీపర్ క్లాస్లో రిజర్వేషన్ ఎగైనెస్ట్ క్యాన్సిలేషన్ (ఆర్ఏసీ) విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇకపై ఈ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు కేవలం కన్ఫర్మ్ బెర్తులను మాత్రమే కేటాయిస్తారు.
ఆస్తుల సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు.. కట్టు కథలకు భయపడను : భట్టి విక్రమార్క
ఆస్తుల సంపాదన కోసమే, తన వ్యాపారాలను విస్తరించడం కోసమే తాను రాజకీయాల్లోకి రాలేదని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. అలాగే, తనపై మీడియాలో వచ్చే కట్టు కథనాలకు భయపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. అదేసమయంలో తెలంగాణ ప్రభుత్వ ఆస్తులు, ఆత్మను కాపాడటమే తన లక్ష్యమన్నారు.
ప్రయాగ్ రాజ్ - మేడారంకు పోటెత్తిన భక్తులు.. ఎందుకు?
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్కు, తెలంగాణ రాష్ట్రంలోని మేడారంకు భక్తులు పోటెత్తారు. మౌని అమావాస్య సందర్భంగా ప్రయాగ్ రాజ్లోని త్రివేణి సంగమం వద్ద పుణ్య స్నానాలు చేసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. అలాగే, మేడారం జాతరకు భక్తులు తమ మొక్కులను తీర్చుకునేందుకు తండోపతండాలుగా కదిలివచ్చారు. దీంతో ఈ రెండు ప్రాంతాలు సందడిగా మారిపోయింది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
బాలీవుడ్లో మతపరమైన వివక్ష ఉందా? రెహ్మాన్ను నిలదీసిన కంగనా రనౌత్
బాలీవుడ్ చిత్రపరిశ్రమలో మతపరమైన వివక్ష ఉందంటూ ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తీవ్రంగా మండిపడ్డారు. రెహ్మాన్ను ఆమె విద్వేషపూరిత వ్యక్తిగా విమర్శించారు. పైగా, తాను నటించిన 'ఎమర్జెన్సీ' చిత్రానికి సంగీతం వహించేందుకు నిరాకరించారంటూ సంచలన ఆరోపణలు చేశారు.
బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న మన శంకరవరప్రసాద్ గారు
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకరవరప్రసాద్ గారు' బాక్సాఫీస్ను షేక్ చేస్తున్నారు. ఆయన మరోమారు తన స్టామినా ఏంటో ఈ చిత్రం ద్వారా నిరూపించారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కి సంక్రాంతి పండుగకు విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ మూవీగా నిలిచింది. దీంతో వసూళ్ళ ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ చిత్రం విడుదలైన కేవలం ఆరు రోజుల్లోనే రూ.261 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. భారీ పోటీ నడుమ కూడా ఈ చిత్రం రోజురోజుకూ వసూళ్లు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. దీంతో సినీ ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి.
భారత్ నాకు స్ఫూర్తి - నా దేశం నా గురువు - నా ఇల్లు కూడా : ఏఆర్ రెహ్మాన్
భారతదేశం తనకు స్ఫూర్తి అని, తన దేశం తన గురువు, తన ఇల్లు కూడా అని ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ అన్నారు. కొన్ని సందర్భాల్లో ఒకరి ఉద్దేశాలను ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం కూడా ఉందన్నారు. తన మాటలతో ఎపుడూ ఎవరినీ బాధ పెట్టాలని కోరుకోలేదన్నారు. ఈ మేరకు ఆయన తన ఇన్స్టా ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. సంగీతమనేది ఎల్లవేళలా దేశ సంస్కృతిని అనుసంధానించేందుకు వేడుకగా చేసుకునేందుకు, గౌరవించేందుకు ఒక మార్గంగా ఉందని తెలిపారు.
Ramcharan: ఫైర్ మీదున్నా.. తర్వాతి సవాల్కు సిద్ధం అంటున్న రామ్ చరణ్
రామ్ చరణ్ తాజా సినిమా పెద్ది కోసం చాలా కసరత్తు చేస్తున్నాడు. తన బాడీని జిమ్ లో కష్టపెడుతున్న ఫొటోలను ఈరోజు తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఇటీవలే ఈ సినిమా భారీ షెడ్యూల్ పూర్తిచేసుకుంది. సంక్రాంతికి కొంత గేప్ ఇచ్చారు. తదుపరి షెడ్యూల్ త్వరలో ప్రారంభంకానుంది. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు.
వార్నీ... ఆ చిత్రంపై మోహన్ బాబు ఏమీ మాట్లాడకపోయినా బిగ్ న్యూసేనా?
మంచు మోహన్ బాబు గురించి వేరే చెప్పనక్కర్లేదు. సినిమాలు వేరు వ్యక్తిగత జీవితం వేరు అంటారాయన. సినిమాల గురించి మాట్లాడాల్సినప్పుడు మాట్లాడుతాం కానీ వ్యక్తిగతంగా పండుగలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించేటపుడు సినిమాల గురించి మాట్లాడను అంటుంటారు. ఆమధ్య మంచు మనోజ్ విషయంలో గుచ్చిగుచ్చి ప్రశ్నించిన విలేకరులపై విరుచుకపడ్డారు. తమ వ్యక్తిగత విషయాల్లోకి ఎందుకు దూరుతున్నారంటూ మండిపడ్డారు. అయినప్పటికీ విలేకరులు మాత్రం ఆయనతో మాట్లాడించటానికి బాగా ఆసక్తి చూపిస్తుంటారు.